నా కార్యకర్తనే కొడతారా?..వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనలో ఉద్రిక్త వాతావరణం

-

‘నా కార్యకర్తనే కొడతారా?’ అంటూ వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైస్ జగన్‌కు కలిసేందుకు కాన్వాయ్ వద్దకు దూసుకొచ్చారు ప్రజలు. ఇక వారిని అడ్డుకోబోయి.. అత్యుత్సాహం ప్రదర్శించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే.. తీవ్రంగా గాయపడ్డాడు ఓ వైసీపీ కార్యకర్త.

YS Jagan tries to get out of the car after police beat up YCP workers
YS Jagan tries to get out of the car after police beat up YCP workers

కారు దిగి.. గాయపడ్డ వ్యక్తి వద్దకు వెళ్లేందుకు జగన్ ప్రయత్నం చేసారు. అయితే.. జగన్‌ను కారు నుంచి దిగకుండా అడ్డుకున్నారు ఎస్పీ. దింతో ‘నా కార్యకర్తనే కొడతారా?’ అంటూ వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. ఈ తరుణంలో వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news