crime news
క్రైమ్
మరో దారుణం.. యువతిని లాకెళ్లి గ్యాంగ్ రేప్..
ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్ని కఠిన శిక్షలు వేసినా కామంధుల వెన్నులో మాత్రం వణుకు రావడం లేదు. యథేచ్ఛగా దొరికిన యువతులపై, స్త్రీలపై ఆఖరి చిన్నా పెద్దా లేకుండా వారిపై తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. తాజా మరో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ గ్యాంగ్ రేప్...
క్రైమ్
పండుగని బంధువల ఇంటికి వస్తే.. శవాలైన యువకులు..
కొన్ని కొన్నిసార్లు ఎంతో సంతోషంగా బంధువుల ఇంటికి వెళితే.. అనుకోని ఘటనంతో వారి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఎంతో ఆనందంగా బంధువులతో కలిసి పండుగ సంబరాలు జరుపుకోవాల్సిన ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. అలాంటి ఘటనే ఇది.. పండుగ కోసం బంధువుల ఇంటికి వచ్చి చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు మృతి...
క్రైమ్
Breaking News : ఆగివున్న ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి..
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కడప జిల్లా మైలవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కర్మలవారి పల్లె గ్రామ సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ఉన్న లారీని వెనుకనుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో కారు...
Telangana - తెలంగాణ
చెరువులో బాలిక మృతదేహం.. రేప్ చేసి చంపారంటున్న కుటుంబ సభ్యులు..
ఓ ఇంటర్ విద్యార్థిని ఇంటి నుంచి బయటకు వెళ్లి.. శవమై తేలిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం భాగీర్తిపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న పెద్ద పోయి శ్రావ్య(17) అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు శనివారం భిక్కనూరు పోలీస్...
క్రైమ్
భార్య పక్కన మరొ మహిళ.. తన భార్య అనుకొని ఓ వ్యక్తి దారుణం..
కొన్ని కొన్ని సార్లు క్షణివేశంతో నిర్ణయాలు తీసుకొని జీవితాలను అంధకారమయం చేసుకుంటున్నారు. అంతేకాకుండా వీరి నిర్ణయం వల్ల అవతలి వారి జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. తిరువణ్ణామలై జిల్లా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సమీపంలోని ఇందిరానగర్కు చెందిన దేవేంద్రన్ మొదటి భార్య రేణుకాంబాల్ 2 సంవత్సరాల క్రితం మృతి చెందింది. దీంతో గ్రామానికి చెందిన...
Telangana - తెలంగాణ
రెచ్చిపోయిన లోన్యాప్స్ ఏజెంట్స్.. యువతికి వేధింపులు
రోజు రోజుకు లోన్ యాప్స్ ఏజెంట్ల వేధింపులు తారాస్థాయికి చేరాయి. ఇన్స్టా లోన్ పేరుతో ఈజీగా రుణాలు ఇచ్చి.. వడ్డీల పేరుతో డబ్బులు దండుకుంటున్నారు. అయితే.. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్కు చెందిన యువతిని రుణం చెల్లించడం లేదంటూ కేటుగాళ్లు అసభ్య పదజాలంతో వేధించారు. తీవ్రమైన లైంగిక వేధింపులకు గురిచేశారు. ‘నీ ఫోన్ నంబర్ను...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పోలీసులపై సంచలన ఆరోపణలు చేసిన సుబ్రమణ్యం భార్య
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే.. ఎమ్మెల్సీ కారులో శవంగా కనిపించిన సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీనే హత్య చేశారని బాధితుడి కుటుంబం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి...
క్రైమ్
తల్లి మృతదేహంతో యువతి.. పది రోజులు ఒకే ఇంట్లో..
ఓ యువతి తల్లి మృతదేహంతో పది రోజులపాటు ఇంట్లోనే ఉంది. ఆ ఇంట్లో నుంచి వస్తున్న దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరానగర్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తల్లి మృతదేహంతో గడిపిన ఆ యువతిని 26 ఏళ్ల అంకిత దీక్షిత్గా...
Telangana - తెలంగాణ
హైదారాబాద్లో మరో పరువు హత్య.. యువకుడిపై కక్షగటి కడతేర్చిన యువతి కుటుంబీకులు
ఇటీవల హైదరాబాద్లోని సరూర్ నగర్లో చోటు చేసుకున్న పరువు హత్య ఘటనను మరిచిపోక ముందే మరో పరువు హత్య నగరంలో చోటు చేసుకుంది. ఓ యువకుడు తమ ఇంటి ఆడపిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కోపంతో యువతి కుటుంబీకులు నడిరోడ్డుపై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసి హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. బేగంబజార్ మచ్చి...
క్రైమ్
ఎంత పని చేశావమ్మా.. నలుగురు పిల్లలతో సహా విషం తాగిన తల్లి
నవమాసాల కడుపున మోసిన తల్లి.. తన బిడ్డకు చీమ కుట్టిన భరించలేదు. కానీ.. ఆ తల్లి తన పిల్లలు ఏకంగా విషాన్నే పాయసంలా తాగించి.. ఆపై తాను తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బీహార్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్లోని వైశాలీ జిల్లాలో కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ తల్లి.. తన...
Latest News
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటించడానికి సిద్ధమవుతున్న నాచురల్ స్టార్ హీరో..!!
కే జి ఎఫ్ సినిమా తో ప్రస్తుతం ఎక్కడ చూసినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే కే జి...
agriculture
కుసుమ పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వేసవిలో వేస్తున్న పంటలకు కాస్త ఆలోచించాలి.. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు నీళ్ళు తక్కువ అయితే పంట దిగుబడి మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. అయితే ఏ పంట వేసిన కూడా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టిడిపి నన్ను వాడుకుంది..నేను కొన్ని పార్టీలను వాడుకున్నా..తప్పేముంది..?: ఆర్ కృష్ణయ్య
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో తనను వాడుకుని గెలిచిందని.. ఒక్కోసారి తానే కొన్ని పార్టీలను వాడుకున్నాడని బిసి ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్ వన్ మ్యాన్ షో ఇంకా లేనట్లేనా?
సినిమాల్లో పవన్ వన్ మ్యాన్ షో ఉంటుంది గాని...రాజకీయాల్లో మాత్రం వన్ మ్యాన్ షో ఉండటం లేదు..పూర్తిగా ఆయన ఎవరోకరికి సపోర్ట్ గా ఉంటున్నారే తప్ప..ఆయనకంటూ సొంతమైన బలం ఎక్కువ కనిపించడం లేదు....
Telangana - తెలంగాణ
ఫార్మా స్కాం చేసిన వ్యక్తికి రాజ్య సభ సీటు ఇచ్చింది టీఆర్ఎస్: జగ్గారెడ్డి
టీఆర్ఎస్ రాజ్యసభ సీట్ల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. డబ్బులు ఉన్న వారికి మాత్రమే రాజ్యసభ స్థానాలు కేటాయించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాజ్యసభ స్థానాలను వేలం వేసి మరీ అమ్ముకున్నారని విమర్శలు...