aadhar card

మీ ఇంట్లో చిన్నపిల్లలకు బ్లూ ఆధార్ కార్డు కావాలా..? అయితే ఇలా చేయండి..!

ఆధార్ కార్డు కి ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్నో వాటికి ఆధార్ కార్డు కచ్చితంగా కావాలి. బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా లేదంటే పాన్ కార్డు కావాలన్నా ఇలా చాలా వాటికి ఆధార్ ఉండాలి. యూఐడీఏఐ ఇటీవల స్పెషల్‌గా బ్లూ కలర్ ఆధార్ కార్డుల్ని ఇస్తోంది. వీటి గురించి పూర్తి వివరాలని...

మీ ఆధార్ కార్డ్ పోయిందా..? ఇలా పీవీసీ ఆధార్ ని ఆర్డర్ చేసేయచ్చు..!

ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆధార్ వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. నేటి కాలంలో ఆధార్ కార్డ్ ఎన్నో వాటికి ఉపయోగ పడుతోంది. ఏదైనా ప్రభుత్వ పథకం పొందాలన్నా లేదంటే ప్రయాణ సమయంలో, బ్యాంక్ ఖాతా కోసం ఇలా చాలా వాటికి అవసరం అవుతోంది. కనుక ఆధార్ కార్డు ని జాగ్రత్తగా...

రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త..!

చాలా మందికి రేషన్ కార్డులు వున్నాయి. అయితే దేశంలోని 80 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు ఊరట కలిగించే నిర్ణయం ని కేంద్రం తీసుకుంది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. రేషన్ కార్డుతో ఆధార్ నంబర్ లింక్ గడువు దగ్గర పడుతోంది. జూన్ 30, 2023తో రేషన్ కార్డు, ఆధార్ లింక్ గడువు...

ఇలా మీరు ఆధార్ కార్డ్‌లో ఫోటోని సులభంగా మార్చేయచ్చు..!

మనకి ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎన్నో వాటికి ఆధార్ ప్రూఫ్ గా పని చేస్తుంది ఆధార్ లేకపోతే చాలా పనులు ఆగిపోతాయి కూడా. ఆధార్ మీద మన ఫోటో తో పాటుగా 12 అంకెలు నెంబర్ కూడా ఉంటుంది UIDAI...

ఆధార్-పాన్ లింక్ చెయ్యకపోతే ఎలాంటి నష్టాలు కలుగుతాయి..?

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. ఎలాంటి ప్రభుత్వ సేవలు పొందాలన్నా, ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా కూడా ఆధార్‌, పాన్‌ కార్డ్‌ తప్పక ఉండాలి. అందరు తప్పక పాన్ ని ఆధార్ ని లింక్ చేయాలి. ఆదాయ పన్ను శాఖ జారీ...

ఆన్‌లైన్‌ లో ఆధార్-పాన్ లింక్ స్టేటస్‌ ని ఇలా చెక్ చేసుకోవచ్చు..!

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ లేదంటే ఎన్నో పనులు ఆగిపోతాయి. అయితే మన ఇండియా లో ట్యాక్స్ కట్టే వాళ్లందరికీ కూడా పాన్‌ ని ఆధార్‌ తో లింక్ చేసుకోవడం తప్పనిసరి. ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు ని ప్రభుత్వం జారీ చేసింది. ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి...

బిగ్ న్యూస్.. ఆధార్ నుంచి మరో అప్‌డేట్..!

మనకు వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ కార్డు వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఆధార్ కార్డు ప్రతీ ఒక్కరికీ ఉండాలి. భారతదేశంలోని ప్రతి నివాసికి ఆధార్ కార్డ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా జారీ చేయబడుతుంది. 12-అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య ఇండియాలో ఎక్కడైనా కూడా...

ఆధార్ నుండి కొత్త ఫీచర్.. ఇక నుండి ఆ సమస్యే ఉండదు..!

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. ఏదైనా ప్రభుత్వ స్కీమ్ లో డబ్బులని పెట్టాలన్నా లేదంటే బ్యాంక్ ఖాతా ని ఓపెన్ చెయ్యాలన్నా కూడా పక్కా ఆధార్ కార్డు ఉండాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యూజర్ల కోసం ఎప్పటికప్పుడు...

ఆధార్‌ కార్డ్‌లో ఫోటో అప్‌డేట్ చేసుకోవాలా..? అయితే ఇదే ఈజీ ప్రాసెస్..!

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు ఎన్నో వాటికి అవసరం అవుతుంది. ఎన్నో పనులకు ఇది ఐడీ ఫ్రూఫ్‌లా పని చేస్తోంది. మొబైల్ సిమ్ కొనుగోలు నుంచి ప్రభుత్వ పథకాల దాకా ఆధార్ అవసరం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్...

పాన్ కార్డు పైన ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్ళు రూ.1,000 కట్టాల్సిందే..!

భారత ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖ కొత్త మార్గదర్శకాన్ని జారీ చేసింది. ఇక మరి వాటి కోసం తెలుసుకుందాం. మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు కూడా ఒకటి. పాన్ కార్డు చాలా వాటికి అవసరం. పాన్ మరియు ఆధార్ లింక్ చేయడానికి గడువు జూన్ 30న...
- Advertisement -

Latest News

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల

కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి. తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర...
- Advertisement -

తెలంగాణలో జనసేన ప్రభావమెంత?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బిఆర్ఎస్ గట్టిపట్టుతో ఉంది. ఈసారైనా విజయాన్ని...

ఉజ్వల పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సబ్సీడీ పెంచిన కేంద్రం..!

ఢిల్లీలో ఇవాళ కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి.   ప్రధానంగా ఉజ్వల పథకం కింద సబ్సీడీ రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు.  ఆంధ్రప్రేదేశ్-తెలంగాణ...

అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష

నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు...

భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట

భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సతీమణి...