నాగర్‌కర్నూల్‌లో దారుణం.. కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మాజీ లవర్‌ను చంపిన యువతి

-

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి.. తన కొత్త ప్రియుడితో కలిసి మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను చంపేసింది. మాజీ ప్రియుడు రవికుమార్‌ను యువతీయువకులు రాయితో కొట్టి చంపారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన ఇద్దరిని బిజినేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news