cm jagan

గజ దొంగల ముఠాతో నాకు.. ఓ యుద్ధం జరగబోతోంది -సీఎం జగన్‌

గజ దొంగల ముఠాతో నాకు.. ఓ యుద్ధం జరగబోతోందని చంద్రబాబును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్‌. కర్నూలు జిల్లాలో పర్యటించిన జగన్‌.. వరుసగా ఐదో సారి వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం నిధులు విడుదల చేశారు. మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున సహాయం అందించిన సీఎం జగన్‌.....

చంద్రబాబు హయాంలో కరువే కరువు -సీఎం జగన్‌

చంద్రబాబు హయాంలో కరువే కరువు అంటూ ఏపీ సీఎం జగన్‌ ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన జగన్‌.. వరుసగా ఐదో సారి వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం నిధులు విడుదల చేశారు. మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున సహాయం అందించిన సీఎం జగన్‌.. 52.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో...

రైతుల భాధలు వర్ణించలేనివి – ఎంపీ అవినాష్ రెడ్డి

వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో ఎంపి అవినాష్ రెడ్డి...ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రైతుల భాధలు వర్ణించలేనివని.. ఎంత చేసినా తక్కువే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదో ఏడాది తొలి విడత ఇన్పుట్ సబ్సిడీ ఇస్తోంది వైసీపీ ప్రభుత్వం అని... విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల పై ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించారు. కోట్లాది రూపాయల...

నేడు YSR పెన్షన్‌ కానుక పంపిణీ.. 63.14 లక్షల మంది లబ్ధి

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. నేడు ఏపీలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ చేయనుంది జగన్‌ సర్కార్‌. ఇందులో భాగంగా.. 63.14 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1739.75 కోట్లు విడుదల చేయనుంది ప్రభుత్వం. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ఆదేశాలు...

BREAKING : నేటి నుంచి ఏపీలో పెరగనున్న భూముల ధరలు..30 నుంచి 35 శాతం వరకు

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్. రేపట్నుంచి ఏపీలో భూముల ధరలు పెరగనున్నాయి. భూముల ధరలను పెంచే దిశగా ఏపీ ప్రభుత్వం తుది కసరత్తు చేసింది. భూముల ధరలను పెంచబోతున్నట్టు ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్లకు.. సబ్ రిజిస్ట్రార్లకు అనధికారిక సమాచారం ఇప్పటికే ఇచ్చింది. భూముల ధరల పెంపునకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలని...

ఏపీ రైతులకు జగన్ శుభవార్త..రేపు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ

రేపు గుంటూరు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చుట్టుగుంటలో వైఎస్సార్ యంత్ర సేవ-2 కార్యక్రమంలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటించనున్నారు. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ చేయనున్నారు ఏపీ సీఎం జగన్. ఇక అటు ఇవాళ వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నిధులు విడుదల చేయనున్నారు సీఎం...

Raitu Bharosa : ఏపీలో నేడు రైతు భరోసా – పిఎం కిసాన్ నిధుల విడుదల

ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. జూన్ 1వ తేదీన అంటే నేడు కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ రైతు భరోసా సాయాన్ని సీఎం జగన్‌ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయంగా 52.31 లక్షల మందికి...

సీఎం జగన్ తో భేటీ అయిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి…

నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ బలహీనపడుతుందన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలపై జగన్ మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పడానికి ప్రణాళికలు రచిస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవల వైసీపీ నుండి బహిష్కరించిన కోటంరెడ్డి మరియు ఆనం రామనారాయణ రెడ్డి లు ఇంచార్జి లుగా ఉన్న నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జి లను నియమించాడు. ఇక అదే పనిలో ఉదయగిరి...

ఏపీ రైతులకు శుభవార్త..రేపు YSR రైతు భరోసా నిధులు విడుదల

  ఏపీ రైతులకు శుభవార్త..జూన్ 1వ తేదీన అంటే రేపే కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్ పర్యటించనున్నారు. వైయస్సార్ రైతు భరోసా సాయాన్ని సీఎం జగన్‌ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయంగా 52.31 లక్షల మందికి రూ. 7,500 చొప్పున రూ. 3,934...

BREAKING : రేపట్నుంచి ఏపీలో పెరగనున్న భూముల ధరలు ?

BREAKING : ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్. రేపట్నుంచి ఏపీలో భూముల ధరలు పెరగనున్నాయి. భూముల ధరలను పెంచే దిశగా ఏపీ ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. భూముల ధరలను పెంచబోతున్నట్టు ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్లకు.. సబ్ రిజిస్ట్రార్లకు అనధికారిక సమాచారం ఇప్పటికే ఇచ్చింది. భూముల ధరల పెంపునకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలని...
- Advertisement -

Latest News

పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !

ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి...
- Advertisement -

షాకింగ్: భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ధర.. !

ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా...

బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !

ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా...

గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…

సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు....

“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…

ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు....