cm jagan
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..
ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ప్రొద్దటూరులో స్థానిక ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్ రెడ్డిపై సోమవారం దాడికి యత్నం జరిగింది. పట్టణంలోని జెండా చెట్టు కూల్చివేతకు సంబంధించి నెలకొన్న వివాదంపై చర్చలు జరిపి ఇంటికి తిరిగి వెళుతున్న సందర్భంగా ఆయన కారుపై...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Chandrababu : వైసీపీ ప్రభుత్వంలో పన్నుల వాతలు.. పథకాలకు కోతలు
పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని కట్టని ప్రభుత్వానికి భూములు అమ్మే హక్కెక్కడిది? అని ఆయన ప్రశ్నించారు. అమరావతిని స్మశానం అని చెప్పిన ఈ ప్రభుత్వం.. ఇప్పుడు ఎకరా రూ. 10 కోట్లకు ఎలా అమ్ముతుంది..? ప్రభుత్వ ఉద్యోగుల కోసం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీలో ముసలం..రాజోలు కీలక నేత రాజీనామా !
కోనసీమ : రాజోలు వైసిపి నేత, రూరల్ వాటర్ సప్లై సలహాదారు బొంతు రాజేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. ఈ నెల 29న జనసేన నాయకులు పెట్టే వైసీపీ ప్లీనరీకి వైసీపీ నేతలు ఎవరు వెళ్ళొద్దని కోరారు. 12 ఏళ్లు కష్ట పడిన వారికి గుర్తింపు లేదు, వాళ్లే బాగుపడ్డారు...మనం దోపిడీకి గురి అవుతున్నామని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగనన్న అమ్మ ఒడి : తల్లుల ఖాతాల్లో రూ.6595 కోట్లు వేసిన సీఎం
శ్రీకాకుళం : 43 లక్షలా 96 వేలమంది తల్లులకు, రూ. 6595 కోట్లు నేరుగా ఖాతాలలోకి వేస్తున్నామని ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డి. మీ కుటుంబాల భవిష్యత్ ను పిల్లల చదువులలో చూసుకుంటున్న తల్లులకు , పిల్లలకు బెస్డ్ విసెస్ చెబుతున్నానని ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు.
కుటుంబం, దేశం తలరాతలు మార్చగలిగేది...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మైనింగ్ రంగంపై జగన్ సంచలన నిర్ణయం..అమలులోకి ‘ఈ-ఆక్షన్’ విధానం
మైనింగ్ రంగంపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం లోని డిఎంజి కార్యాలయంలో లీజుదారులతో రాష్ట్ర గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మైనింగ్ రంగంలో సీఎం వైయస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారన్నారు. ఎక్కువ మందికి మైనింగ్ లో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కార్యకర్తలు ఏదో ఓక పని చేసుకోవాలి.. పార్టీపై ఆధారపడి బతకొద్దు: మంత్రి ధర్మాన
కార్యకర్తలు ఏదో ఒక వృత్తి చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలి తప్ప ఏదో ప్రయోజనాన్ని ఆశించి, పార్టీపై ఆధారపడి బతకొద్దని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీ కార్యకర్తలకు సూచించారు. ఆదివారం రోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు హితబోధ చేశారు. అలాగే ప్రతిపక్షాలు, చంద్రబాబు పైన...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : ఏపీలో రేపు థియేటర్లు బంద్ !
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రేపు నుంచి సినిమా థియేటర్లు బంద్ కు సిద్ధమవుతున్నారు ఎగ్జిబిటర్లు. జీవో 69 కి వ్యతిరేకంగా నిర్ణయం, ఈ నెల 2న జీవో విడుదల చేసింది ప్రభుత్వం..ఆన్ లైన్ లో టికెట్ లు ఏపీ ఎస్ ఎఫ్ టీ వీ టీ డీసి ద్వారా అమ్మి సర్వీస్ టాక్స్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విద్యార్థులకు గుడ్న్యూస్..నేడే అమ్మ ఒడి డబ్బులు జమ..
రెండు రోజుల కిందట ఏపీ క్యాబినెట్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే.. 42 అంశాలపై ఈ ఏపీ కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఇక ఈ సందర్భం గా మూడో విడత జగనన్న అమ్మ ఒడి పథకం అమలుకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్.
దీంతో ఈ నెల 27వ తేదీన అంటే నేడు......
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జూలై 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ సమావేశం
కరోనా వలన ప్లీనరి సమావేశం రెండు సంవత్సరాలు జరుపుకొలేకపోయామని...జూలై 8, 9 తేదీల్లో వైసిపి రాష్ట్ర ప్లీనరీ సమావేశం జరుగుతుందని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 95 శాతం ఎన్నికల హామీలు పూర్తి చేసిన ఘనత సిఎం వైఎస్ జగన్ ది....500 హామీలు ఇచ్చి మానిఫెస్టో మాయం చేసిన ఘనత చంద్రబాబుదే అని స్పష్టం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్ కళ్యాణ్ దసరా వేషగాడు..అతని కంటే బ్రహ్మానందం బెటర్ – వైసీపీ మహిళా నేత
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్లీనరీలో టీడీపీ నేతలు,పవన్ కళ్యామ్ లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జమల పూర్ణమ్మ. పవన్ కళ్యాణ్ దసరా వేషగాడు అని.. పవన్ కు దసరా మామూలు ఎంత వచ్చిందని ఫైర్ అయ్యారు. గతంలో చంద్రబాబును ఏం ప్రశ్నించావ్ ...ఇప్పుడు ఏం ప్రశ్నిస్తావ్ అని.. మా...
Latest News
Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
Telangana - తెలంగాణ
విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..
ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..
ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ప్రొద్దటూరులో స్థానిక ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్ రెడ్డిపై సోమవారం దాడికి యత్నం జరిగింది....
Telangana - తెలంగాణ
మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్
మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....
Telangana - తెలంగాణ
తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...