cm jagan
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆలయ ఈవో, సీపీ కాంతిరానా టాటా పరిశీలించారు.
మంత్రి మాట్లాడుతూ.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలోని పెన్షన్ లబ్దిదారులకు జగన్ సర్కార్ తీపికబురు
ఏపీలోని పెన్షన్ లబ్దిదారులకు జగన్ సర్కార్ తీపికబురు చెప్పింది. మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ గడువును ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. నిన్నటితో పంపిణీ గడువు ముగియగా.... పలువురు వాలంటీర్లు తుఫాను సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
దీంతో పెన్షన్ల పంపిణీ గడువును ప్రభుత్వం ఇవాల్టి వరకు పొడిగించింది. కాగా, ఈ నెలకు సంబంధించి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వారికి రవాణా ఖర్చుల కింద రూ. 500 ఇవ్వాలి : సీఎం జగన్
జగనన్న ఆరోగ్య సురక్ష పై నిరంతరం సమీక్ష చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆరోగ్య సురక్షలో మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారించాలి...రోగులకు మందులు అందించడం, అనంతరం ఫాలో అప్ చేయాలన్నారు. ముఖ్యంగా చికిత్స అవసరమైన వారిని ఆస్పత్రులకు పంపించేటప్పుడు వారికి రవాణా ఖర్చుల కింద రూ.500లు ఇవ్వాలని స్పష్టం చేశారు సీఎం జగన్.
ఇన్పేషెంట్లుగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఈ నెల 20 నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు – సీఎం జగన్
ఈ నెల 20 నుంచి ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఆరోగ్యశ్రీ సద్వినియోగంపై ముమ్మర ప్రచారం చేయాలని..దీనిలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని కోరారు. ఆస్పత్రుల్లో సిబ్బంది లేరన్న మాట వినిపించొద్దని సీఎం జగన్ పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
దీర్ఘకాలిక...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
తుపాను సందర్బంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి : సీఎం జగన్
తుపాను సందర్బంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు సీఎం కేసీఆర్. హుద్హుద్ లాంటి పెద్ద పెద్ద తుపాన్లను చూసిన అనుభవం మనకు ఉంది.తుపాన్లను ఎదుర్కోవడంలో మన యంత్రాంగానికి మంచి అనుభవం ఉంది.తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉంటూ యంత్రాంగం సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరందాటే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అమెరికాలోనూ వైసీపీ కాలకేయుల రాజ్యం – నారా లోకేష్
ఏపీలోనే కాదు...అమెరికాలోనూ వైసీపీ కాలకేయుల రాజ్యం నడుస్తోందని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. వైసీపీ కాలకేయుల రాజ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, అమెరికాలోనూ దాడులు-దందాలు-కిడ్నాప్లు-సైకో చేష్టలు సర్వసాధారణం అయ్యాయని నిప్పులు చెరిగారు.
వైకాపా అధినేత సైకోయిజంని మించిన సైకో వైకాపా ఎన్ఆర్ఐ సత్తారు వెంకటేశ్ రెడ్డి అని... హ్యూమన్ ట్రాఫికింగ్, కిడ్నాప్, శాడిస్టులా హింసించడం వంటి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఈనెల 7న విద్యాదీవెన నిధుల విడుదల !
ఏపీ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు నాలుగో విడత విద్యా దీవెన నిధులను ఈనెల 7న విడుదల చేయనున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం జగన్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని తెలుస్తోంది.
విద్యార్థులకు పూర్తి రీయింబర్స్ మెంట్ ను ప్రభుత్వం ఏటా నాలుగు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
AP : 9, 10 తరగతులకు జర్మన్, జపాన్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో బోధన
విదేశీ భాషా బోధన అమలు చేసేందుకు సీఎం జగన్ నిన్ఱయం తీసుకున్నారు. 9, 10 తరగతులకు జర్మన్, జపాన్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో బోధన అందించాలని.. వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలనీ అధికారులను ఆదేశించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎనిమిదవ తరగతి విద్యార్థులకు డిసెంబర్ 21వ తేదీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో ఈనెల 21వ తేదీ నుంచి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎనిమిదవ తరగతి విద్యార్థులకు డిసెంబర్ 21వ తేదీ నుంచి ట్యాబులు పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్ కు అధికారులు తెలిపారు. నిన్న విద్యాశాఖ పై సీఎం జగన్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్కు టాబ్ల పంపిణీ పై...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలోని గ్రామాలకు త్రీ ఫేజ్ కరెంట్ సరఫరాకు రంగం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామానికి త్రీ ఫేజ్ కరెంటు సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేసింది జగన్ సర్కార్. ఓల్టేజ్ , ఓవర్ లోడ్, ట్రిప్ , కరెంటు కోతలు లాంటి సమస్యలకు చెక్ పెట్టినందుకు చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే...
Latest News
టీమిండియా ముందు భారీ టార్గెట్..!
మూడు టీ-20 సిరీస్ లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇంగ్లండ్ తలబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణిత...
Telangana - తెలంగాణ
వైఎస్ పాలనలాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది : వంశీకృష్ణ
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన లాగే.. రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా...
వార్తలు
దయచేసిన నన్ను క్షమించండి : మంచు మనోజ్
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ 2017 తర్వాత ఏ సినిమా చేయలేదు. కొన్ని సినిమాలకు సైన్ చేసినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. మరోవైపు ఓటీటీలోనూ...
వార్తలు
NTR 31 అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!
RRR మూవీ తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. దేవర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మూవీస్ మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచేశాడు. దేవరని ఇప్పుడు...