International

వావ్‌.. ఎస్వీబీసీకి విశ్వవ్యాప్త గుర్తింపు…

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ కు విశ్వ వ్యాప్తంగా గుర్తింపు ల‌భించింద‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో ఎస్వీబీసీ ద్వారా మ‌రింత జ‌న‌రంజ‌క కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. ఎస్వీబీసీ 15వ వార్షికోత్స‌వం శుక్ర‌వారం తిరుప‌తి లోని ఛాన‌ల్ కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ...

అంపైర్ల కోసం A+ కేటగిరీ.. బీసీసీఐ కీలక నిర్ణయం

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంపైర్ల కోసం A+ కేటగిరీని ప్రవేశపెట్టింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ సభ్యుడు నితిన్ మీనమ్‌తోపాటు మరో నలుగురు ఇంటర్నేషనల్ అంపైర్లును ఈ విభాగంలో చేర్చారు. మాజీ ఇంటర్నేషనల్ అంపైర్లు సుధీర్ అనానీ, కే.హరిహరన్, అమీష్ సాహేబా,...

International news: అమెరికాలో 10 లక్షలకు దాటిన కరోనా మృతుల సంఖ్య

రెండున్నర ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10 లక్షలకు చేరింది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అలాగే ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొన్ని టాప్...

అంతర్జాతీయ స్థాయిలో ‘సలార్’..గుబురు గడ్డంతో ప్రభాస్ లుక్ లీక్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ‘రాధేశ్యామ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. అందుకు కారణం..ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేసిన ఫైట్స్ లేకపోవడమే కారణమని తెలుస్తోంది. కాగా, నెక్స్ట్ ఫిల్మ్ ‘సలార్’లో మాత్రం యాక్షన్ సీక్వెన్సెస్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయని తెలుస్తోంది. ఇకపోతే ఇందులో ప్రభాస్ లుక్ ఒకటి...

2050 నాటికి పేద దేశాలుగా మారనున్న అత్యంత సంపన్న చమురు ఉత్పత్తి దేశాలు

గ్లోబల్ వార్మింగ్‌ను నియంత్రించడానికి తక్షణ షెడ్యూల్‌లో గ్రీన్‌హౌస్ వాయువు (GHG) ఉద్గారాలకు వేగవంతమైన కోత అవసరమని శాస్త్రీయ సంఘం మరియు పౌర సమాజ సమూహాలు హెచ్చరించాయి. మరియు ప్రధాన నేరస్థులు - శిలాజ ఇంధనాలు - ఉత్పత్తి మరియు వినియోగం పరంగా తప్పనిసరిగా తగ్గించబడాలి, శక్తి డిమాండ్‌ను తగ్గించడం మరియు శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి...

రష్యా ఫైటర్ జెట్లను కూల్చిన ఉక్రెయిన్… ఎయిర్ బేస్, క్షిపణి రక్షక వ్యవస్థను ధ్వంసం చేసిన రష్యా

రష్యా- ఉక్రెయిన్ ల మధ్య దాడులు తీవ్ర రూపం దాల్చాయి. ఈ రోజు ఉదయం ప్రారంభం అయిన రష్యా దాడులు మెల్లిగా.. అన్ని ప్రధాన నగరాల్లో దాడులకు పాల్పడుతోంది రష్యన్ ఆర్మీ. ఇప్పటికే 13 ఉక్రెయిన్ నగరాల్లో బాంబు దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే రష్యా దాడుల్లో...

రష్యా- ఉక్రెయిన్ వార్: ఉక్రెయిన్ ప్రధాన నగరాలను ఆక్రమించుకుంటూ పోతున్న రష్యా సైన్యం

రష్యా- ఉక్రెయిన్ మధ్య తీవ్రంగా యుద్ధం సాగుతోంది. రష్యా ఏకపక్షంగా ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను ఆక్రమించుకుంటూ పోతోంది. ఈ రోజు ఉదయమే మొదలైన యుద్ధం... ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనులు కలిగిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు రష్యాని నిలరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి రష్యాను యుద్ధం ఆపేయాలని కోరింది.  ఇదిలా ఉంటే చాలా దుందుడుకుగా వెళ్తున్న రష్యన్...

ఘనా దేశంలో భారీ పేలుడు…17 మంది దుర్మరణం

ఆఫ్రికా దేశం ఘనాలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్ధాలతో వెళ్తున్న ట్రక్.. టూవీలర్ ను ఢీకొట్టడంతో ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో 17 మంది దుర్మరణం చెందారు. 59 మంది గాయపడినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. పశ్చిమ ఘనాలోని ఓ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. రాజధాని అక్రాకు...

తైవాన్ కు చైనా నుంచి పొంచి ఉన్న ప్రమాదం.. అండగా ఉంటామన్న యూరోపియన్ యూనియన్

జిత్తులమారి చైనా తైవాన్ ను కబలించాలని చూస్తోంది. ఇటీవల తైవాన్ గగనతలంలోకి తమ యుద్ధవిమానాలకు పంపి ఉద్రిక్తతలకు తెర లేపింది చైనా. తైవాన్ లొంగకపోతే సైనిక చర్య ద్వారా అయినా బలవంతంగా ఆక్రమించుకోవాలని చూస్తోంది డ్రాగన్ కంట్రీ. అయితే ఇటీవల తైవాన్ దేశానికి తాము అండగా ఉంటామని అమెరికా భరోసా ఇచ్చింది. తాజాగా అలాంటి...

అంతర్జాతీయ ప్రయాణికులపై కర్ణాటక ఆంక్షలు

కర్ణాటక రాష్ట్రాన్ని కరోనా కొత్త రకం వైరస్ భయపెడుతోంది. కొత్త వేరియంట్ ఏ.వై 4.2 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. కొన్ని పాశ్చాత్య దేశాల్లో కరోనా కొత్త వేరియంట్లు భయపెడుతున్నాయి. దీంతో కర్ణాటక రాష్ట్రానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. విదేశాల నుంచి వచ్చే...
- Advertisement -

Latest News

రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు చేసింది మా ప్రభుత్వమే : మంత్రి ధర్మాన

ప్రపంచంలో ఎవ్వరికీ లేి ఇబ్బందులు మనకు వచ్చాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీసీఎల్ఏ...
- Advertisement -

జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదు : లోకేశ్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ మిగలకూడదని అనుకుంటున్నాడని, సైకో జగన్ విధ్వంసంతో...

తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి : మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాకు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడ్నించి హెలికాప్టర్ లో భూత్పూరు పయనమయ్యారు. పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన రూ.13,545 కోట్ల...

నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు..!

నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో కొత్తగా...

కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం : మోడీ

పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా  బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి. రాజకీయ...