Etela Rajender

కేసీఆర్ పేదలను కొట్టి.. పెద్దలకు ఇస్తున్నారు : ఈటల రాజేందర్

దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఎస్సీ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో ఈతల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూమి ఇవ్వకపోగా పేదలకు ఉన్న భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. 10 లక్షల పరిహారం ఇచ్చి.....

ఛాన్సే లేదు.. సీఎం పదవీ ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు..!

బీజేపీ ప్రకటించిన బీసీ సీఎంపై ఆ పార్టీ కీలక నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. నన్ను బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు. నేను ఒక్క గజ్వేల్, హుజూరాబాద్ లో గెలిస్తే సీఎం అవుతానా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ 70 గెలిస్తే...

కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు… నిరుద్యోగ భృతినీ ఇవ్వలేదు: ఈటల

మంచిర్యాలలో బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికులకు ఐటీని రద్దు చేస్తామని ఈటల రాజేందర్ అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మూడో స్థానమే వస్తుందని జోస్యం చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం...

ఇక్కడ గెలిచిన పార్టీదే  రాష్ట్రంలో అధికారం! మరి గెలిచేవారు ఎవరో?

రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి గెలిచే స్థానాలేవి, నిలిచే అభ్యర్థులు ఎవరు అని లెక్కలు వేసుకుని మరి అభ్యర్థులను పోటీకి నిలబెడుతున్నారు. కొన్ని నియోజకవర్గాలు సాధారణంగా ఉంటే మరికొన్ని నియోజకవర్గాలు రాష్ట్రమంతటిని తన వైపుకు తిప్పుకుంటున్నాయి. అటువంటి నియోజకవర్గం ముఖ్యమైనది గజ్వేల్ నియోజకవర్గం. ఇది కేసిఆర్ కు రెండుసార్లుగా విజయాన్ని అందించిన...

ఈటలను నమ్మి ఓట్లేస్తే హుజురాబాద్ ప్రజలను పూర్తిగా మర్చిపోయాడు : హరీష్‌ రావు

మంత్రి హరీష్ రావు శుక్రవారం హుజురాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ తరుఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. హుజురాబాద్ నియోజకవర్గానికి బీజేపీ ఏం చేసిందో ఈటల చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల...

ఈటల సీఎం సీట్లో కూర్చోవాలని ప్రజలు కోరుకుంటున్నారు : ఈటల జమున

కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల గ్రామంలో బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల జమున మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈటల రాజేందర్‌కు తప్ప మరో పార్టీకి ఓటు వేసే అవకాశమే లేదని ఆయన సతీమణి ఈటల జమున అన్నారు....

మంత్రి కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు : ఈటల

మంత్రి కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు అని బీజేపీ ప్రచార కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ అన్నారు. ఇవాళ.. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన, సభ ఏర్పాట్లను ఈటల రాజేందర్, అర్వింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా...

పేదల కళ్ళల్లో కేసీఆర్ ప్రభుత్వం మట్టి కొట్టింది : ఈటల

బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని సురంగల్ గ్రామంలో ప్రధాన మంత్రి మోడీ జన్మదినం సందర్భంగా రైతులకు, వ్యవసాయ పనిముట్లు, వృద్దులకు, వికలాంగులకు అరోగ్య పనిముట్ల పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ మాట్లడుతూ.. రాష్ట్రంలో పేద ప్రజలు.. రెండే రెండు కోరుకుంటారని ఒకటి...

బీజేపీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు : ఈటల

మరోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. ఇవాళ ఆయన పరకాలలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, వారి కుటుంబం తప్ప ఎవరూ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. కానీ బీజేపీలో అలాంటి పరిస్థితి లేదని, ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చని ఈటల రాజేందర్‌ చెప్పారు. పరకాల బీజేపీ సభలో ఆయన...

BREAKING : కేసీఆర్ మీద పోటీకి ఈటల జమున సై !

సీఎం కేసీఆర్ మీద పోటీకి ఈటల జమున సిద్ధం అయ్యారు. గజ్వేల్ బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈటెల రాజేందర్ సతీమణి ఈటల జమున. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దర్ఖస్తులు ఆహ్వానించగా నిన్నటితో గడువు ముగిసింది. మొత్తం 6,003 దరఖాస్తులు రాగా చివరిరోజు 2,780 దరఖాస్తులు వచ్చాయి. అయితే...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...