Elon Musk
అంతర్జాతీయం
ఇదేందయ్యా ఇది.. ట్విట్టర్ ఆఫీస్ రెంట్ కట్టలేదని.. ఉద్యోగులకు గెంటేసారు..!
ట్విట్టర్ కొనుగోలుతో ఎలాన్ మస్క్ జీవితం అత్యంత క్లిష్టంగా మారింది. చరిత్రలో ఎవ్వరూ చూడని, వినని రీతిలో ఏకంగా మస్క్ సంపద 200 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత ట్విట్టర్ బాస్ గా మారిన మస్క్ కంపెనీని రోజురోజుకూ దిగజారే స్థితికి తెస్తున్నారు. ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్ లో సైతం...
అంతర్జాతీయం
ట్విట్టర్ ఇజ్జత్ తీస్తున్న ఎలాన్.. హెడ్ ఆఫీస్ రెంట్ కట్టలేదట
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ను ఎలాన్ మస్క్ హస్తగతం చేసుకున్ననాటి నుంచి చిక్కుల్లోనే నడుస్తుందని చెప్పాలి. ఇటు ఉద్యోగులను తీసివేస్తూ.. మరో వైపు ఎప్పుడులేనివిధంగా ట్విట్టర్ డౌన్ అవడం అంతా ట్విట్టర్పై భారంపడుతోంది. అయితే.. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా.. ఆఫీసు అద్దె కట్టట్లేదంటూ ఆ కంపెనీపై అమెరికాలోని శాన్...
అంతర్జాతీయం
ఎలాన్ ఎఫెక్ట్.. పెప్సీ కో లోనూ ఉద్యోగులకు ఉద్వాసన
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొట్టచ్చినట్లు కన బడుతోంది.ఈ నేపథ్యంలోనే గ్లోబల్ టెక్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అమె జాన్, మెటా, ట్విట్టర్, జొమాటో బాటలోనే తాజాగా గూగుల్ మాతృసంస్థ అల్బాబెట్ కూడా భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు సమాచారం. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికి...
Telangana - తెలంగాణ
Breaking : ఎలన్ మస్క్ కీలక నిర్ణయం.. అన్ని అకౌంట్లు హోల్డ్
ఎలన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆ సంస్థ ఉద్యోగులతో పాటు ట్విట్టర్ వినియోగదారుల్లో సైతం అస్పష్టత నెలకొంది. ఇప్పటికే కొందరి ఉద్యోగాలను ఊదేసిన ఎలన్ మస్క్.. ట్విట్టర్ బ్లూటిక్ కోసం డబ్బులు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. బ్లూటిక్ సబ్స్క్రిప్షన్పై ట్విట్టర్ ఓనర్ ఎలన్ మస్క్ కొత్త నిర్ణయం తీసుకున్నారు....
అంతర్జాతీయం
తగ్గేదేలే.. సామూహిక రాజీనామాలపై స్పందించిన ఎలాన్ మస్క్..
ప్రపంచ ధనవంతుడిగా ఎలాన్ మస్క్ సుపరిచుతుడే అయినా.. ఈ మధ్య ట్విట్టర్ను కొనుగోలు చేసిన నాటి నుంచి తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ట్విట్టర్ హస్తగతమైన మరుక్షణం నుంచే ఎలాన్ మస్క్ తన ప్రతాపం చూపడం మొదలపెట్టడంతో యూజర్ల నుంచి ఉద్యోగుల వరకు అందరిలో అనిశ్చితి నెలకొంది. తాజాగా, ఉద్యోగులు రోజుకు 12 గంటలపాటు పనిచేయాల్సిందేనని...
అంతర్జాతీయం
చాలా పనుంది.. 24/7 పని చేస్తున్నా : ఎలాన్ మస్క్
ట్విటర్ను సొంతం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆ కంపెనీలో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఆదాయం పెంచుకోవడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందరూ కష్టపడి పనిచేయాలని.. అలాగైతేనే కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని ఉద్యోగులకు సూచించారు. రోజుకి 12 గంటల వరకు పనిచేయాలని కోరారు. అయితే, వారికి చెప్పడమే కాదు.....
అంతర్జాతీయం
అమెరికా ఎన్నికల్లో కీలక పరిణామం.. రంగంలోకి ఎలన్ మస్క్..
అమెరికాలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో డెమెక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికారం కోల్పోయిన రిపబ్లికన్లకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. నవంబర్ 8న యూఎస్ఏలో ఈ మధ్యంతర ఎన్నిలకలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఐదుగురు భారతీయ-అమెరికన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఐదుగురు పక్కాగా గెలుస్తారని అక్కడి...
Telangana - తెలంగాణ
Breaking : ట్విట్టర్ వినియోగదారులకు షాక్.. నిలిచిపోయిన లాగిన్
ఇటీవల వాట్సాప్ సేవలు గంటన్నరపాటు నిలిచిపోవడం ఎంత పెద్ద చర్చకు దారి తీసిందో తెలిసిందే. అయితే తాజాగా ట్విట్టర్ వంతు వచ్చింది. శుక్రవారం ట్విట్టర్ సేవల్లో అంతరారయం ఏర్పడింది. కొంత మంది యూజర్లు ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయి. యూజర్లు లాగిన్ అవుతోన్న సందర్భంలో ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ‘సమ్థింగ్ వెంట్ రాంగ్’ అనే ఎర్రర్...
అంతర్జాతీయం
ట్విట్టర్ లో బ్లూ టిక్ ఫీజు పెంపుపై ఎలన్ మస్క్ క్లారిటీ
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ను హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ట్విట్టర్ లో బ్లూ టిక్ ఫీజు పెంపుపై విమర్శలకు ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్ ఫన్నీగా జవాబిచ్చారు. బ్లూ టిక్ కోసం నెల నెలా 8 డాలర్లు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పిన మస్క్.. మీరు చెల్లించే మొత్తానికంటే ఎక్కువ...
భారతదేశం
Breaking : ట్విట్టర్ వినియోగదారులకు షాక్.. ఇక బ్లూ టిక్ కావాలంటే భారీగా డబ్బులు కట్టాల్సిందే..!
ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతున్నారు. అదే సమయంలో కొన్ని మార్పలు చేర్పులు చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే.. కొత్త యాజమాని ఎలాన్ మస్క్ త్వరలో ట్విట్టర్ యూజర్ల నుంచి ఏటా కొంతమొత్తం వసూలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు...
Latest News
ఏపీ రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ
ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లు విచారించాలని సుప్రీం కోర్టులో ఏపీప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి ప్రస్తావించారు. దీనిపై అమరావతి ప్రాంత రైతులు, ఇతర...
valentines day
Valentines Day 2023: ఈ ప్రదేశాల్లో రొమాంటిక్ డే ని మరింత ప్రేమగా జరుపుకుందామా..
ప్రేమ జంటలు ఎదురుచూస్తున్న రోజు రానే వస్తుంది..వాలెంటైన్స్ డే 2023 వచ్చేస్తోంది. ప్రేమ జంటలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే ప్రేమికుల రోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా వేడుకగా జరుపుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది....
నోటిఫికేషన్స్
గుడ్న్యూస్.. PWC 30వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..
నిరుద్యోగులకు సువర్ణవకాశం..ప్రముఖ సంస్థ పీఎడబ్ల్యూసీ భారీగా ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఒకేసారి 30 వేల ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు ప్రకటించింది.ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కోతల సమయంలో పీడబ్ల్యూసీ ఓ తీపి...
Telangana - తెలంగాణ
భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవానికి ముహూర్తం ఖరారు
భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించే రామయ్య కల్యాణానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సంవత్సరం సీతారాముల కల్యాణం మార్చి 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు...
వార్తలు
మీ ఆధార్ తో పాన్ లింక్ అయ్యిందా?.. ఇలా చెక్ చేసుకోండి..
మనకు ఇప్పుడున్న అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కూడా ఒకటి.. అందుకే ప్రతి డానికి అనుసంధానం చెయ్యాలని ప్రభుత్వం కోరుతుంది.. చదువుల దగ్గరి నుంచి రేషన్ వరకు అన్ని కూడా ఆధార్...