covishield
corona
కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెటింగ్ కు డీసీజీఐ అనుమతి
కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెటింగ్ విక్రయాలకు అనుమతి ఇస్తూ.. డ్రగ్ కంట్రోలర్ సంస్థ డీసీజీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే షరతులతో కూడిన అనుమతిని మాత్రమే ఇచ్చింది. మెడికల్ స్టోర్లలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉండవని... ఆసుపత్రులు మరియు క్లినిక్లు వ్యాక్సిన్లను కొనుగోలు చేయవచ్చని తెలిపింది. టీకా డేటా ప్రతి ఆరు నెలలకు డీసీజీఐకి సమర్పించాలని.....
corona
కోవిషీల్డ్ బూస్టర్ డోసుల అనుమతిపై నేడు నిర్ణయం..
ప్రపంచాన్ని మరోసారి ఓమిక్రాన్ రూపంలో కరోనా భయపెడుతోంది. ఇప్పటికే 50 పైగా దేశాలకు వ్యాపించింది. 2 వేలకు పైగా కేసులు నమోాదయ్యాయి. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్ తక్కువ కాలంలోనే ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. దీంతో అన్ని దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఓమిక్రాన్ కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం అన్ని...
Telangana - తెలంగాణ
వారికి బూస్టర్ డోసులు వేయండి… కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రికి హరీష్ రావు లేఖ
ఓమిక్రాన్ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అలెర్ట్ అవుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో రెండు కరోనా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా విదేశాల నుంచి వచ్చిన వారు కరోనా బారిన పడుతున్నారు. కర్ణాటకలో నమోదైన రెండు కేసుల్లో ఓ హెల్త్ వర్కర్ కు ఓమిక్రాన్ వేరియంట్ సోకింది. దీంతో పాటు అన్ని...
corona
ఓమిక్రాన్ ఎఫెక్ట్: ఇండియాలో బూస్టర్ డోస్ కు అనుమతి…
కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ భయాలు ప్రపంచ దేశాల్లో నెలకొన్నాయి. ప్రజల ఇమ్యూనిటీ పెరగడానకి బూస్టర్ డోసులు వేయాలంటూ ప్రతిపాదనుల వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో బూస్టర్ డోసులకు అనుమతి లభించింది. బూస్టర్ డోసుగా వినియోగించుకునేందుకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు DCGI అనుమతి ఇచ్చింది. దేశంలో బూస్టర డోసులగా అనుమతి పొందిన తొలి...
corona
సెకండ్ వేవ్ లోనూ కోవిషీల్డ్ సమర్థత 63 శాతం… లాన్సెట్ నివేదికలో వెల్లడి.
కరోనా సెకండ్ వేవ్ లో ఇండియా తీవ్రంగా నష్టపోయింది. అధిక సంఖ్యలో కేసులు నమోదవ్వడంతో పాటు.. మరణాలు కూడా ఎక్కువగా సంభవించాయి. దీంతో పలు రాష్ట్రాలు మరోసారి లాక్ డౌన్ లోకి వెళ్లాయి. అయితే సెకండ్ వేవ్ ప్రబలుతున్న దశలో డెల్టా వేరియంట్ కరోనా కేసులే ఎక్కువగా నమోదయ్యాయి. కాగా సీరం సంస్థ ఉత్పత్తి...
corona
ఇండియా దెబ్బకు దారొకొచ్చిన యూకే..
తిక్కతిక్క క్వారంటైన్ నిబంధనలతో చిరాకుపుట్టిస్తున్న యూకే తాజాగా ఇండియా దెబ్బకు దారికొచ్చింది. ఇన్నాళ్లు సీరం సంస్థ తయారీ కోవిషీల్డ్ ను గుర్తించకుండా నాటకాలు ఆడిన యూకే తాజాగా కోవిషీల్డ్ ను గుర్తించింది. వీటితో పాటు 10 రోజుల కఠిన క్వారంటైన్ నిబంధనను కూడా మార్చింది. తాజాగా యూకే భారతీయులకు విధించిన నిబంధనల మాదిరిగానే దెబ్బకుదెబ్బ...
