Swecha Reddy

బిపోర్‌జాయ్‌ ముప్పు.. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం

జూన్ నెల మొదటి వారం పూర్తయి పోవడానికి వచ్చినా.. నైరుతి రుతుపవనాల జాడ కనిపించడం లేదు. రైతులు వానాకాలం సాగుకు రంగం సిద్ధం చేసుకుందామంటే.. వర్షాల జాడ కానరావడం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో నైరుతి పవనాల రాక ఆలస్యానికి కారణాలను వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్‌ జాయ్‌’...

మేడారం జాతరను రాష్ట్ర పండుగ చేసిన ఘనత కేసీఆర్‌దే : మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. ఇవాళ ములుగు జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ అక్కడ నిర్వహించిన్న సాగునీటి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు....

ఓటీటీలోకి నాగచైతన్య ‘కస్టడీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

అక్కినేని ఫ్యామిలీకి ఈ మధ్య అసలు కలిసి రావడం లేదు. నాగార్జున, అఖిల్, నాగ చైతన్య ఎవరి సినిమాలు కూడా ఈ మధ్య హిట్ కావడం లేదు. అంతో కొంత హిట్స్ ఉన్న చైతన్యకు కూడా ఈ మధ్య లక్ కలిసి రావడం లేదు. ఇక తాజాగా కస్టడీ అంటూ కొత్త కాన్సెప్ట్​తో ప్రేక్షకుల...

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్: ఎమ్మెల్సీ కవిత

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్​లో జరుగుతున్న సాగునీటి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌ అంటే కాలువలు, చెక్‌డ్యాంలు, రిజర్వాయర్లు అని కవిత పునరుద్ఘాటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు.. కాళేశ్వరం అని చెప్పారు. స్వల్పకాలంలో...

శ్రీవారి సన్నిధిలో హీరోయిన్​కు ఆదిపురుష్ డైరెక్టర్ కిస్.. నెటిజన్లు ఫైర్

ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ పై ఓవైపు నెటిజన్లు.. మరోవైపు శ్రీవారి భక్తులు ఫైర్ అవుతున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించారని మండిపడుతున్నారు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటంటే..? ఆదిపురుష్ మూవీ విజయం సాధించాలని కోరుతూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​ను మంగళవారం రోజున సాయంత్రం స్వామివారి పాదాల చెంత నిర్వహించిన విషయం తెలిసిందే....

సూర్యాపేటలో లక్ష జనహారతి.. తరలి వస్తున్న ప్రజలు

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సాగునీటి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఈ వేడుకలను కాస్త వినూత్నంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఎడారిగా మారుతుందనుకున్న సూర్యాపేట జిల్లాను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం...

బెంగళూరులో హైదరాబాద్ యువతి హత్య.. నిందితుడి కోసం పోలీసుల వేట

హైదరాబాద్‌కు చెందిన ఆకాంక్ష విద్యాసాగర్ అనే యువతి బెంగళూరులో అనుమానాస్పద మృతి చెందింది. అర్పిత్ అనే వ్యక్తితో కలిసి ఓ అపార్ట్​మెంట్​లో నివసిస్తున్న ఆకాంక్ష.. మంగళవారం రోజున అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఆకాంక్ష, దిల్లీకి చెందిన అర్పిత్‌ గుజ్రాల్...

ఒడిశా రైలు ప్రమాదం.. సిగ్నల్‌ వైఫల్యం వల్ల కాకపోవచ్చు : రైల్వే అధికారి

యావత్‌ దేశాన్ని పెను విషాదంలోకి నెట్టేసిన ఒడిశా రైలు ప్రమాద ఘటనకు అసలైన కారణాలు మాత్రం తెలియడం లేదు. సిగ్నలింగ్ వ్యవస్థలో వైఫల్యం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ నివేదిక తెలిపింది. అయితే తాజాగా దర్యాప్తు బృందంలో ఒక సీనియర్ రైల్వే ఇంజినీర్ మాత్రం.. ఈ ఘటనకు సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం అసలు...

ఉక్రెయిన్​ సంక్షోభం.. ఊళ్లను ముంచెత్తిన కఖోవ్కా డ్యామ్​ నీరు

ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం ఆ దేశానికి తీవ్రముప్పు కలిగిస్తోంది. ఏడాదికిపైగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఉక్రెయిన్​కు మరో పెను ప్రమాదం తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆ దేశానికి గుండెకాయ వంటి కఖోవ్కా ఆనకట్ట పేలిపోయింది. అనేక ప్రాంతాలకు నీరందించే కఖోవ్కా ఆనకట్ట ధ్వంసం...

రాజధాని ఎక్స్​ప్రెస్​కు తప్పిన పెను ప్రమాదం.. లోకోపైలట్ అప్రమత్తతో ప్రయాణికులు సేఫ్

ఒడిశా రైలు ప్రమాదం యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలోకి ముంచిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదాన్ని మరిచిపోకముందే ఒడిశాలోనే మరో రెెండు రైలు ప్రమాదాలు జరిగాయి. కానీ ఈ రెండు ప్రమాదాల్లో ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు తాజాగా మరోచోట మరో రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఝార్ఖండ్​లో ఓ రైలుకు...

About Me

6835 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

అసమర్థత,అవినీతి, అరాచకాలు చేసిన జగన్.. రైతు ద్రోహి – దేవినేని ఉమా

అసమర్థత,అవినీతి, అరాచకాలు చేసిన జగన్.. రైతు ద్రోహి అంటూ ఫైర్ అయ్యారు దేవినేని ఉమామహేశ్వరరావు.జగన్ కమీషన్ల కక్కుర్తి ఫలితమే పోలవరం గైడ్ బండ్ కుంగిపోవటం.వైసీపీ హయాంలో...
- Advertisement -

కేటీఆర్ పై 10 ప్రశ్నలతో విరుచుకుపడ్డ షర్మిల

కేటీఆర్ పై 10 ప్రశ్నలతో వైఎస్ షర్మిలవిరుచుకుపడ్డారు.కేటీఆర్ గారు... కాళేశ్వరం ప్రాజెక్టు మీద విదేశాలకు నేర్పే పాఠాలు అంటే ఇవేనా జెర క్లారిటీ ఇవ్వండి అంటూ వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు....

WTC Final : టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇవాళ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో టాస్ దగ్గర టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఇక...

టీడీపీ మేనిఫెస్టో అమలుకు RBI దగ్గరున్న డబ్బు కూడా సరిపోదు – లక్ష్మీపార్వతి

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృతం అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి. టిడిపి మేనిఫెస్టో అంతా మోసపూరితమైన హామీలేనని విమర్శించారు. వైసీపీ పథకాలతో ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా...

విద్యార్థులకు అలెర్ట్…హైదరాబాద్ లో భారీ ఎడ్యుకేషన్ సమ్మిట్

విద్యార్థులకు అలెర్ట్...టీవీ9, కేఏబీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023 ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలలో జరిగింది. తద్వారా వేలాది మంది విద్యార్ధులకు తమ కెరీర్ గురించి మంచి అవగాహన కల్పించింది....