cyber crime
వార్తలు
మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చెయ్యండి.. లేకుంటే భారీ నష్టం జరుగుతుంది..
టెక్నాలజీ రాకెట్ కన్నా స్పీడ్ గా అభివృద్ధి చెందుతుంది.. అంతే స్పీడుగా నేరాలు కూడా పెరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్లలో మాల్వేర్ మరోసారి కలకలం రేపుతోంది. ఈ సారి ఏకంగా రెండు వందలకు పైగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ప్రమాదకరంగా గుర్తించారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. వీటిలో కొన్ని పాపులర్ యాప్స్ కూడా ఉన్నాయి. మీ...
వార్తలు
ఆ కాల్స్ వస్తున్నాయా? టెంప్ట్ అయ్యారో..ఖేల్ ఖతం దుకాన్ బంద్..
డబ్బు ఆశ లేని వ్యక్తి అనేవారు ఉండరు..అందరికి డబ్బులు సంపాదించాలని అనుకుంటారు..ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటుంది..కొన్ని డబ్బులు వస్తే మరి కొన్ని మాత్రం జైలు పాలు చేస్తున్నాయి..డబ్బుల సంపాదించిన వారికన్నా కూడా పోగొట్టుకున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది..తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.. పందుల పెంపకం పేరుతో వేలమంది నుంచి...
వార్తలు
మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు ఇలా వినిపిస్తుందా? అయితే డేంజర్లో పడ్డట్లే..
ఫోన్ మాట్లాడుతున్న సమయంలో కొన్నిసార్లు రికార్డు అవుతుండటం జరుగుతుంది.కొన్నిసార్లు అది మనకు ప్రమాదాలను తెచ్చిపెడతాయి..అయితే వీటి బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
మీరు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మధ్యమధ్యలో బీప్ శబ్దం వినిపిస్తుంటే మీ సంభాషణ రికార్డ్ అవుతుందని అనుకోవచ్చు. లేకపోతే మొబైల్లో ఏదైనా ఇన్కమింగ్ కాల్...
క్రైమ్
మిస్డ్ కాల్తో రూ.50లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు..
డబ్బులు సంపాదించడమే కాదు.. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా ఈరోజుల్లో పెద్ద కష్టమైన పనే.. ఇంట్లో ఉంచుకుంటే.. దొంగల భయం.. అకౌంట్లో పెట్టుకుంటే.. సైబర్ నేరగాళ్ల భయం.. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఏదో ఒక రకంగా సైబర్ మోసం జరుగుతూనే ఉంది. ఎవర్ని నమ్మలేని పరిస్థితి.. పెరుగుతున్న టెక్నాలజీ కొత్తరకం సైబర్ మోసాలకు నాంది...
Telangana - తెలంగాణ
Big Breaking : మంత్రి నిరంజన్రెడ్డికి సైబర్ నేరగాళ్ల సెగ..
సైబర్ నేరగాళ్ల రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యులనే అనుకుంటే ప్రముఖులను సైతం టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు అధికారుల, రాజకీయ ప్రముఖుల పేర్లతో నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు తెరిచి అందినంత దోచుకుంటున్నారు. అయితే.. తాజాగా ఈ సైబర్ నేరగాళ్ల సెగ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తగిలింది. వివరాల్లోకి...
వార్తలు
పవిత్ర లోకేష్ ఫిర్యాదు.. 15 యూట్యూబ్ ఛానళ్లకి నోటీసులు
తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆపాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు నటి పవిత్ర లోకేష్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన ఫోటోలు మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసత్య కథనాలు వెలువరించిన యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్ల లింకులను కూడా ఆమె పోలీసులకు అందించారు.
పవిత్ర నుంచి ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు.....
బ్యాంకింగ్
స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కి అలర్ట్..ఇలా చేస్తే చిక్కుల్లో పడక తప్పదు..!
దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వీటి వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటోంది. అయితే తాజాగా కస్టమర్స్ ని అలెర్ట్ చేసింది. ఇలాంటి తప్పులను చెయ్యద్దని చెబుతోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే..
ఈ మధ్య సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి....
