తెరాస అధినేత కేసీఆర్ పార్టీ అభ్యర్థులతో నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. వారి నియోజకవర్గాల్లో పార్టీ ప్రచార తీరుని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ భవన్ లో సదస్సుకు హాజరైన కేసీఆర్ మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం చేసిన అవలంభించిన సంక్షేమ పథకాల అమలు తీరుని అభ్యర్థులు వివరించాలన్నారు. వీలైతే ప్రభుత్వ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరిని కలిసి తెరాస ఆవశ్యకతను వెల్లడించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను సైతం అభ్యర్థులకు వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వీటితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ ప్రచార వ్యూహం, ఎన్నికల కసరత్తులు తదితర అంశాల మీద దిశానిర్ధేశం చేశారు.
అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
చోరీకి గురైన రూ.40లక్షల విలువైన సెల్ పోన్లు రీకవరీ..!
జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు పోగొట్టుకున్న రూ.40 లక్షల...
Anji N -
త్వరలో మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం త్వరలో మహిళలకు...
Anji N -
త్వరలో మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ముహుర్తం ఖరారు...
Anji N -