Breaking News

షెల్ కంపెనీలు పెట్టుకుంది జగన్.. ఆయన భార్యే : చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. కష్టపడ్డ కార్యకర్తలను వెతుక్కుంటూ పార్టీనే వాళ్ల వద్దకు వస్తుందని, వచ్చే టీడీపీ ప్రభుత్వంలో పైరవీలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా.. కష్టపడిన కార్యకర్తలను ఎమ్మెల్యేలు గుర్తించకున్నా.. పార్టీ గుర్తిస్తుంది. పార్టీ కోసం పని చేసే వారే నా...

మతమార్పిడిలను ప్రోత్సహించే దిశగా జగన్ ప్రభుత్వ వైఖరి : సోము వీర్రాజు

సెక్యులర్ వ్యవస్ధలో మతమార్పిడిలను ప్రోత్సహించే దిశగా జగన్ ప్రభుత్వ వైఖరి ఉందని ఆరోపించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు. రాజ్యాంగంలో లేని దళిత క్రైస్తవ నూతన నామకరణంపై ఎలా తీర్మానం చేస్తారు..? అని ఆయన ప్రశ్నించారు....

సీఎం జగన్ మరో కట్టుకథ అల్లారు : బొండా ఉమా

నిన్నటి ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. అమరావతి నిర్మాణాల్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ సీఎం జగన్ అసెంబ్లీలో షాపూర్ పల్లోంజీ కంపెనీ గురించి చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు. షాపూర్ పల్లోంజీ అంటూ సీఎం జగన్ మరో కట్టుకథ...

ఈ నెల 31న తెలంగాణకు జేపీ నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఈనెల‌ 31న సంగారెడ్డిలో తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారు. ఈ ఏడాదే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో ఆయన తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. భారత్ రాష్ట్ర సమితికి, బీజేపీకి మధ్య...

సస్పెన్షన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన మేకపాటి చంద్రశేఖర్‌

నిన్న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీకి చెందిన అభ్యర్థి విజయం సాధించడం ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఏపీలో 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో 6 స్థానాలు వైసీపీ నెగ్గగా, మరోస్థానాన్ని సంచలనాత్మక రీతిలో టీడీపీ కైవసం చేసుకుంది. ఏడింటికి...

తెలంగాణ ప్రభుత్వమన్నా, తెలంగాణ రైతులన్నా మోదీకి అస్సలు నచ్చదు : ఎమ్మెల్సీ పల్లా

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వమన్నా, తెలంగాణ రైతులన్నా ప్ర‌ధాని మోదీకి అస్సలు నచ్చదని, అందుకే ఇక్కడి రైతులకు ఎంత నష్టం జరిగినా నయా పైసా సాయం చేయరని పేర్కొన్నారు. తెలంగాణ రైతుల‌ను కేంద్రం ప‌ట్టించుకోపోయినప్ప‌టికీ.. సీఎం కేసీఆర్ అండ‌గా...

సాయిధరమ్‌తేజ్‌ ‘విరూపాక్ష’ నుంచి సాంగ్ రిలీజ్

మెగా హీరో సాయిధరమ్ తేజ్ 15వ చిత్రంగా వస్తున్న చిత్రం ‘విరూపాక్ష’. ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ బ్యూటీ సంయుక్తా మీన‌న్ ఫీమేల్ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. ఇప్పటికే ఉగాది సందర్భంగా సాయిధరమ్‌ తేజ్‌ జీప్‌పై కూర్చున్న స్టిల్‌ విడుదల చేయగా, నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా విరూపాక్ష...

రామ్ చరణ్ పుట్టినరోజు సీడీపీ వచ్చేసింది

ఈ నెల 27వ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు. ఆయన ఆస్కార్ వేదిక వరకూ వెళ్లి వచ్చిన తరువాత జరుపుకుంటున్న పుట్టిన రోజు ఇది. అందువలన ఈ సారి ఆయన పుట్టినరోజు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అందువలన రేపటి నుంచే ఈ సందడి మొదలు కానుంది. రామ్ చరణ్...

అప్పుడే.. ‘బలగం’ ఓటీటీలోకి వచ్చేసింది..

తెలుగులో మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సినిమాలు చాలా తక్కువగానే వస్తున్నాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పల్లె పద్దతులు, జీవన స్థితిగతులను చూపిస్తూ మూవీలు ఈ మధ్య కాలంలోనే అప్పుడప్పుడూ వస్తున్నాయి. అలాంటి చిత్రమే 'బలగం'. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే సామాన్య పరిస్థితుల నేపథ్యంతో రూపొందిన ఈ మూవీని టాలీవుడ్‌లో...

కేంద్రంలోని బీజేపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తుంది : మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ పాలనా తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందని ఆరోపించారు మంత్రి ఎర్రబెల్లి. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు బీజేపీ నియంతృత్వానికి, అణచివేతకు నిదర్శనమని అన్నారు. ఈ రోజు...
- Advertisement -

Latest News

కెసిఆర్.. నీ భరతం పట్టే సమయం వచ్చింది – ఈటెల రాజేందర్

కెసిఆర్ భరతం పట్టే సమయం వచ్చిందన్నారు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్. తెలంగాణ మూడు తరాల ఉద్యమం చేసిందని.. ఇడ్లీ సాంబార్ గో...
- Advertisement -

శ్రీదేవికి టికెట్ ఇవ్వనని జగన్ ఎప్పుడో చెప్పారు – డిప్యూటీ సీఎం నారాయణ

ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఆసరా మూడవ విడత కార్యాక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఢిల్లీ రావు. ఈ సందర్భంగా...

అదానీ, మోదీ మధ్య ఉన్న సంబంధమేంటి.. నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ

మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పరువునష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోక్ సభ సచివాలయం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు...

అదానీ-మోడీ సంబంధంపై మాట్లాడినందుకే వేటు వేశారు – రాహుల్‌ గాంధీ

అదానీ-మోడీ సంబంధంపై మాట్లాడినందుకే వేటు వేశారని ఫైర్‌ అయ్యారు రాహుల్‌ గాంధీ. భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. ఇందుకు ప్రతి రోజూ ఒక ఉదాహరణ దొరుకుతోందని తెలిపారు. అదానీ షెల్ కంపెనీల్లో రూ....

Samantha : స్టైలిష్ లుక్ లో సమంత కిల్లింగ్ లుక్స్.. ఫొటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన సామ్.. హైదరాబాద్, ముంబయి, చెన్నై, కేరళ...