కశింకోటలో దారుణం.. 10 సెంట్లు స్థలం కోసం భర్తను చంపిన భార్య..!

-

ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరూ చెప్పలేము. ఎన్నో ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా కశింకోట
మండలం బయ్యవరం గ్రామంలో దారుణం జరిగింది. ఇక వివరాలు చూస్తే… 10 సెంట్లు స్థలం కోసం భర్తను చంపేసింది భార్య. భర్తకు పది సెంట్లు స్థలం వుంది.

ఆ స్థలాన్ని అమ్మేయమని గత కొన్నాళ్ళ నుండి ఒత్తిడి చేస్తోంది భార్య. స్థలం అమ్మడం కుదరదని తేగేసి చెప్పింది. భర్త, అత్త తో విభేదాలు జరుగుతున్నాయి. ఇక ఆమె నిన్న రాత్రి భర్త తాగే మధ్యం లో పురుగుల మందు కలిపి, హత్య చేసింది భార్య. తల్లి ఫిర్యాదుతో విచారణ చేపట్టారు పోలీసులు. భార్య శివ లక్ష్మి పై సెక్షన్ 302 , 201 గా కేసు నమోదు చేసారు.

 

Read more RELATED
Recommended to you

Latest news