emi
వార్తలు
బోల్డ్ గా కనిపిస్తేనే.. నా EMI లు చెల్లించగలుగుతాను.. జాన్వీ కపూర్..!
అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వికపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బోల్డ్ ఫోటోషూట్లకు పెట్టింది పేరు ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీ లోకి రాకముందే తన అందచందాలతో కుర్రకారును తనవశం చేసుకుంది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి కారణం కూడా ఈమె బోల్డ్ నెస్ అనే చెప్పాలి. తన అందాలను ప్రదర్శించడంలో ఏమాత్రం...
భారతదేశం
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై రైల్వే టికెట్లకు EMI లు
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. డబ్బులు లేకపోయినా వస్తువుల కొనుగోళ్లకు కొన్ని బ్యాంకులు అవకాశం ఇచ్చాయి. ఆ నగదు కూడా నెలసరి వాయిదాల రూపంలో చెల్లించుకోవచ్చు. ఈ సదుపాయంతో పలువురు ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు, దుస్తులు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తున్నారు. కొందరైతే బంగారం, తదితరాలను కూడా కొనుగోలు చేసుకుంటూ ఉన్నారు.
ఈ క్రమంలో తాజాగా ఐ ఆర్...
బ్యాంకింగ్
క్రెడిట్ కార్డు ని వాడుతున్నారా..? అయితే ఈ విషయాల్లో జాగ్రత్త..!
చాలా మంది క్రెడిట్ కార్డ్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఏదైనా కొనాలంటే క్రెడిట్ కార్డ్ ని టక్ అని తీసేస్తూ ఉంటారు అయితే మీరు కూడా క్రెడిట్ కార్డ్ ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారా అయితే తప్పకుండా మీరు దీన్ని ఇప్పుడు చూడాలి. క్రెడిట్ కార్డ్ ని చాలామంది ఎక్కువగా వాడుతూ ఇబ్బందులు పడుతూ...
బ్యాంకింగ్
క్రెడిట్ కార్డు ఈఎంఐ పెట్టుకుంటున్నారా..? అయితే వీటిని మరచిపోకండి..!
ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ మొదలవ్వనుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి దిగ్గజ ఆన్లైన్ రిటైల్ కంపెనీలు అదిరే ఆఫర్స్ ని తీసుకు వస్తున్నాయి. అలానే ఆఫ్ లైన్ లో కూడా ఎన్నో ఆఫర్స్ ని తీసుకు వస్తుంటారు. అయితే వీటిని కొనేటప్పుడు క్రెడిట్ కార్డులపై పేమెంట్స్ ని చేస్తుంటారు.
అయితే అలాంటప్పుడు కొన్ని గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డ్స్...
వార్తలు
క్రెడిట్ కార్డు ద్వారా బంగారం కొని ఈఎమ్ఐగా మార్చాలనుకుంటున్నారా.?
క్రెడిట్ కార్డు ఈజీగా వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్లు వాడితే లేనిపోని చిక్కుల్లో పడాల్సిందే. క్రెడిట్ కార్డును కరెక్టుగా వాడుకుంటే..మీకు చాలా సేఫ్ అవుతారు. ఒకరి దగ్గర నుంచి డబ్బులు అడగాల్సిన పనే ఉండదు. క్రెడిట్ కార్డు వాడేవారికి ముందు కావాల్సింది ఆర్థిక క్రమశిక్షణ. చేతిలో డబ్బులున్నా..అవసరం ఉన్నవాటికే ఖర్చుపెట్టాలి. అయితే క్రెడిట్...
మన చట్టాలు
మరోసారి షాక్ ఇచ్చిన ఆర్బీఐ..ఆ లోన్ల పై పెరిగిన ఈఎంఐ..
భారతీయ అతి పెద్ద బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియామానిటరీ పాలసీ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ద్రవ్య విధాన కమిటీ సమావేశం తరువాత RBI
రెపో రేటును 0.50 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.. రెపో రేటు 4.90 శాతం నుంచి 5.40 శాతానికి పెరుగుతుంది. RBI ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాత, ప్రభుత్వం...
బ్యాంకింగ్
హెచ్డిఎఫ్సి కస్టమర్లకు బ్యాడ్ న్యూస్..లోన్ ఈఎంఐ మరింత భారం..!!
