Breaking News
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శ్రీవారి భక్తులకు శుభవార్త.. నేడు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. నేడు సెప్టెంబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయి. అయితే.. కరోనా వ్యాప్తి అనంతరం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నేడు రాయలసీమలో చంద్రబాబు రెండో రోజు పర్యటన
నిన్నటి నుంచి మూడు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. నిన్న అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మహానాడు, నియోజకవర్గవారీ సమీక్షలు, బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు రోడ్షో నిర్వహించారు. చంద్రబాబు పర్యటన దృష్ట్యా జిల్లాల్లోని పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇక ఎటువంటి అవాంఛనీయ...
Telangana - తెలంగాణ
ప్రైవేట్ దేవాలయాలకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ప్రైవేట్ దేవాలయాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం రాంగోపాల్ పేట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి నివాసంలో నిర్వహించిన బోనం సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాలను...
Telangana - తెలంగాణ
బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒక్కటే : మహేష్ కుమార్ గౌడ్
నేడు ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ధరణి రచ్చబండ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ధరణ బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు అంటూ విమర్శలు చేశారు. ఆదిలాబాద్ లో వందల ఎకరాల భూములు అడ్డగోలుగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ.. మొదటి రోజు ఎజెండా ఇదే..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 12సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ నెల 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా నిర్వహించనున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఎజెండా సిద్ధమైంది. మొదటి రోజు ఐదు అంశాలపై చర్చ జరగనుంది. ఉదయం 8 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి....
క్రైమ్
తన ప్రైవేటు భాగాలు చూపిస్తూ.. మహిళను అడ్రస్ అడిగిన కామాంధుడు..
కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. రోజూ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిని శిక్షిస్తున్నారని వార్తలు చదువుతున్నా.. చూస్తున్నా కానీ వారిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పుడు దేశ రాజధానిలో మరో ఘటన చోటు చేసుకుంది. జూన్ 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ మెట్రో స్టేషన్లోనే ఓ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ ఎక్కడ చదివాడో ఎవరికి తెలియదు : చంద్రబాబు
ఏపీలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మినీ మహానాడుల్లో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో మినీ మహానాడు బుధవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సభకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను సాప్ట్ వేర్, టీచర్...
Telangana - తెలంగాణ
కాంగ్రెస్ పంచితే.. టీఆర్ఎస్ గుంజుకుంటోంది : ఎమ్మెల్యే సీతక్క
నేడు ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ ధరణి రచ్చబండ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ధరణి బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. భూముల విలువ పెంపకం పేరుతో దందాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. దున్నే వానికి భూమి లేకుండా కేసీఆర్ చేస్తుండు.. ఫార్మా సిటీ కోసం అడ్డగోలుగా...
భారతదేశం
Breaking : బూస్టర్ డోస్పై కేంద్రం కీలక నిర్ణయం
కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలపై విరుచుకు పడుతున్న కరోనా రక్కసిని కట్టడి చేసేందుకు బూస్టర్ డోస్ వేసుకోవాలని కేంద్ర వైద్యారోగ్య శాఖతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కూడా వెల్లడించింది. అయితే.. బూస్టర్ డోస్ వ్యవధిని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెండు కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న...
Telangana - తెలంగాణ
Breaking : ఫెయిలైన తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త
గత నెలలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఇంటర్ ఫలితాలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు శుభవార్త చెప్పారు. తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 8వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో...
Latest News
ప్రత్యేకంగా ఆరోజు ఇలా చేశారంటే డబ్బుకు లోటుండదట..!!
ఈ మధ్యకాలంలో చాలామంది ఎంత ప్రయత్నం చేసినా.. సంపాదించిన డబ్బు నిలవలేక నీటిలాగా ఖర్చవుతుంది. ఇక ఇలా అయితే భవిష్యత్తు తరాలను కాపాడుకోవడం కూడా చాలా...
Horoscope
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో మంచి లాభాలు అందుతాయి…
జూలై 7 గురువారం రాశి ఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందో ఇప్పుడు చుద్దాము..
మేషం: సోదరులు, మిత్రులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. లక్ష్యాల సాధనలో ముందడుగు.ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి.దైవదర్శనాలు...
భారతదేశం
వ్యవసాయ మోటార్లకు మీటర్లపై వెనక్కి తగ్గిన కేంద్రం
వ్యవసాయ విద్యుత్ కలెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని అంశంపై... అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత రావడంతో కేంద్రం వెనుక అడుగు వేసింది. గత సంవత్సరం విద్యుత్ చట్ట సవరణ పేర్కొన్న ఆ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శ్రీవారి భక్తులకు శుభవార్త.. నేడు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. నేడు సెప్టెంబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి....
Sports - స్పోర్ట్స్
Eng vs Ind : నేడే టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య టీ20, రోహిత్ రీ-ఎంట్రీ
ఇవాళ ఇంగ్లండ్, టీమిండియా టీ 20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇవాళ ఈ రెండు జట్ల మధ్య మొదటి టీ 20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్...