దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి

-

దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కామెంట్స్ చేసారు. నాకు ప్రత్యర్థి ఎవరనేది అనవసరం, వచ్చే ఎన్నికల్లో 50వేల మెజారిటీతో గెలవడమే లక్ష్యం అని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. పదవుల్లో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరిస్తే ప్రజలకు గౌరవిస్తారు అన్నారు. ప్రజలకు ఆశీర్వదించినంత కాలమే ఎవరైనా రాజకీయ నాయకులుగా కొనసాగుతారు అని అన్నారు.

చింతమనేని ల అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు ఎవ్వరినైన పక్కన పెడతారు అని అన్నారు. దెందులూరులో ప్రత్యర్థి చింతమనేని అయిన ఎవ్వరైనా విజయం నాదే అని అన్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంకు చింతమనేని ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version