best actor

Breaking : జాతీయ ఉత్తమ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌

మూవీ లవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నేషనల్ ఫిలిం అవార్డ్స్‌ ఈవెంట్‌ మొదలైంది. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో విలేకరుల సమావేశంలో జ్యూరీ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. 2021 ఏడాదికిగాను చలనచిత్ర పురస్కారాలు ప్రకటించారు. 28 భాషల్లో 280 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీపడ్డాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచింది. మైత్రీ...

తమిళ హీరో ధనుష్ కు ప్రతిష్టాత్మక అవార్డ్… బ్రిక్స్ ఫిలిం ఇంటర్నేషనల్ ఉత్తమ నటుడిగా…

తమిళ హీరో, టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ ను మరో అవార్డ్ వరించింది. గోవాలోని పనాజీలో జరుగుతున్న 52 వ ఇంటర్నేషనల్ ఫిలిం పెస్టివల్(IFFI) లో ఈ అవార్డ్ అనౌన్స్ చేశారు. బ్రిక్స్ ఫిలిం ఇంటర్నేషనల్ లో ఉత్తమ నటుడిగా ధనుష్ కు అవార్డ్ వరించింది. తమిళంలో వెట్రిమారన్ దర్శకత్వంతో రూపొందించిన ’అసురన్‘ సినిమాలో చేసిన...

చిరంజీవిని వరించిన అవార్డులు.. నిజమైన మాస్‌ హీరో

మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పాలంటే.. ఆయన కథ మొత్తం వివరించాల్సిన అవసరం లేదు. ఆయనకు వచ్చిన అవార్డులను ఒక్కసారి పరిశీలిస్తే చాలు.. ఆయనేంటనేది ఎవరికైనా తెలుస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే.. అతని జీవిత చరిత్ర మొత్తం చెప్పాల్సిన పనిలేదు. అతను ఏం చేశాడో, ఏం సాధించాడో.. అతనికి వచ్చిన అవార్డులు, రివార్డులే అతని...
- Advertisement -

Latest News

ప్రగతి భవన్ కేసీఆర్ సొంత జాగీరా ? : ఈటల

ప్రగతి భవన్ ఏమైనా  కేసీఆర్ సొంత జాగీరా అని ప్రశ్నించారు  హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇవాళ మీడియాతో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు....
- Advertisement -

ఎంఐఎం విధానం ఏంటో అసదుద్దీన్ ఒవైసీ చెప్పాలి : రేవంత్ రెడ్డి

ఎంఐ ఎంతో కలిసి పార్లమెంట్లో ప్రతీ బిల్లుకు బిఆర్ ఎస్ మద్దతిచ్చింది. మోడీ కేసీఆర్ ఒకటైనప్పుడు వి ఆర్ ఎస్ తో MIM ఎలా కలిసి ఉంటుంది. ఇప్పుడు ఎంఐఎం విధానం ఏంటో...

కాంగ్రెస్ లో సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి ఉంటే తప్పేంటి – రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి ఉంటే తప్పేంటి అంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న నిజామాబాద్‌ జిల్లాలో మోడీ సభకు కౌంటర్‌ ఇస్తూ.. ఇవాళ రేవంత్‌...

బ్రేకింగ్ : పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం..?

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రేపో, మాపో ఎన్నికలు జరుగనుండటంతో అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తాయి. ఇప్పటివరకు తెలంగాణలో అధికారం చేపట్టన బీజేపీ మంచి...

BREAKING : ఏపీ మంత్రి రోజాకు తీవ్ర అస్వస్థత !

BREAKING : ఏపీ మంత్రి రోజాకు తీవ్ర అస్వస్థత నెలకొంది. తిరుపతి పుత్తూరు మండలం తిరుమల కుప్పం గ్రామం లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో పాల్గొన్నారు ఏపీ మంత్రి రోజా....