banking

మహిళలూ.. డబ్బులని ఆదా చెయ్యాలనుకుంటున్నారా..? అయితే తప్పక ఇలా చెయ్యండి..!

ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు ఇంటికి పరిమితం అయిపోవడం లేదు వివిధ మార్గాలని ఎంచుకుని డబ్బులు సంపాదిస్తున్నారు రోజు రోజుకీ చాలామంది ఆడవాళ్లు ఉద్యోగం చేస్తున్నారు. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకు వెళ్ళిపోతున్నారు. ఆర్ధిక వ్యవహారాలలో కూడా నేర్పుగా మహిళలు డీల్...

ఫిక్స్‌ డిపాజిట్ చేయాలని చూస్తున్నారా..? ఈ బ్యాంకుల్లోనే ఎక్కువ వడ్డీ…!

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంకులు పెంచుతున్నాయి. ఆర్బీఐ రెపోరేటు, రివర్స్ రెపోరేటు సవరించడంతో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అన్ని ప్రధాన బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇస్తున్నాయి. అలానే ప్రైవేట్‌ రంగ బ్యాంకులు...

సిబిల్ స్కోర్ ముఖ్యం కదా..? ఇలా పెంచుకోండి మరి..!

సిబిల్ స్కోర్ చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డ్ రుణాలను సకాలంలో చెల్లించడం ఆర్థిక క్రమశిక్షణ ఉండడం వలన మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది. అలానే రుణదాతలు కూడా మీపై విశ్వాసం పొందుతారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది క్రెడిట్ కార్డ్స్ ని వాడుతున్నారు. షాపింగ్ చెయ్యాలంటే చాలా మంది క్రెడిట్ కార్డ్స్ తో కావలసినవి...

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి తీపికబురు…!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది స్టేట్ బ్యాంక్. కొత్త సేవలు ని తీసుకు వచ్చింది స్టేట్ బ్యాంక్. దీని వల్ల మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీసులు ని స్టేట్ బ్యాంక్ తీసుకు వచ్చింది. ఇక దీని కోసం...

ఏటీఎం కార్డు ఉన్న వాళ్లందరికీ… రూ.10 లక్షల బెనిఫిట్..!

మీకు ఏటీఎం కార్డు ఉందా..? అయితే మీకు గుడ్ న్యూస్. మీకు ఏటీఎం కార్డు ఉంటే రూ.10 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ ని పొందొచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. ఏటీఎం కార్డు ద్వారా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు బీమా ని పొందొచ్చు. ఏటీఎం కార్డు...

ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!!

కొత్త ఏడాది మొదటి నెల మరో మూడు రోజుల్లో ముగియాబోతుంది..వచ్చే నెల నుంచి అంటే ఫిబ్రవరి ఒకటి నుంచి అనేక నియమాలు మారబోతున్నాయి.. కొన్ని నియమాలు సామాన్యుల పై భారం కానున్నాయి.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇదే రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో అనేక ప్రకటనలు ఉండవచ్చు. కొన్ని నియమాలు కూడా మారవచ్చు....

జనవరి ఒకటి నుంచి మారిన నిబంధనలు..భారీ జరిమానా తప్పదు..

ప్రతి నెల కొత్త రూల్స్ వస్తాయన్న విషయం తెలిసిందే.. బ్యాంకింగ్ లో అయితే ఎక్కువగా మార్పులు జరుగుతాయి.. గ్యాస్‌ సిలిండర్‌, ఆదాయపు పన్ను, ఇన్సూరెన్స్, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తదితర రంగాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. అదే విధంగా జనరవరి 1 నుంచి కొత్త రూల్స్‌ అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారుల ఇలాంటి విషయాలను...

పాన్ కార్డు ఉన్నవాళ్ళకి గుడ్ న్యూస్… బడ్జెట్‌లో కేంద్రం కీలక నిర్ణయం..!

మనకి ఉన్న ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు కూడా ఒకటి. పాన్ కార్డు లేకపోతే చాలా పనులు ఆగిపోతాయి. పాన్ కార్డు ట్రాన్సాక్షన్స్‌ కోసం అవసరం అలానే పాన్ కార్డు ఎన్నో వాటికి అవసరం అవుతుంది. అయితే పాన్ కార్డుకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇక దాని కోసం పూర్తి...

ఇన్సూరెన్స్‌ ప్రీమియం, క్రెడిట్ కార్డ్స్ మొదలు గ్యాస్ సిలెండర్ల వరకు జనవరి ఒకటి నుండి మారనున్న అంశాలివే..!

ప్రతి నెల ఒకటి తేదీ వచ్చేసరికి కొన్ని రూల్స్ వస్తూ ఉంటాయి. కొన్ని అంశాలు మారుతూ ఉంటాయి. ప్రతీ నెలా కూడా ఏదో ఒక కొత్త నిబంధన అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఎక్కువగా ప్రతీ నెలా కూడా గ్యాస్‌ సిలిండర్‌, ఆదాయపు పన్ను, ఇన్సూరెన్స్ వంటి అంశాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఈ ఏడాది...

క్రెడిట్ కార్డు క్లోజ్ చెయ్యాలంటే… తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!

క్రెడిట్ కార్డులను ఈ మధ్య ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. బ్యాంకులు కూడా మంచి ఆఫర్లతో క్రెడిట్ కార్డులను ఇస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డుని ఉపయోగించడం బాగుంటుంది కానీ బిల్ కట్టేటప్పుడు కష్టమే. అయితే వివిధ సమస్యల వలన కార్డుని క్లోజ్ చెయ్యాలని చాలా మంది భవిస్తూ వుంటారు. ఆ ప్రాసెస్ గురించి మనం ఇప్పుడు...
- Advertisement -

Latest News

బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్‌రావు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ,...
- Advertisement -

హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా

ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి...

ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్​కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం...

ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్‌ మస్క్‌ సహా పలువురు టెక్‌ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం...

‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్

రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే...