లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని అనుకోలేదు: విజయ్ సాయి రెడ్డి

-

తాజాగా విజయ్ సాయి రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. కీలక విషయాలను పంచుకున్నారు. నెల్లూరు లోక్సభ స్థానం నుంచి గెలుస్తా అని విజయ్ సాయి రెడ్డి అన్నారు. మళ్ళీ వైసిపి ఏపీ లో వైసిపి అధికారం లోకి వస్తుంది అని అన్నారు. పని తీరు సరిగ్గా లేని సిట్టింగ్ ఎమ్మెల్యే లు , ఎంపిలను వైసిపి పక్కన బెట్టింది అని అన్నారు.

అలానే ఆయన మాట్లాడుతూ ముందుగా వేమిరెడ్డినీ పోటీకి సిద్ధం చేశాం అన్నారు. అయితే మారిన రాజకీయ పరిణామాల్లో నేను పోటీ లో ఉంటున్న అని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని అనుకో లేదు అని విజయ్ సాయి రెడ్డి అన్నారు. కానీ పార్టీ నిర్ణయమే ఫైనల్ అని విజయ్ సాయి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version