bhuvanagiri
Districts
భువనగిరి: జిట్టా బాలకృష్ణారెడ్డి బిజెపిలో చేరిక..!
భువనగిరి:యువ తెలంగాణ పార్టీ నేతలు బీజేపీలో చేరే వేదిక ఖరారైంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున కేంద్ర మంత్రులు బిజీగా ఉన్నారని జిట్టా బాలకృష్ణ తెలిపారు. నెల 16న బీజేపీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుక్, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమక్షంలో ఢిల్లీలో యువ తెలంగాణ పార్టీని విలీనం చేస్తున్నామని బాలకృష్ణారెడ్డి తెలిపారు.
Districts
భువనగిరిలో నెమలి మృతి
భువనగిరి మండలంలోని మన్నెవారిపంపులో నెమలి మృతి చెందింది. గ్రామంలోని చిన్నవాగు సమీపంలో వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. ఇటీవల వ్యవసాయ క్షేత్రంలో వరి సాగు చేశారు. పొలంలో కలుపు నివారణకు మందు చల్లి ఉంటారని తెలిపారు.ఈ క్రమంలో పోలంలో నీటిని తాగేందుకు వచ్చి నెమిలి మృతి చెంది ఉండవచ్చని రైతులు తెలిపారు. విషయాన్ని రైతులు అటవీశాఖ...
Districts
ముత్తిరెడ్డిగూడెంలో మంత్రి నిరంజన్ రెడ్డి
భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నాయకత్వంలో రైతుబంధు వారోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు పార్టీ సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ...
Telangana - తెలంగాణ
పాస్ బుక్ ఇవ్వడం లేదంటూ.. కలెక్టరేట్ లో తండ్రి, కుమారుడి ఆత్మహత్యాయత్నం.
తెలంగాణలో భూసమస్యలకు చెక్ పెట్టే విధంగా ధరణి వెబ్ సైట్ ను ప్రారంభించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. చాలా చోట్ల రైతులకు పాస్ బుక్ లు రాక రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగడం చూస్తునే ఉన్నాం. పాస్ పుస్తకాలు రాలేదంటూ రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటనలు గతంలో చూశాం. తాాజాగా ఇటాంటి సంఘటనే భువనగిరి కలెక్టరేట్...
Telangana - తెలంగాణ
ఇకపై రాజకీయాల గురించి మాట్లాడను: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
యాదాద్రి-భువనగిరి : భువనగిరి రహదారి బంగ్లాలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై రాజకీయాల గురించి మాట్లాడననని, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో కష్టం వచ్చిన పేదవారికి, ఆపదలో ఉన్నకాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన తెలిపారు. భువనగిరి...
Telangana - తెలంగాణ
ఒకేసారి ఇద్దరితో ఎఫైర్.. మహిళ దారుణ హత్య
ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు హత్యలకు ఎక్కువగా కారణం అవుతున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా క్షణిక సుఖాల కోసం వెంపర్లాడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా భువనగిరి వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన గుట్టలల్లో లక్ష్మి (35) అనే మహిళ దారుణ హత్యకు గురయింది. అక్రమ సంబంధమె ఈమె ప్రాణాలు తీసిందని అంటున్నారు....
Latest News
బయోపిక్స్ ట్రెండ్..మాజీ ప్రధాని వాజ్పేయిపై సినిమా..టైటిల్ ఇదే..
సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్నదని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ కూడా బయోపిక్ కోవకు చెందిన ఫిల్మ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల ఆదాయంలోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. దేవాలయాల్లో...
భారతదేశం
అదిగదిగో జగన్నాథ రథం !
రేపటి నుంచి పూరీ జగన్నాథుడికి రథోత్సవం జరగనుంది. ఈ రథోత్సవానికి వేలాది మంది తరలి రానున్నారు. ఈ రథోత్సవంలో ఆంధ్రా, తెలంగాణ నుంచే కాకుండా వేలాది భక్తులు, లక్షలాది భక్తులు పాల్గొని, స్వామికి...
వార్తలు
ప్రభాస్ ‘సలార్’లో సప్తగిరి..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..ప్రజెంట్ KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రభాస్ గత చిత్రం ‘రాధే శ్యామ్’ అనుకున్న...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం.. సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి
పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు వైసీపీ అధినేత జగన్. మొత్తం 24 విభాగాలకు అధ్యక్షులను నియమించిన పార్టీ.. రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి ఇచ్చింది....