కేంద్రమంత్రి బండి సంజయ్ మోసం చేశారు : నేరేళ్ల బాధితుడు

-

కేంద్రమంత్రి బండి సంజయ్ తమను మోసం చేశాడని నేరేళ్ల ఘటన బాధిడుడు ఆదివారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఆరోపించారు. గతంలో నేరెళ్ల బాధితులను ఆదుకుంటానని చెప్పి బండి సంజయ్ మోసం చేశారని.. అప్పటి మంత్రి కేటీఆర్ నుంచి సహాయం తీసుకోవద్దని చెప్పారని.. తానే ఆదుకుంటానని చెప్పి హ్యాండ్ ఇచ్చారని ఆరోపణలు చేశారు.

బండి సంజయ్ తమను పట్టించుకోకపోవడంతో తమ జీవనం అస్తవస్తంగా మారిందని.. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని నేరేళ్ల బాధితుల తరఫున ఆయన డిమాండ్ చేశారు.కేటీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు చేసుకున్నా బాగుండేదని.. సాయం చేసేవాళ్ల దగ్గర తీసుకోనివ్వలేదని.. బండి సంజయ్ సాయం చేయలేదని ఆయన ఆవేదన వెల్లగక్కారు.

Read more RELATED
Recommended to you

Latest news