Telangana - తెలంగాణ
హైదరాబాద్ లో కొత్త తరహా సైబర్ క్రైమ్
హైదరాబాద్ మహా నగరం లో కొత్తరకం సైబర్ అటాక్ జరిగింది. కంపెనీని చేజిక్కించుకునేందుకు సొంత కంపెనీకి చెందిన ఉద్యోగులే దారుణానికి ఒడిగట్టారు. కంపెనీకి చెందిన ఉద్యోగులే సైబర్ దాడులు చేశారు. వివరాల ప్రకారం, హైదరాబాదులోని ప్రముఖ ఐటీ కంపెనీ హంగర్ టెక్నాలజీ సంస్థపై సైబర్ దాడులు జరిగాయి.
కంపెనీపై సైబర్ దాడి చేసి కేటగాళ్లు డేటాను...
Telangana - తెలంగాణ
కంబోడియాలో చిక్కుకున్న ఆరుగురు కరీంనగర్ యువకులు
కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల కోసం కంబోడియా వెళ్లిన కరీంనగర్ యువకులు సైబర్ గ్యాంగ్ చేతిలో చిక్కుకున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ అని చెప్పి కంబోడియా తీసుకువెళ్లి క్రిప్టో కరెన్సీ, హనీ ట్రాప్, క్రెడిట్ కార్డు మోసాలు వంటి చట్ట వ్యతిరేక పనులు చేయిస్తున్నారు. అలా చేయకుండా మాట వినకుంటే చిత్రహింసలకు గురి చేస్తున్నారు సైబర్...
క్రైమ్
రిటైర్డ్ టీచర్ బురిడి కొట్టించిన సైబర్ నేరగాళ్లు.. 21 లక్షలు స్వాహా
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఫిషింగ్ లింక్లతో అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు, ప్రభుత్వాలు అందరూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే.. తాజాగా ఓ ఫిషింగ్ లింక్ను ఓపెన్ చేసిన రిటైర్డ్ టీచర్ ఖాతా నుంచి భారీగా డబ్బును దండుకున్నారు సైబర్ నేరగాళ్లు.. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన రిటైర్డ్ టీచర్ వరలక్ష్మి...
Latest News
ఫిబ్రవరి 17న వైయస్సార్ నేస్తం..వారందరికీ రూ.5 వేల చొప్పున ఖాతాల్లో జమ
సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 17న వైయస్సార్ నేస్తం కింద 65,537 మంది జూనియర్ న్యాయవాదులకు రూ. 5000 చొప్పున...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళంలో ఒంటరి యువతిపై గ్రామ వాలంటీర్ అత్యాచారం..
తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా నివసిస్తున్న దళిత యువతపై గ్రామ వాలంటీరు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాధితురాలు గర్భం దాల్చిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. మందస పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ విద్యార్థులకు శుభవార్త..ఫిబ్రవరి 28న “జగనన్న విద్యా దీవెన”
సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 28న జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించనుంది. 10.50 లక్షల మంది విద్యార్థులకు రూ. 700 కోట్ల...
Telangana - తెలంగాణ
కేటీఆర్ కు బిగ్ షాక్..బీజేపీలోకి సిరిసిల్లా కీలక నేత
మంత్రి కేటీఆర్ కు తన సొంత ఇలాక అయిన సిరిసిల్లాలో బిగ్ షాక్ తగిలింది. సిరిసిల్ల జిల్లాకు చెందిన వైస్ చైర్మన్ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లగిశెట్టి శ్రీనివాస్ ఇంటికి ఇటీవల...
వార్తలు
కియారా – సిద్ధార్థ్ ల ఉమ్మడి ఆస్తి విలువ ఎన్ని కోట్లంటే..?
ఫిబ్రవరి 7వ తేదీన బాలీవుడ్ ప్రేమ జంటల్లా విహరించిన కియారా అద్వానీ, సిద్ధార్థ మల్హోత్రా మూడుముళ్ల బంధంతో ఒక్కటి అయ్యారు. ఈ క్రమంలోనే వారి ఆస్తులు విలువ కూడా డబుల్ అయినట్టు తెలుస్తోంది.....