central government
top stories
ఫ్యాక్ట్ చెక్: పేదలకి కేంద్రం సహాయంగా రూ.32,849… నిజమేనా..?
ఈరోజుల్లో సోషల్ మీడియాలో ఎన్నో నకిలీ వార్తలు మనకి కనబడుతున్నాయి. నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండకపోతే అనవసరంగా మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మంది సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నిజం అని నమ్ముతూ ఉంటారు అటువంటి వార్తలతో జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కీముల మొదలు ఉద్యోగాల వరకు చాలా...
భారతదేశం
BIG BREAKING : రూ. లక్ష కోట్లతో కొత్త పధకం…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరో అద్బుతమయిన పధకాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రూ. లక్ష కోట్ల నిధులతో ఒక పథకాన్ని స్టార్ట్ చేయనున్నారు. దేశవ్యాప్తంగా గిడ్డంగుల సంఖ్యను మరింతగా పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పధకం ద్వారా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే సీఎం జగన్ తన ఫోటోలు వేసుకుంటున్నారు – సోము వీర్రాజు
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే సిగ్గు లేకుండా సీఎం జగన్ తన ఫోటోలు వేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వైసీపీ సర్కార్ ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి అయినా ఖర్చు...
Schemes
వారికి కేంద్రం శుభవార్త.. రూ.4 లక్షల బెనిఫిట్.. పూర్తి వివరాలు ఇవే..!
కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీములతో ఎన్నో లాభాలు ఉంటాయి. కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన కూడా వున్నాయి. వీటినే జన సురక్ష స్కీమ్స్గా చెప్పుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు చూస్తే.....
వార్తలు
ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్…!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) సబ్స్క్రైబరా మీరు కూడా..? మీ పీఎఫ్ అకౌంట్నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా...? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈపీఎఫ్ ఖాతాదారులకు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఒక వరం ఇచ్చారు. ఇక మరి దాని గురించి చూస్తే.. ఈపీఎఫ్...
వార్తలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. కరువు భత్యం పెంపుదల మొదలైంది. తదుపరి డియర్నెస్ అలవెన్స్ ఇప్పుడు జూలై 1, 2023 నుండి వర్తిస్తుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. వాస్తవానికి DA మరియు DR సంవత్సరానికి రెండు సార్లు సమీక్షించబడతాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే......
వార్తలు
పాన్ కార్డు పైన ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్ళు రూ.1,000 కట్టాల్సిందే..!
భారత ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖ కొత్త మార్గదర్శకాన్ని జారీ చేసింది. ఇక మరి వాటి కోసం తెలుసుకుందాం. మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు కూడా ఒకటి. పాన్ కార్డు చాలా వాటికి అవసరం. పాన్ మరియు ఆధార్ లింక్ చేయడానికి గడువు జూన్ 30న...
వార్తలు
ఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్..!
ఉద్యోగులకి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం మరోసారి ఎంప్లాయీస్కు శుభవార్త ని తీసుకు వచ్చేలానే కనపడుతోంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మళ్ళీ గుడ్ న్యూస్ ని అందించేలానే వుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. కేంద్ర ప్రభుత్వం జూలై డిసెంబర్ కాలానికి కూడా డియర్నెస్ అలవెన్స్...
వార్తలు
కేంద్రం నుండి అదిరే స్కీమ్… రూ.50 వేల లోన్.. 7 శాతం సబ్సిడీ, క్యాష్బ్యాక్ కూడా…!
కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మంది ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను కేంద్రం తీసుకు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం లోని కేంద్ర సర్కార్ 2020, జూన్ లో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధిగా పిలిచే స్కీమ్...
Schemes
ఈ స్కీమ్ తో కోటీశ్వరులు అవ్వచ్చు.. వడ్డీతోనే రూ.కోటికి పైగా లాభం..!
ధనవంతులు అవ్వాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కోటీశ్వరులు అవ్వాలని కోట్ల రూపాయలని వెనకేయాలని అంతా అనుకుంటూ వుంటారు. మీరు కూడా కోటీశ్వరులు అవ్వాలని అనుకుంటున్నారా..? అయితే ఈ స్కీమ్ గురించి చూడాల్సిందే. ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది....
Latest News
పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !
ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి...
భారతదేశం
షాకింగ్: భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ధర.. !
ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా...
క్రైమ్
బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !
ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా...
వార్తలు
గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…
సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు....
Telangana - తెలంగాణ
“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…
ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు....