దసరా ఉత్సవాలు ఏడో రోజుకు చేరుకున్న సందర్భంగా బెజవాడలోని కనకదుర్గ అమ్మవారు నేడు శ్రీ మహాలక్ష్మిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మి అమ్మవారికి వరాలిచ్చే తల్లిగా, సిరిసంపదలు కురిపించే పేరుంది. దీంతో భక్తుల లక్ష్మీకాటాక్షం కోసం అమ్మవారి దర్శనానికి బారీగా తరలివచ్చారు. ఘాట్ రోడ్డు మార్గంలోని కామధేను అమ్మవారిని దర్శించుకుని కొండపైకి వస్తున్నారు. మంగళవారం కావటం… మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు అభయమిస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు.
మంగళవారం..మహాలక్ష్మిదేవిగా అమ్మవారు
-
Read more RELATEDRecommended to you
ట్రైన్లో టాయిలెట్స్ క్లీన్గా లేవా.. ఇలా ఫిర్యాదు చేయండి.. 15 నిమిషాల్లో క్లీన్ అవుతాయి..!
ట్రైన్ జర్నీ బాగుంటంది కానీ ఆ టాయిలెట్సే చెండాలంగా ఉంటాయి కదా.....
నా గెలుపు ముందే డిసైడ్ అయింది : డీకే అరుణ
తన గెలుపు పోలింగ్కు ముందే నిర్ణయమైపోయిందని మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి...
బైడెన్ను చంపాలనుకున్నా.. వైట్హౌస్పై దాడి కేసు నిందితుడు సాయి వర్షిత్
గతేడాది అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ వైపు ఓ యువకుడు ట్రక్కుతో...