Anna Canteen
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కుప్పం టిడిపి నేతలకు హైకోర్టులో ఊరట
చిత్తూరు జిల్లా కుప్పం టిడిపి నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. మాజీ ఎమ్మెల్సీ గౌని వాణి శ్రీనివాసులు నాయుడు, మాజీ జెడ్పిటిసి రాజకుమార్, మునుస్వామితో పాటు మరో నలుగురికి హైకోర్టు బెల్ మంజూరు చేసింది. 25 వేల రూపాయల బాండ్ తో ఇద్దరు పూచికత్తు సమర్పించాలని సూచించింది. ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను ధ్వంసం !
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నియోజక వర్గం అయిన కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేశారు వైసీపీ పార్టీ కార్యకర్తలు. అక్కడితో ఆగకుండా.. టీడీపీ నేతల ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు వైసీపీ నేతలు.
కుప్పంలో ఆందోళనకు దిగిన వైసీపీ నేతలు.. మొదట ఎమ్మెల్సీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టీఢీపీ : లోకేశ్ ను హీరో చేస్తున్న జగన్ !
అధికార పార్టీలో ఉన్న వైసీపీ తప్పిదాలు దిద్దుకోవడం లేదు అన్నది ఓ విమర్శ. తప్పులు సరిదిద్దుకోకపోగా కొత్త తప్పులు చేస్తోంది. మరియు తలనొప్పులు తెచ్చుకుంటోంది. అన్నా క్యాంటీన్లను ఆ రోజు ఆపేసిన లేదా నిలుపుదల చేసిన వైసీపీ సర్కారు తరువాత కాలంలో వీటిని గ్రామ సచివాలయాలుగా మార్చేసింది. అయినప్పటికీ టీడీపీ నాయకులు మాత్రం తాను...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మంగళగిరిలో అన్న క్యాంటీన్లు కూల్చేసిన వైసీపీ..లోకేష్ సంచలన ట్వీట్
ఏపీలో జగన్ సర్కార్.. టీడీపీ పార్టీని టార్గెట్ చేస్తూనే ఉంది. వరుసగా టీడీపీ పార్టీ సీనియర్ నేతలను అరెస్ట్ చేస్తూనే.. ఆ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు చెక్ పెడుతోంది. ఈ నేపథ్యంలోనే.. తాజాగా అన్న క్యాంటీన్లను ధ్వంసం చేసింది జగన్ సర్కార్. అనుమతులు లేవనే నేపంతో.. ధ్వంసం చేసింది జగన్ సర్కార్. అయితే.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మనది సంక్షేమ రాజ్యం.. అన్న క్యాంటిన్ల పేరు చెప్పి కౌంటర్!
జగన్ తెగ ఖర్చులు పెట్టేస్తున్నారు.. ఖజానా అంతా సంక్షేమం పేరున ప్రజలకు పంచేస్తున్నారు.. సంక్షేమ పథకాలు ఎక్కువగా చేసేస్తే.. ఏపీ కూడా వెనిజులా లా తయారవుతుంది అని సోషల్ మీడియా వేదికగా తెగ హల్ చల్ చేస్తున్నారు ఒక వర్గం జనాలు! ప్రస్తుతం టీడీపీ నేతలు కూడా ఇదే విషయాలు చెప్పుకుంటూ హడావిడి చేస్తున్నారు!...
Latest News
ఈటలకు రాజకీయంగా జన్మనిచ్చించి కేసీఆర్ : మంత్రి కేటీఆర్
హుజూరాబాద్ కు ఈటలను పరిచయం చేసింది కేసీఆరేనని, తండ్రి లాంటి కేసీఆర్ ను పట్టుకుని ఈటల విమర్శిస్తున్నాడని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో...
Telangana - తెలంగాణ
Breaking : గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల.. పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో 11వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు పరీక్ష ఉండదని వెల్లడించింది. ఉదయం...
ఆరోగ్యం
ఈ అలవాట్ల వలన కిడ్నీలు చెడిపోయే ప్రమాదం.. జాగ్రత్త సుమా..!
ఈ మధ్యకాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. కొన్ని చెడు అలవాట్ల వల్ల కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి...
Telangana - తెలంగాణ
BIG BREAKING : కౌశిక్రెడ్డికి హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్.?
నేడు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో పరోక్షంగా ఈ...
agriculture
మామిడి తోటలో తామర పురుగుల నియంత్రణ చర్యలు..
పండ్ల తోటలో నలుపు రంగు తామర పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది..పంటలను ఆశించి తీవ్రనష్టాన్ని కలుగజేస్తుంది. దీని నియంత్రణకు సకాలంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.. కేవలం వీటికి మాత్రమే...