banking

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు ఏంటో తెలుసా?

ప్రతి నెల కొత్తగా కొన్ని రూల్స్ వస్తాయన్న సంగతి తెలిసిందే..ప్రతి వస్తువు కొనుగోలు నుంచి ప్రతి వాటికి ప్రభుత్వం కొన్ని రూల్స్ మారుస్తుందన్న విషయం తెలిసిందే..ఇప్పుడు మార్చి నెల ముగియడానికి ఇంకా పదిహేను రోజులు మిగిలి ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు మార్చి 31 లోపు పూర్తి చేయవలసిన అనేక ముఖ్యమైన పనులు ఉన్నాయి....

పెన్షనర్లకు కేంద్రం శుభవార్త…!

ఇండియా లో రిటైర్ అయ్యి పెన్షన్‌ అందుకుంటున్న వృద్ధులకు మెరుగైన సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పెన్షన్ కి సంబంధించి అవసరమైన ప్రక్రియను మరింత ఈజీ చేసేందుకు వృద్ధులపై భారం తగ్గించడం కోసం దృష్టి పెట్టినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇక పూర్తి వివరాలని చూస్తే... మధ్య ప్రదేశ్‌ లోని...

మహిళలూ.. డబ్బులని ఆదా చెయ్యాలనుకుంటున్నారా..? అయితే తప్పక ఇలా చెయ్యండి..!

ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు ఇంటికి పరిమితం అయిపోవడం లేదు వివిధ మార్గాలని ఎంచుకుని డబ్బులు సంపాదిస్తున్నారు రోజు రోజుకీ చాలామంది ఆడవాళ్లు ఉద్యోగం చేస్తున్నారు. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకు వెళ్ళిపోతున్నారు. ఆర్ధిక వ్యవహారాలలో కూడా నేర్పుగా మహిళలు డీల్...

ఫిక్స్‌ డిపాజిట్ చేయాలని చూస్తున్నారా..? ఈ బ్యాంకుల్లోనే ఎక్కువ వడ్డీ…!

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంకులు పెంచుతున్నాయి. ఆర్బీఐ రెపోరేటు, రివర్స్ రెపోరేటు సవరించడంతో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అన్ని ప్రధాన బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇస్తున్నాయి. అలానే ప్రైవేట్‌ రంగ బ్యాంకులు...

సిబిల్ స్కోర్ ముఖ్యం కదా..? ఇలా పెంచుకోండి మరి..!

సిబిల్ స్కోర్ చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డ్ రుణాలను సకాలంలో చెల్లించడం ఆర్థిక క్రమశిక్షణ ఉండడం వలన మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది. అలానే రుణదాతలు కూడా మీపై విశ్వాసం పొందుతారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది క్రెడిట్ కార్డ్స్ ని వాడుతున్నారు. షాపింగ్ చెయ్యాలంటే చాలా మంది క్రెడిట్ కార్డ్స్ తో కావలసినవి...

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి తీపికబురు…!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది స్టేట్ బ్యాంక్. కొత్త సేవలు ని తీసుకు వచ్చింది స్టేట్ బ్యాంక్. దీని వల్ల మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీసులు ని స్టేట్ బ్యాంక్ తీసుకు వచ్చింది. ఇక దీని కోసం...

ఏటీఎం కార్డు ఉన్న వాళ్లందరికీ… రూ.10 లక్షల బెనిఫిట్..!

మీకు ఏటీఎం కార్డు ఉందా..? అయితే మీకు గుడ్ న్యూస్. మీకు ఏటీఎం కార్డు ఉంటే రూ.10 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ ని పొందొచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. ఏటీఎం కార్డు ద్వారా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు బీమా ని పొందొచ్చు. ఏటీఎం కార్డు...

ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!!

కొత్త ఏడాది మొదటి నెల మరో మూడు రోజుల్లో ముగియాబోతుంది..వచ్చే నెల నుంచి అంటే ఫిబ్రవరి ఒకటి నుంచి అనేక నియమాలు మారబోతున్నాయి.. కొన్ని నియమాలు సామాన్యుల పై భారం కానున్నాయి.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇదే రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో అనేక ప్రకటనలు ఉండవచ్చు. కొన్ని నియమాలు కూడా మారవచ్చు....

జనవరి ఒకటి నుంచి మారిన నిబంధనలు..భారీ జరిమానా తప్పదు..

ప్రతి నెల కొత్త రూల్స్ వస్తాయన్న విషయం తెలిసిందే.. బ్యాంకింగ్ లో అయితే ఎక్కువగా మార్పులు జరుగుతాయి.. గ్యాస్‌ సిలిండర్‌, ఆదాయపు పన్ను, ఇన్సూరెన్స్, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తదితర రంగాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. అదే విధంగా జనరవరి 1 నుంచి కొత్త రూల్స్‌ అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారుల ఇలాంటి విషయాలను...

పాన్ కార్డు ఉన్నవాళ్ళకి గుడ్ న్యూస్… బడ్జెట్‌లో కేంద్రం కీలక నిర్ణయం..!

మనకి ఉన్న ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు కూడా ఒకటి. పాన్ కార్డు లేకపోతే చాలా పనులు ఆగిపోతాయి. పాన్ కార్డు ట్రాన్సాక్షన్స్‌ కోసం అవసరం అలానే పాన్ కార్డు ఎన్నో వాటికి అవసరం అవుతుంది. అయితే పాన్ కార్డుకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇక దాని కోసం పూర్తి...
- Advertisement -

Latest News

ఓర్నీ తాత.. ఈ వయస్సులో స్టంట్స్ తో పిచ్చెక్కించేస్తున్నావుగా.. వీడియో వైరల్..

కుర్రాళ్లకు బైకు అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. చేతిలో బైకు ఉంటే చాలు వాళ్ళు చేసే విన్యాసాలు మాములుగా ఉండవు..వాళ్లను ఆపడం చాలా కష్టం...
- Advertisement -

రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

ప్రతిపక్షాల గొంతునొక్కడం, కక్షసాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యంలో తగదని వైఎస్‌ షర్మిల అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని పేర్కొన్నారు. వాదనలు వినిపించేందుకు...

రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం దావా.. OBCలను అవమానించారంటూ..

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీపై బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల చేసినందుకు రాహుల్​పై పట్నా కోర్టులో దావా...

BREAKING : పంజాగుట్ట సెంట్రల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కేసీఆర్‌ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

BREAKING : పంజాగుట్ట సెంట్రల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కేసీఆర్‌ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంజాగుట్ట సెంట్రల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్‌ వస్తున్న...

మహిళల ఖాతాల్లో ‘వైఎస్సార్ ఆసరా’ నిధులు వేసిన సీఎం జగన్‌

మహిళల ఖాతాల్లో ‘వైఎస్సార్ ఆసరా’ నిధులు వేశారు సీఎం జగన్‌. వైయస్సార్ ఆసరా మూడో విడత కింద 78 లక్షల మంది డ్రాక్వా మహిళల ఖాతాల్లో ఏకంగా 6400 కోట్ల రూపాయలను సీఎం...