Breaking News

ముంబై షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని హీరా పన్నా మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అంధేరీ ప్రాంతంలో ఉన్న ప్రముఖ షాపింగ్‌ మాల్‌లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ నేపథ్యంలో దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే 25 అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను...

బీసీ జనగణనకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్‌

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆరాట పడుతున్న రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న సామాజిక వర్గాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఆయా కులాలవారీగా ఓట్లు పట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బీసీ జనగణనకు సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తేల్చాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం...

టీడీపీ ఏం చెప్తుందో సభలోచె ప్పొచ్చుగా : మంత్రి బొత్స

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు చేశాకే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతిపక్ష టీడీపీ ఒక పథకం ప్రకారం సభా సమయాన్ని వృథా చేస్తుందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ చంద్రబాబుపై కేసు ఎత్తేయాలని రచ్చ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు....

సుప్రీంకు టీడీపీ.. ఢిల్లీలో న్యాయవాదులతో లోకేశ్ వరుస భేటీలు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత అరెస్టై, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. కేసులో తన రిమాండ్ చెల్లదని చెబుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు....

‘చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం లోకేష్‌కు, ఆయన కుటుంబానికే ఉంది’

చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం లోకేష్‌కు, ఆయన కుటుంబానికే ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి చెల్లుబోయిన వేణు. వ్యవస్థల పట్ల టీడీపీ నేతలకు గౌరవం లేదని మంత్రి చెల్లుబోయిన వేణు వ్యాఖ్యానించారు. సభ పట్ల టీడీపీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని.. నియమాలు ఉల్లంఘించి ప్రవర్తిస్తున్న మీ తీరును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు...

ఎక్కువమంది విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం తప్పా? : పయ్యావుల

చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా విజయవాడలోని ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకు మరో బిగ్‌ షాక్ తగిలింది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారించింది. అయితే.. టీడీపీ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల...

అసెంబ్లీలో చర్చించకుండా తప్పించుకుంటున్నారు : మంత్రి రోజా

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై రెండు రోజులవుతున్నా.. టీడీపీ శ్రేణులు మాత్రం అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్‌పై నిరసనలు తెలుపుతూనే ఉన్నారు.. కానీ.. చర్చలకు రావడం లేదని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. నందమూరి బాలకృష్ణ సహా టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి రోజా సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ......

వైసీపీ నేతలు చేస్తున్న భూకబ్జాలపై ఎందుకు మాట్లాడడంలేదు? : పట్టాభిరామ్‌

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో రేపు, ఎల్లుండి చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. అయితే.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీబీఐ దర్యాప్తును కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో...

కన్నడ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎన్డీయే గూటికి కుమారస్వామి

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఇరుపార్టీల నేతలు కీలక చర్చలు జరిపారు. తాజాగా, గురువారం కూడా జేడీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు కుమారస్వామి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమైనట్లు తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో...

బాలకృష్ణపై అంబటి వ్యవహరించిన తీరు ఆక్షేపణీయం : నట్టి కుమార్

ఏపీలో నేడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగాయి. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం నడించింది. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ ఒక్క రోజు పాటు సస్పెండ్‌ చేశారు. అయితే.. ఈ ఏపీ అసెంబ్లీ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణపై మంత్రి అంబటి రాంబాబు చేసిన...
- Advertisement -

Latest News

హైదరాబాద్ భూములపై ముదుపర్ల కన్ను… ధర ఎంతైనా “సై” !

తెలంగాణ రాజధాని హైదరాబాద్ అన్ని రకాలుగా ఎంత అనువైనది అన్నది తెలిసిందే. చుట్టుపక్కల చిన్న చిన్న పట్టణాలలో నివసించే వారు కానీ, లేదా పల్లెటూరులో నివసించే...
- Advertisement -

చంద్రబాబును విచారణ చేయనున్న ధనుంజయ అండ్ టీం !

ఈ రోజు హై కోర్ట్ ఇచ్చిన తీర్పుతో చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. చంద్రబాబు తరపున లాయర్లు వేసిన క్వాష్ పిటీషన్ ను కొట్టి వేసింది. అంతే కాకుండా చంద్రబాబును...

మీ భాగస్వామితో దిగిన ఫోటోలను తరచూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారా..?

జనాలకు సోషల్‌ మీడియా పిచ్చి బాగా పెరిగిపోయింది. ఒక స్టేజ్‌లో ఇది వ్యామోహంలా తయారైంది. ఏం చేసినా, ఏం తిన్నా, ఏం వేసుకున్నా, ఎక్కడికి వెళ్లినా సోషల్‌ మీడియాలో పెట్టేస్తున్నారు. పిల్లల ఫోటోలు,...

చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు.. రాజమండ్రి సీజేలో ఊచలు లెక్కబెడుతున్నాడు : వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు

చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి సీజే లో ఊచలు లెక్కపెడుతున్నారంటూ సెటైర్లు వేశారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబు. అసెంబ్లీలో స్కిల్ స్కామ్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన...

చంద్రబాబు అవినీతి చేశారని హై కోర్ట్ చెప్పలేదు: అచ్చెన్నాయుడు

స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు కు ఈ రోజు హై కోర్ట్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరపున లాయర్లు వేసిన క్వాష్ పిటీషన్ ను హై...