Swecha Reddy
Telangana - తెలంగాణ
ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే.. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ సర్కారును కూల్చే కుట్ర ఎవరు చేశారో అందరికీ తెలిసిందేనని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలను జేబు సంస్థలుగా వాడుతోందని గువ్వల...
అంతర్జాతీయం
టర్కీ, సిరియాలో భూకంపం బీభత్సం.. 1800 దాటిన మృతుల సంఖ్య
టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం బీభత్సం విలయం సృష్టించింది. ప్రకృతి ప్రకోపాని ఈ రెండు దేశాలు అల్లకల్లోలమయ్యాయి. రెండు దేశాల్లో ఇప్పటి వరకు 1800కు పైగా మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఇవాళ తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ అక్రమాస్తుల కేసు.. భారతీ సిమెంట్స్ ఆస్తులు జప్తు చేసిన ఈడీ
భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్మెంట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బ్యాంకు గ్యారెంటీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల విడుదల విషయంలో భారతీ సిమెంట్స్కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ ఈడీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం అఫిడవిట్ దాఖలు...
భారతదేశం
Infosys : ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ షాక్.. 600 మందిని తొలగిస్తూ నిర్ణయం..!
ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. ఫ్రెషర్స్ కు గట్టి షాక్ ఇచ్చింది. ట్రైనింగ్ అనంతరం ఉద్యోగంలో సరైన పనితీరు కనబరచని కారణంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ఇంటర్నల్ ఫ్రెషర్ అసెస్మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని 600 మంది ఫ్రెషర్స్ను ఇంటికి పంపుతూ నిర్ణయం తీసుకుంది.
కొద్ది నెలల క్రితం ఇన్ఫోసిస్ కంపెనీ ఎఫ్ఏ టెస్ట్ను...
Telangana - తెలంగాణ
6 బిలియన్ల పెట్టుబడి.. 4 లక్షల ఉద్యోగాలు.. తెలంగాణ టార్గెట్ ఇదే : కేటీఆర్
తెలంగాణకు పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా.. 6 బిలియన్ డాలర్ల పెట్టుబడి, 4 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గిస్తూ.. సుస్థిర ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ హెచ్ఐసీసీలో తెలంగాణ...
Telangana - తెలంగాణ
రాష్ట్రంలో సంపూర్ణ మార్పు కోసమే హాథ్ సే హాథ్ జోడో యాత్ర: రేవంత్రెడ్డి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపేందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్రను ప్రారంభించింది. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో పూజలు చేసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. మేళతాళాలతో రేవంత్రెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వన దేవతలకు...
Union Budget 2023
అధికారముందని అడ్డంగా దోచేసుకుంటారా..? : బీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు
అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చించాలని ఇవాళ పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అదానీ అంశంపై చర్చ జరిగితే అదానీ షేర్లు భారీగా పడిపోతాయని బీజేపీ భయపడుతోందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పక్ష నేత కే కేశవరావు మండిపడ్డారు. అదానీ అంశంపై పార్లమెంటులో చర్చకు బీజేపీ భయపడుతోందని...
వార్తలు
రవితేజ ‘రావణాసుర’ ఆంథెమ్ సాంగ్ రిలీజ్.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న వీడియో
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వీడియో విడుదలైంది. సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదలైన ఆంథమ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. దశకంఠ లంకాపతి రావణా.. అంటూ సాగే ఈ పాటను హర్షవర్దన్ రామేశ్వర్- భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయగా.. శాంతి పీపుల్, నోవ్లిక్ పాడారు.
రావణాసుర...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ
ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లు విచారించాలని సుప్రీం కోర్టులో ఏపీప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి ప్రస్తావించారు. దీనిపై అమరావతి ప్రాంత రైతులు, ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ ఈ కేసులో తమకు న్యాయస్థానం ఇచ్చిన నోటీసులు జనవరి 27న అందాయని పేర్కొన్నారు. ఆరోజే తాము ఈ విషయాన్ని ప్రస్తావించేందుకు సిద్ధంగా...
Telangana - తెలంగాణ
భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవానికి ముహూర్తం ఖరారు
భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించే రామయ్య కల్యాణానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సంవత్సరం సీతారాముల కల్యాణం మార్చి 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు వైదిక కమిటీ నిశ్చయించింది. అదే విధంగా మార్చి 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తామని కమిటీ తెలిపింది.
ఈ ఏడాది...
About Me
Latest News
బోయపాటి శ్రీను మూవీ కొత్త విలన్ గా ప్రిన్స్!
బోయ పాటి అంటే బాలయ్య బాబు కు గురి ఎక్కువ.అలాగే బాలయ్య ఫ్యాన్స్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా అంటే చాలు కచ్ఛితంగా హిట్ అని...
valentines day
వాలెంటైన్స్ డే రోజు ఆ రొమాంటిక్ టచ్ ఉంటేనే మజా వస్తుంది..!!
ప్రేమ అనేది రెండు మనసుల కలయిక.. ఒక తియ్యని అనుభూతి ప్రేమనుకు ఎంతగా ప్రేమిస్తామో అంతగా ఆ ప్రేమ మనల్ని ప్రేమిస్తుంది అని ప్రేమికుల నమ్మకం.ఒక మనిషిని ప్రేమించడం అంటే ప్రాణాలను అర్పించడం...
వార్తలు
రొమాంటిక్ ఫిగర్ కొత్త దారి అయినా హిట్ తెస్తుందా.!
గతంలో రొమాంటిక్ యూత్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యూయేల్ సినిమా ఊర్వశివో రాక్షసివో బ్రేక్ ఈవెన్ అందుకోలేక బోల్తాపడింది. ఈ సినిమా కోసం ప్రమోషన్స్ అన్నీ...
Life Style
శృంగారం లో పాల్గొంటే ఆయుష్షు పెరుగుతుందా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు.. శృంగారం కూడా తప్పనిసరి అంటున్నారు నిపుణులు..అంటే ఎటువంటి చిరాకులు లేకుండా అది కాపడుతుంది.. అందుకే భార్య భర్తలు రోజు చేసిన తప్పులేదని...
వార్తలు
లైమ్ లైట్ లో లేని హీరోయిన్ లేటెస్టుగా గా అందాల విందు.!
ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్ ను , అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా...