Karthik

తెలంగాణలో అవినీతి విలయతాండవం చేస్తోంది – కిషన్ రెడ్డి

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఆందోళనలో అరెస్ట్ అయిన బిజెపి నేతలను చంచల్గూడా జైలులో పరామర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లీకేజీ నిరసనలో బీజేవైఎం నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే విధ్వంసం సృష్టిస్తున్నారని తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేశారని...

సినీనటి శ్రీదేవి కంటే ఎమ్మెల్యే శ్రీదేవి నటన అద్భుతంగా ఉంది – మంత్రి అమర్నాథ్

ఎమ్మెల్సీ ఎన్నికలలో సస్పెండ్ కు గురైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉండవల్లి శ్రీదేవి అనేదానికంటే ఊసరవెల్లి శ్రీదేవి అని పేరు మార్చుకుంటే బెటర్ అని సూచించారు. సినీ నటి శ్రీదేవి కంటే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నటన అద్భుతంగా ఉందని సెటైర్లు వేశారు. ఎమ్మెల్యే...

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి – జానారెడ్డి

కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. బిజెపి అణచివేత, అప్రజాస్వామిక విధానాలను కొనసాగిస్తుందని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీకి అందరం కొండంత అండగా ఉండాలన్నారు జానారెడ్డి. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం ఖూనీ చేస్తుందని మండిపడ్డారు. అధికారం కోసం మాత్రమే బిజెపి వచ్చిందన్నారు జానారెడ్డి. ఈ ప్రభుత్వానికి ప్రజలకు...

బిజెపి అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ – రేవంత్ రెడ్డి

బిజెపికి కొత్త అర్థం చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బిజెపి అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శించారు. బ్రిటిష్ విధానాలనే బిజెపి అమలు చేస్తుందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ కి స్వతంత్రం వచ్చేది కాదని అమిత్ షా అంటున్నాడని.. వల్లభాయ్ పటేల్ కి మీ...

ఎవరు పార్టీని వీడినా ఇబ్బంది లేదు – మంత్రి కాకాని

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పు చేయడం వల్లే పార్టీ వారిని సస్పెండ్ చేసిందన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. జిల్లాలో ఆ ఎమ్మెల్యేలు అందరూ జగన్ వల్లే గెలిచారని అన్నారు. జగన్ చెప్పిన వారికి ఓటు వేయకుండా ద్రోహం చేశారని.. ఇది క్షమించరాని నేరం అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే...

త్వరలో దేశంలో రైతు తుఫాన్ రాబోతుంది.. దాన్నెవరూ ఆపలేరు – సీఎం కేసీఆర్

త్వరలో దేశంలో రైతు తుఫాను రాబోతుందని.. దాన్ని ఎవరు ఆపలేరని అన్నారు సీఎం కేసీఆర్. నేడు మహారాష్ట్రలోని కాందార్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని అన్నారు. మహారాష్ట్రలో ప్రతి ఎకరాకి 10000 ఇచ్చే వరకు కొట్లాడతామన్నారు. మన కళ్ళ ముందే నీరు...

చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు – మంత్రి సురేష్

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ప్రలోభాలపై ఆయన స్పందిస్తూ.. చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని.. ఎమ్మెల్యేల కొనుగోళ్లలో ఆయన తీరులో మార్పు లేదని ఆరోపించారు. సాధారణ ఎన్నికలలో గెలుపు వైసిపి దేనిని అన్నారు. జగన్ ను వన్స్ మోర్ సిఎం గా...

మహారాష్ట్రలో గులాబీ జెండా ఎగరాలి – సీఎం కేసీఆర్

మహారాష్ట్రలో గులాబీ జెండా ఎగరాలన్నారు సీఎం కేసీఆర్. సరిహద్దు ప్రాంతాలలో బిఆర్ఎస్ పార్టీని విస్తరించడమే లక్ష్యంగా మహారాష్ట్రలోని కందార్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.....

పాలకులు మారినా ప్రజల బ్రతుకులు మారలేదు – సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలలో బిఆర్ఎస్ పార్టీని విస్తరించడమే లక్ష్యంగా ఖంధార్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇందుకోసం బైల్ బజార్ లో ఏకంగా 15 ఎకరాలలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఆబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ అనే నినాదంతో మహారాష్ట్ర ప్రజలను...

నన్ను ఓడించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి – మంత్రి పువ్వాడ

గత ఎన్నికలలో తనని ఓడించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం జిల్లా దోరేపల్లి ఫంక్షన్ హాల్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ 2 టౌన్ కమిటీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి...

About Me

4765 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

మహారాష్ట్రలోని కాందార్ లోహలో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఇంతకుముందు నాందేడ్ లో బీఆర్ఎస్ సభ పెట్టగానే,...
- Advertisement -

ఎస్ఎస్ఎంబి 28 రిలీజ్ డేట్ అవుట్..

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎమ్ బి 28 రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్ర బృందం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ...

బీఆర్‌ఎస్‌ దొంగల పార్టీ : విజయశాంతి

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇల్లీగల్ దందా చేసేది కేసీఆర్ ప్రభుత్వమే అంటూ ధ్వజమెత్తారు. టీఎస్‌పీఎస్సీ పేపర్...

ఫడ్నవిస్ కు సవాల్ విసిరిన కేసీఆర్

మహారాష్ట్రలోని కాందార్ లోహలో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. మహారాష్ట్ర రాష్ట్రం లోని ప్రతి జిల్లాపరిషత్ లో గులాబీ జెండా ఎగరడమే...

బిజినెస్ ఐడియా: మహిళలకోసం ప్రత్యేక బిజినెస్ లు..ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించవచ్చు..

మహిళలకు ఇంట్లో ఎన్నో బాధ్యతలు ఉంటాయి..పిల్లలు పని, వాళ్ళు ఒకరోజు పని చెయ్యకుంటే ఎంత గందరగోళంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..కుటుంబ భాద్యతలను నిర్వర్తించడంతో పాటు మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాల్లో రానిస్తున్నారు.. ఈ...