అంతర్జాతీయం
కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు భారీ విజయం… గుర్తించిన ఆస్ట్రేలియా
దేశీయ తయారీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు భారీ విజయం దక్కింది. ఇన్నాళ్లు భారత్ లో తయారైన కరోనా వ్యాక్సిన్లకు గుర్తించడంలో కొన్ని దేశాలు మోకాలడ్డుతున్నాయి. దీంతో ఈవ్యాక్సిన్లు వేయించుకున్న వారిని తమ దేశాల్లోకి అనుమతించే విషయంలో అనవసర వివాదాలు స్రుష్టిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా దేశం కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ను గుర్తించింది. దీంతో కోవిషీల్డ్...
corona
కోవిషీల్డ్: డోసుల మధ్య వ్యవధి తగ్గించడంపై కేంద్రం క్లారిటీ..
కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ వేయించుకోవాలని, కరోనా నుండి కాపాడుకోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే సరైన ఆయుధమని అటు ప్రభుత్వంతో పాటు వైద్యులు సెలెబ్రిటీలు కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ ఒకటి కాగా, భారత్ బయోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్ మరోటి. కరోనాను ఎదుర్కోవడంలో ఈ...
corona
కరోనా: రెండు వ్యాక్సిన్లను కలపడానికి అనుమతి ఇచ్చిన డీసీజీఐ
గత కొన్ని రోజులుగా కరోనా రెండు వేరు వేరు వ్యాక్సిన్లను కలిపితే ఎలా ఉంటుందన్న చర్చ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పరిశోధనలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు కూడా. ఐతే ప్రస్తుతం ఆ పరిశోధనలకు డీసీజీఐ అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకు లైవ్ హిందుస్తాన్ ప్రచురించింది. కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను కలిపి...
భారతదేశం
డెల్టా వేరియెంట్: కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వారికి మూడో డోసు అవసరమే: ఐసీఎంఆర్
దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కోవిషీల్డ్(Covshield), కోవాగ్జిన్, స్పుత్నిక్ టీకాలను వేస్తున్నారు. అయితే చాలా మంది ప్రజలు కోవిషీల్డ్ టీకాను తీసుకుంటున్నారు. ఇక దేశంలో మూడో వేవ్ వస్తుందని చెబుతున్న నేపథ్యంలో మరోమారు కోవిషీల్డ్ టీకాలపై ఓ వార్త చర్చకు వచ్చింది. అదేమిటంటే.. చాలా మంది కోవిషీల్డ్ తీసుకున్నప్పటికీ కోవిడ్ బారిన పడుతున్నారు. దీంతో వారిలో యాంటీ...
Latest News
జూలై 2న భాగ్య లక్ష్మి గుడికి యూపీ సీఎం యోగి
జూలై 2 న భాగ్య లక్ష్మి టెంపుల్ కు యూపీ సీఎం యోగి రానున్నారు. ఈ సందర్భంగగా భాగ్య లక్ష్మి టెంపుల్ లో పూజలు చేయనున్నారు...
ఇంట్రెస్టింగ్
కలెక్టరా.. మజాకా.. డ్యాన్స్ ఇరగదీశాడు..
కలెక్టర్ విధులు నిర్వర్తించడం మాత్రమే కాదు..డ్యాన్స్ ను కూడా ఇరగదీస్తారని ఓ కలెక్టర్ నిరూపించాడు..చుట్టూ ఎందరు ఉన్న ఆయన మ్యాజిక్ వినపడగానే దుమ్ము రేపాడు.ఆ డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆడపిల్ల అనుకుంటున్నారా…ఒక్కొక్కరికి బాక్స్ బద్దలు కొడతా – ఆర్.కే.రోజా
ఆడపిల్ల అనుకుంటున్నారా...ఒక్కొక్కరికి బాక్స్ బద్దలు కొడతానని ప్రతి పక్షాలకు ఆర్.కే.రోజా వార్నింగ్ ఇచ్చారు. 12 ఏళ్లుగా ఎన్నో కుట్రలు చేశారు, వాటిని ఎదురించి నిలబడి దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని...
వార్తలు
విడాకుల పై క్లారిటీ ఇచ్చిన ప్రముఖ సింగర్ హేమచంద్ర
టాలీవుడ్ పాపులర్ సింగర్స్ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకులు తీసుకుంటున్నట్టుగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరిదీ లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్. 2013లో ఇరు కుటుంబాల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
175 వర్సెస్ 160: ఏది నమ్మాలి?
ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియదుగాని..ఇప్పటినుంచే ప్రతి పార్టీ ఎన్నికలే టార్గెట్ గా రాజకీయం నడిపిస్తున్నాయి. అసలు దగ్గరలోనే ఎన్నికలు ఉన్నట్లు రాజకీయం చేస్తున్నాయి. తమ పార్టీ గెలిచేస్తుందంటే...తమ పార్టీ గెలిచేస్తుందని పార్టీల...