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి కస్టమర్లకు బ్యాడ్ న్యూస్..మార్జిన్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ను 0.20 శాతం పెంచింది..మే తర్వాత బ్యాంకు రుణంపై వడ్డీని పెంచడం ఇది మూడోసారి. మే నుంచి HDFC మొత్తం వడ్డీ రేటు 0.80 శాతం పెరిగింది. దీనివల్ల రుణాల వడ్డీ రేట్లు గణనీయంగా పెరగనున్నాయి. HDFC బ్యాంక్ ఒక...
Schemes
రూ.1699 కట్టి ఇలా టూ వీలర్ ని పొందండి…!
మీరు కొత్త ద్విచక్ర వాహనాన్ని తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఓ అదిరే ఆప్షన్ అందుబాటులో ఉంది. దీనితో మీరు తక్కువ ధరకే ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చెయ్యచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
బూమ్ మోటార్స్ తాజాగా కొత్త టూవీలర్ను ఇండియన్ మార్కెట్ లోకి తీసుకు వచ్చింది. దీని పేరే...
బ్యాంకింగ్
ఎస్బీఐ డెబిట్ కార్డు ఉందా.. దాని ద్వారా ఈఎంఐ సదుపాయాన్ని ఎలా పొందవచ్చో తెలుసుకోండి..!!
ప్రస్తుత తరుణంలో అనేక బ్యాంకులు డెబిట్ కార్డు ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్న విషయం విదితమే. వినియోగదారులు తమ డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన మొత్తాలు ఒక నిర్దిష్ట మొత్తం దాటితే దాన్ని ఈఎంఐ కింద మార్చుకోవచ్చు. వివిధ రకాల బ్యాంకుల నియమ నిబంధనలకు అనుగుణంగా ఆ నిర్దిష్టమైన మొత్తం మారుతుంది. అయితే ఎస్బీఐ...
వార్తలు
రిటైర్ అయ్యిన వారు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే వీటిని గుర్తుంచుకోండి..!
మీరు రిటైర్ అయ్యిపోయారా..?, హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక మీరు ఈ విషయాలని తెలుసుకోవాలి. ఇక వాటి కోసం చూసేస్తే.. కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రిటైర్ అయిన వారికి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నారు. అయితే రిటైరైన వారు రుణం పొందాలంటే ఖచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. ఇక పూర్తి...
Latest News
క్రిటికల్ గా తారకరత్న ఆరోగ్యం..ప్రత్యేక విమాణంలో వెళ్లనున్న ఎన్టీఆర్
గుండెపోటుకు గురైన తారకరత్న అత్యంత అరుదైన మేలేనా వ్యాధితోను బాధపడుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు. ఇది జీర్ణాశయంలోపల రక్తస్రావానికి సంబంధించినది. దీనివల్ల నోరు, అన్నవాహిక, పొట్ట...
భారతదేశం
BREAKING : ఇరాన్లో భారీ భూకంపం.. 7 గురు మృతి
BREAKING : ఇరాన్లో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఇరాన్ లోని ఖోయ్ సిటీ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిటర్ స్కెలుపై భూకంప తీవ్రత 5.9 గా నమోదయింది.
పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి....
వార్తలు
రామ్ చరణ్ కు అవే జాతీయ అవార్డులు.. చిరంజీవి..!
తాజాగా తన తనయుడు రామ్ చరణ్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. రామ్ చరణ్ ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అని చిరంజీవి ఎమోషనల్...
Telangana - తెలంగాణ
తెలంగాణలో 41 మంది డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీచేసిన డీజీపీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది ఏసీపీలు, డీఎస్సీలను బదిలీ చేస్తూ డిజిపి అంజనీకుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువగా బదిలీలయ్యాయి.
నారాయణఖేడ్, మిర్యాలగూడ తో పాటు విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్...
Sports - స్పోర్ట్స్
Ind vs NZ : నేడే రెండో టీ20..టీమిండియాకు అగ్నిపరీక్షే
ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య రెండో టీ 20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు లక్నో వేదికగా జరుగనుంది. ఇక ఈ మ్యాచ్ కు పాండ్యా...