komati reddy rajagopal reddy
రాజకీయం
ఆ టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఏమైంది..?
కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు.. ఎవరు.. ఏం మాట్లాడుతారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఒకరు అధికార పార్టీని తిడితే, మరొకరు పొగుడుతారు. దీంతో పార్టీ శ్రేణులతోపాటు , ప్రజల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మంత్రి కేటీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటి మంచి నేత మనకు...
రాజకీయం
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాతే..ఎవ్వరైనా.. శ్రీమంతులు
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ ప్రక్రియ నిన్న( సోమవారం)తో ముగిసింది. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నేతలు తాము సమర్పించిన అఫిడవిట్ వివరాలను చూస్తే మనోళ్లు ‘ డబ్బున్న మహారాజులు’ అనక మానరు. వందల కోట్ల ఆస్తులున్న శ్రీమంతుల జాబితాలో నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...
Latest News
గవర్నర్ పై కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..ము* కింద అంటూ !
రిపబ్లిక్ డే వేడుకలు గవర్నర్, ప్రభుత్వం మధ్య దుమారం రేపుతున్నాయి. కావాలనే వేడుకలు నిర్వహించడం లేదని తమిళిసై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా, దీనికి బిఆర్ఎస్ నేతలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : NTR జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 20 దుకాణాలు దగ్ధం
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం సమీపంలోని దుకాణ సముదాయంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో 19 దుకాణాలు అగ్నికి ఆహుతి...
వార్తలు
మీ ఫోన్ పోయిందా? ఇలా చెయ్యడం మర్చిపోకండి..
ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లను వాడుతున్నారు.. లావాదీవీల నుంచి పర్సనల్ డేటాను ఫోన్లో స్టోర్ చేస్తున్నారు.అలాంటి విలువైన ఫోన్ పొగొట్టుకుంటే.. మీ డేటా రిస్క్లో పడినట్టే.. మనలో చాలా మంది...
ఆరోగ్యం
రోగాలను దూరం చేసే క్యాబేజీ.. ఎలా అంటే..?
సాధారణంగా క్యాబేజీ అంటే భయపడే వారి సంఖ్య చాలా ఎక్కువ.. ఎందుకంటే క్యాబేజీని తినడానికి చాలామంది ఆసక్తి చూపరు. పైగా ఇది ఉడికేటప్పుడు ఒక రకమైన కు దుర్వాసన వస్తుంది . కాబట్టి...
Telangana - తెలంగాణ
MLC కవితపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై బీఆర్ఎఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ పై ఎమ్మెల్సీ కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ...