central government
Telangana - తెలంగాణ
పల్లెలకు నేరుగా నిధులివ్వడం చిల్లర వ్యవహారం: సీఎం కేసీఆర్
కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర అభిప్రాయం తెలుసుకోకుండానే.. పల్లెలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇవ్వడం చిల్లర వ్యవహారమన్నారు. స్థానిక పరిస్థితులు రాష్ట్రాలకే బాగా తెలుస్తుందని, ఎలాంటి అభిప్రాయం తీసుకోకుండానే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విచిత్రంగా ఉందన్నారు. నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో పల్లె, పట్టణ ప్రగతిపై సమీక్షా...
భారతదేశం
గుడ్న్యూస్: గోధుమల ఎగుమతులపై కేంద్రం గ్రీన్ సిగ్నల్
గోధుమల ఎగుమతులపై కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల13వ తేదీన గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా గోధుమ ధరలు పెరగడం.. వాటిని కట్టడి చేసే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ఈ నిషేధ ప్రక్రియ అమలులోకి రానంత వరకు కస్టమ్స్ అథారిటీ నమోదు చేసుకున్న గోధుమ...
Schemes
మీ అమ్మాయి పెళ్లికి రూ.71 లక్షలు పొందే అవకాశం.. నిజమా?
మీకు అమ్మాయి పుట్టిందా? అయితే ఎలా పెంచాలి, పోషించాలి అనే దాని గురించి దిగులు పడకండి.. అమ్మాయిల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను, పథకాలను అమలు చేస్తుంది..ఇప్పటికే ఎన్నో కొత్త స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.అమ్మాయిల ఉనికిని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తున్నారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ బీపీ : మేం ఏం అడిగాం ? మీరు ఏం ఇచ్చారు ? పాపం జగన్ !
మొదట ప్రభుత్వం అనుకున్నది వేరు..తరువాత ప్రభుత్వం నిర్థారించి, అడిగింది వేరు. అప్పుల్లో మునిగాక కేంద్రం మాత్రం ఎందుకు ఒప్పుకోవాలి అని ఓ వాదన విపక్షం నుంచి వినిపిస్తున్న తరుణాన కొన్ని కొత్త సమస్యలు వచ్చి చేరుతున్నాయి. అసలు రాష్ట్రానికి ఉన్న ఆదాయం ఎంత.? 2.56 లక్షల కోట్ల బడ్జెట్ట్ అన్నది ఇక్కడ అమలుకు నోచుకుంటుందా..?...
ముచ్చట
ఎడిట్ నోట్ : అడిగింది కొండంత దక్కింది గోరంత
తీవ్ర ఆర్థిక ఇబ్బందులు
తీవ్ర స్థాయిలో వెన్నాడుతున్న ఆర్థిక లోటు
ఓ రాష్ట్ర పురోగతిని అడ్డుకుంటున్నాయి
ముఖ్యంగా ఆశించిన విధంగా ఆదాయం లేని
రాష్ట్రాలలో ముఖ్యంగా సంపద సృష్టి సరిగా లేని రాష్ట్రాలలో
ఆంధ్రావని ముందంజలో ఉంది.
ఈ నేపథ్యంలో అప్పు పుట్టుక అన్నది అంత సులువు కాదు.
రాష్ట్ర ప్రభుత్వం అప్పుల విషయమై మళ్లీ మళ్లీ కేంద్రాన్ని విసిగిస్తోందా? గతంలో కూడా తెచ్చిన...
Schemes
డబ్బులు సంపాదించాలనుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్.. ఇలా ఈజీగా అప్లై చేసుకోచ్చు..!
ఆదాయం పొందాలని అనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధ కేంద్రాలను మరింత విస్తరించాలని అనుకుంటోంది కేంద్రం. జన ఔషధి కేంద్రాన్ని కనుక ఏర్పాటు చేస్తే మంచిగా మీకు ఉంటుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో 406...
వార్తలు
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పనుందా…?
ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించనుంది. డియర్నెస్ అలవెన్స్ DA పెంపు ప్రకటనతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిలీఫ్ ని కలిగించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో డీఏ 31 శాతం నుంచి 34 శాతానికి పెరిగింది. అలానే డీఏ అరియర్స్ ని కూడా పెంచడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది....
భారతదేశం
ఎడిట్ నోట్ : దేశ రాజధానిలో ఉద్రిక్తతలు..కారణం ఇదే ?
ఘర్షణాత్మక వైఖరి నుంచి ఇరు వర్గాలూ తగ్గి, విరమించుకుని పరస్పర సామరస్య పూర్వక ధోరణికి రావాల్సిన సమయంలో మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసే విధంగా కొన్ని చర్యలు కేంద్రం కానీ లేదా ఢిల్లీ అధికారులు కానీ చేపట్టడం నిజంగానే బాధాకరం అని అంటోంది కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధి వర్గం. నిన్నటి వేళ దేశ రాజధానిలో...
fact check
ఫ్యాక్ట్ చెక్: ప్రధాన మంత్రి శిశు వికాస్ యోజన కింద డబ్బులొస్తున్నాయా..? నిజం ఎంత..?
తరచూ మనకి సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త కనపడుతూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. అలాంటి వాటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
లేదంటే తీవ్రంగా నష్ట పోవాల్సింది...
వార్తలు
వారికి కేంద్రం శుభవార్త.. మరో పెంపు …?
కేంద్ర ప్రబుత్వం ఉద్యోగులకు డీఏ ని పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్ర ప్రబుత్వం ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ ని కేంద్రం పెంచాలని అనుకుంటోంది. భారత ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ను 31 శాతం నుంచి 34 శాతానికి పెంచింది. సాధారణంగా డీఏ పెరిగితే మిగిలినవి కూడా పెరుగుతాయి. ఇప్పుడు కూడా ఇదే...
Latest News
జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేడు: నారా లోకేష్
2020లో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో ఆయనకు మద్దతుగా లోకేష్ ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ...
వార్తలు
మేజర్ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్.. అభిమానులకు పండగే..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలకు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ లో రూపొందుతున్న మేజర్ సినిమా 26 /11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన...
Telangana - తెలంగాణ
“అయినవారికి ఆకుల్లో..కానివారికి కంచాల్లో”..కెసిఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు
సీఎం కేసీఆర్ పంజాబ్ లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎంపై టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు....
ఇంట్రెస్టింగ్
మరణించే ముందు పరిస్థితి ఇలా ఉంటుందంటున్న అధ్యయనాలు..!
కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవడం అంటే చాలామంది భలే ఇంట్రస్ట్ ఉంటుంది.. దెయ్యాలు, క్రైమ్ స్టోరీస్, మరణించే ముందు ఎలా ఉంటుంది.. ఇలాంటి టాపిక్స్ వచ్చాయంటే.. అసలు టైమే తెలియదు.. వాళ్లకు అలా...
వార్తలు
ఈ అందమైన సిటీ మన దేశంలోనే ఉంది.. ఎక్కడో తెలుసా?
కొన్ని దేశాల్లో నగరాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి..ఫారిన్ ను తలపించే అందమైన నగరాలు మన దేశంలో కూడా ఉన్నాయని అంటున్నారు.అవును అండి.. మీరు విన్నది నిజమే..ప్రపంచాన్ని తలదన్నే ఎన్నో అందాలు, సుందర...