Kiara Advani

టాలీవుడ్ లో కోట్లు వసూలు చేస్తున్న బాలీవుడ్ భామలు వీళ్లే..!

సాధారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు బాలీవుడ్ లో సత్తా చాటడానికి తక్కువ రెమ్యునరేషన్ కి కూడా పనిచేస్తూ ముందు తమ ఉనికిని చాటుకుంటూ ఉంటారు. కానీ బాలీవుడ్ హీరోయిన్స్ దీనికి పూర్తిగా విరుద్ధమని చెప్పాలి. బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ లో అడుగు పెట్టాలి అంటే వాళ్లకు కోట్లల్లో కనక వర్షం కురిపించాల్సిందే.....

ఖరీదైన కారు సొంతం చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ కియారా.. ఖరీదెంత..?

ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు ఒకరి తరువాత ఒకరు ఖరీదైన కార్ లను సొంతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రూ.2 కోట్లు ఖర్చుపెట్టి bmw ఎలక్ట్రిక్ కార్ ను కొనుగోలు చేయగా.. ఇప్పుడు కియారా అద్వానీ కూడా ఒక ఖరీదైన కారు కొని వార్తల్లో నిలిచింది....

Kiara Advani : రెడ్​ డ్రెస్​లో కియారా హాట్ లుక్స్

కియారా అడ్వానీ.. ఈ బాలీవుడ్ బ్యూటీ భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్​బస్టర్ హిట్ కొట్టడమే కాదు తన అందంతో తెలుగు కుర్రాళ్ల మదిని దోచేసింది. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్​తో కలిసి వినయ విధేయ రామలో సందడి చేసింది. ఈ సినిమా ఫ్లాప్...

పెళ్లి తర్వాత తొలిసారి కలిసి నటించబోతున్న కియారా- సిద్ధార్థ్..!

బాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న కియారా అద్వానీ ,సిద్ధార్థ మల్హోత్రా ఇటీవల మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వివాహానికి ముందు వీరిద్దరూ కలసి జంటగా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ పెళ్లయిన తర్వాత మొదటిసారి జంటగా కనిపించడానికి సిద్ధం అవుతున్నారు. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ నుసెట్ చేయడానికి...

Kiara Advani : రెడ్ గౌనులో కియారా అడ్వాణీ కిల్లింగ్ పోజులు

బాలీవుడ్ దీవా కియారా అడ్వాణీ పెళ్లి తర్వాత మొదటి సారిగా ఓ అవార్డ్ ఫంక్షన్​లో పాల్గొంది. ఈ ఈవెంట్​లో కియారా లుక్ చూసి నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. రెడ్ లాంగ్ ఫ్రాక్​లో కియారా మెరిసిపోయింది. అవార్డు ఈవెంట్​లో స్పెషల్ అట్రాక్షన్​గా కియారా నిలిచింది. థైస్ స్లిట్ గౌన్​లో కియారా థైస్ సో...

సిద్దార్థ్..కియారా కంటే ముందే అంత మందితో ఎఫైర్ నడిపాడా..?

గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ ప్రేమ పక్షుల్లా విహరించిన బాలీవుడ్ జంట కియారా అద్వానీ సిద్ధార్థ మల్హోత్ర ఎట్టకేలకు ఫిబ్రవరి 7వ తేదీన వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా సిద్ధార్థ గురించి కొన్ని వార్తలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి.. కియారా కంటే ముందు సిద్ధార్థ...

గ్రాండ్ గా కియారా – సిద్దార్థ్ వెడ్డింగ్ రిసెప్షన్.. తరలివచ్చిన సినీ లోకం.!

ఇన్ని రోజులు రహస్యంగా ప్రేమించుకున్న ఈ ప్రేమ జంట ఎట్టకేలకు ఫిబ్రవరి 7వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు.. కియారా అద్వానీ, సిద్ధార్థ మల్హోత్రా చాలా రోజులుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. కానీ ఎక్కడ కూడా తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టలేదు. ఎప్పుడు అడిగినా తమ మధ్య ఏం లేదంటూ బుకాయిస్తూ...

కియారా – సిద్ధార్థ్ ల ఉమ్మడి ఆస్తి విలువ ఎన్ని కోట్లంటే..?

ఫిబ్రవరి 7వ తేదీన బాలీవుడ్ ప్రేమ జంటల్లా విహరించిన కియారా అద్వానీ, సిద్ధార్థ మల్హోత్రా మూడుముళ్ల బంధంతో ఒక్కటి అయ్యారు. ఈ క్రమంలోనే వారి ఆస్తులు విలువ కూడా డబుల్ అయినట్టు తెలుస్తోంది.. మరి ఇద్దరికీ కలిపి ఎంత ఆస్తి ఉంది అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. మోస్ట్ ప్రామిసింగ్...

వైరల్ గా మారిన కియారా – సిద్దార్థ్ పెళ్లి ఫోటోలు..!

ఎట్టకేలకు బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ , సిద్దార్థ్ మల్హోత్రా మంగళవారం మూడుముళ్లతో ఒక్కటి అయ్యారు. రాజస్థాన్లోని జై సల్మేర్ సూర్య ఘర్ ప్యాలెస్ లో బంధుమిత్రుల సమక్షంలో ఈ స్టార్ జోడీ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఈ స్టార్ జోడి వివాహం ఎప్పుడు చేసుకుంటారని...

హాట్ టాపిక్ గా మారిన కియారా దంపతుల ఇల్లు..!

సినీ ఇండస్ట్రీలో జరిగిన సెలబ్రిటీల పెళ్లిళ్ళల్లో అత్యంత ఖరీదైన సెలబ్రిటీ జాబితాలో ఇప్పుడు కియారా అద్వాని, సిద్ధార్థ్ మల్హోత్రాల జంట కూడా నిలిచింది. గత కొన్ని రోజులుగా ప్రేమ పక్షుల్లా విహరిస్తున్న ఈ జంట ఎట్టకేలకు ఫిబ్రవరి 7వ తేదీన వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. ఇదిలా ఉండగా వివాహం అనంతరం వీరు నివసించబోయే...
- Advertisement -

Latest News

TSPSC ని కాదు.. కేసీఆర్ ని రద్దు చేయాలి : రేవంత్ రెడ్డి

TSPSC నిర్వహించే పలు పరీక్షల్లో జరిగే తంతును అందరూ చూస్తూనే ఉన్నారని..ఇటీవలే గ్రూపు 1 పరీక్ష రద్దు అయిన విషయం తెలిసిందే. దీనిపై టీపీసీసీ ప్రెసిడెంట్...
- Advertisement -

రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మరింత అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించారు. ప్రధాని మోడీ రిమోట్ తో రహదారులను ప్రారంభించారు. రూ. 13700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు ప్రధాని మోడీ.  ఈ సందర్భంగా కేంద్ర...

దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళా మృతి..!

సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. తాజాగా  బెంగళూరులో...

వివేకా హత్య కేసు.. బెయిల్ పొడిగించాలని కోర్టును ఆశ్రయించిన వైఎస్ భాస్కర్‌రెడ్డి

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తన బెయిల్‌ను పొడిగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన ఎస్కార్ట్...

లోకేష్ కి పేర్నినాని సవాల్.. సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్దమా..?

చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన...