Himachal Pradesh

ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది మృతి!

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. కులు ప్రాంతంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. ప్రమాదం ధాటికి బస్సు నుజ్జునుజ్జు అయింది. జిల్లాలోని సైంజి కి వెళుతుండగా ఉదయం 8:30 గంటల సమయంలో జాంగ్లా వద్ద అదుపు...

ఆ సరస్సులో కోట్లు విలువ చేసే నిధి..కానీ తీసుకోలేక పోతున్నారు.. కారణం ఏంటంటే?

కొన్ని నదులు, కొండలలో బంగారం నిక్షేపాలు ఉన్నా కూడా వాటిని బయటకు తీయ్యలేని పరిస్థితి..అలాంటి నదులలో ఒకటి ఉత్తరం భారతదేశంలో ఉంది.. ఆ సరస్సు గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..   హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్న మిస్టీరియస్‌ సరస్సులో కోట్లు విలువ చేసే నిధి ఉన్న.. ఎటువంటి సెక్యురిటీ ఉండదు. ఐనా ఆ నిధిని ఎత్తుకెళ్లడానికి...

మోదీ హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఆసక్తికర ఘటన..కాన్వాయ్ ఆపి..!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం నాటి హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డ జనానికి అభివాదం చేస్తూ స్పీడుగా సాగుతున్న మోదీ.. ఓ చోట ఉన్నట్టుండి తన కాన్వాయ్ ని ఆపారు. ఆ తర్వాత కారులో నుంచి దిగిన మోదీ.....

నేను ప్రధానమంత్రి కాదు.. సేవకుడిని: మోడీ

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ సిమ్లా పర్యటనలో ఉన్నారు. మంగళవారం జరిగిన రోడ్ షో కార్యక్రమంలో పాల్గొని గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం కిసాన్ సమ్మన్ నిధి స్కీంలో భాగంగా 11వ విడత డబ్బులను విడుదల చేశారు. కాగా, మోడీ ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా...

స్ఫూర్తి: హిమాచల్ ప్రదేశ్ లో సౌత్ ఇండియన్ హోటల్… సంపాదన లక్షల్లో..!

జీవితంలో ప్రయత్నం అనేది చాలా ముఖ్యమైనది. మనం ప్రయత్నం చేయకపోతే ఏమీ చేయడం కుదరదు. అందుకని తప్పకుండా జీవితంలో మంచి స్టెప్ తీసుకోవాలి. నిజంగా మనం తీసుకునే నిర్ణయాలు కొన్ని సార్లు మంచి ఫలితాలను అందిస్తాయి. మీపై నమ్మకం పెట్టి మీరు నిర్ణయాలను కనుక ధైర్యంగా తీసుకుంటే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. అనుకున్నది...

సైనికా వందనం…. గడ్డకట్టే చలిలో హిమాలయాల్లో కాపుకాస్తున్న ఐటీబీపీ దళాలు

అలసే శీతాకాలం సాధారణ మైదాన ప్రాంతాల్లోనే జనాలు రాత్రిళ్లు చలికి భయపడి బయటకు రావడానికి జంకుతుంటారు. అలాంటిది హిమాలయాల్లో వేల అడుగున ఎత్తులో సరిహద్దులను రక్షిస్తూ.. దేశ సార్వభౌమాధికారాన్ని నిలబెడుతున్న సైనికులకు వందనం తెలపాల్సిందే. అంతటి ప్రతికూల వాతావరణంలో కూడా శత్రు దేశాల నుంచి మనదేశాన్ని కాపాడుతున్నారు.  తాజాగా ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్( ఐటీబీపీ)...

నేడు ప్ర‌ధాని మోడీ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నేడు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌నలో ప్ర‌ధాని మోడీ రూ. 11,000 కోట్ల విలువైన ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. అలాగే ప‌లు జ‌ల విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించ‌నున్నారు. ఈ రోజు ఉద‌యం 11:30 గంట‌ల‌కు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ మీట్ సెకండ్...

నేడు విజ‌య్ హ‌జారే ట్రోఫి ఫైన‌ల్ పోరు

విజ‌య్ హ‌జారే ట్రోఫి ఫైన‌ల్ పోరుకు సిద్ధం అయింది. ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు రాజ‌స్థాన్ లోని జైపూర్ లోని స‌వాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ఈ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌బోతుంది. ఫైన‌ల్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ త‌మిళ‌నాడు తో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ జ‌ట్టు త‌ల‌ప‌డ‌బోతుంది. గ‌త ఏడాది ఈ టోర్నీని...

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది…

హిమాచల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని కలూ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మజాన్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. హఠాత్తుగా జరిగిన ఘటనలో ప్రజలు షాక్ కు గురయ్యారు. ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమదాంలో మజాన్ గ్రామంలో దాదాపు 27 ఇళ్లతో...

అక్కడ 5 రోజులు నగ్నంగా ఉండి మహిళలు పూజలు..ఈ ఆచారంతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు

మనదేశంలో దైవభక్తి ఎక్కువే..అలాగే మహిళలను కూడా దేవుళ్లతో సమానంగా చూసే భావనా ఎక్కువే. అందుకే అంటుంటారు... ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో..అక్కడ దేవతలు తిరిగుతుంటారు అని. అలాంటిది అక్కడ వింత ఆచారం పేరిట..మహిళలను నగ్నంగా అయిదు రోజులు ఉంచుతున్నారు. వీళ్లు ఇలా ఎందుకు ఉంటారు, ఇదేం ఆచారమో అనిపిస్తుంది కదా.. ఈ వింత ఆచారం గురించి...
- Advertisement -

Latest News

సీఎంతో పాటు నేడు 8 మంత్రుల ప్రమాణ స్వీకారం!

తెలంగాణ ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనతో పాటు మంత్రులుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనే విషయం...
- Advertisement -

నేడు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్‌ రెడ్డి చేత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు....

టీమిండియా ముందు భారీ టార్గెట్..!

మూడు టీ-20 సిరీస్ లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇంగ్లండ్ తలబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి...

వైఎస్ పాలనలాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది : వంశీకృష్ణ

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన లాగే.. రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్...

రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన..!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా...