latest mobiles.
మొబైల్స్
త్వరలో లాంచ్ కానున్న Lava Blaze Pro..ఫీచర్స్ ఇవే..!
లావా నుంచి బ్లేజ్ స్మార్ట్ ఫోన్ మన దేశంలో జులైలో లాంచ్ అయింది.. ఇప్పుడు అందులో ప్రో మోడల్ను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధం అవుతోంది. లావా బ్లేజ్ ప్రో పేరుతో ఫోన్ ఈనెలలో లాంచ్ కానుంది.
లావా షేర్ చేసిన ట్వీట్ను బట్టి ఈ ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది. బ్లూ,...
మొబైల్స్
గూగుల్ పిక్సెల్ 7 ప్రో వీడియో లీక్.. డిజైన్ అదిరిందిగా..!
గూగుల్ పిక్సెల్ 7 ప్రోకు సంబంధించిన వివరాలు మళ్లీ ఆన్లైన్లో లీకయ్యాయి. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అన్బాక్స్ అయింది బ్లాక్ కలర్ ఫోన్ కాగా దాని వెనకవైపు జీ లోగోను కూడా చూడవచ్చు. ఇంకా లీకైన వివరాలు ఇలా ఉన్నాయి..
ఈ స్మార్ట్ ఫోన్ ఆన్లైన్లో కనిపించడం ఇది రెండోసారి...
మొబైల్స్
ఈరోజు రాత్రికి విడుదల కానున్న Apple iPhone 14 సిరీస్.. ముందే లీకైన ఫీచర్స్..!!
Apple iPhone 14 సిరీస్ ఫోన్ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఐఫోన్ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ఈరోజు (సెప్టెంబర్ 7న) రాత్రి 10.30 గంటలకు ఆపిల్ లాంచ్ ఈవెంట్ 2022 అట్టహాసంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో Apple iPhone 14 సిరీస్ కు సంబంధించి ఫోన్లను కంపెనీ విడుదల చేయనుంది. ఈవెంట్...
మొబైల్స్
ఇండోనేషియాలో లాంచ్ అయిన Vivo Y22.. ధర చాలా తక్కువ..!!
వీవో నుంచి కొత్త బడ్జెట్ ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ అయింది. వై సిరీస్లో భాగంగా వీవో వై 22 పేరుతో ఫోన్ విడుదల చేశారు. త్వరలోనే మన దేశంలో కూడా ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఫోన్కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
వివో వై22 ధర..
దీని ధరను 23,99,000 ఇండోనేషియా కరెన్సీ అంటే...
మొబైల్స్
ఈ నెల 6న లాంచ్ కానున్న Redmi 11 Prime 5G..
రెడ్మీ నుంచి కొత్త ఫోన్ ఈనెల 6న లాంచ్ కానుంది. అదే రెడ్మీ 11 ప్రైమ్ 4జీ స్మార్ట్ ఫోన్. రెడ్మీ 11 ప్రైమ్ 5జీ స్మార్ట్ ఫోన్తో పాటు ఈ ఫోన్ కూడా విడుదల చేయనున్నారు. ఫోన్కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
రెడ్మీ 11 ప్రైమ్ 4జీ..
రెడ్మీ 11 ప్రైమ్ 4జీ స్మార్ట్...
మొబైల్స్
ఈ నెల 14న లాంచ్ కానున్న iQoo Z6 Lite 5G..
ఐకూ నుంచి జెడ్ సిరీస్లో భాగంగా జెడ్6 5జీ ఫోన్ ఈ నెల 14న ఇండియాలో లాంచ్ కానుంది. లాంచ్కు ముందే కొన్ని స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. లీకుల ఆధారంగా ఫోన్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఫోన్కు సంబంధించిన మైక్రో సైట్ కూడా అమెజాన్ వెబ్ సైట్లో ప్రత్యక్షం అయింది. ఇందులో ఫోన్కు సంబంధించిన...
మొబైల్స్
చైనాలో లాంచ్ అయిన iQOO Z6x 5G.. ధర తక్కువే..!
ఐకూ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. అదే ఐకూ జెడ్6ఎక్స్ స్మార్ట్ ఫోన్. దీని ధర రూ. 20వేల లోపే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.58 అంగుళాల డిస్ప్లేను అందించారు. ఇంకా ఫోన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఐకూ...
మొబైల్స్
త్వరలో ఇండియాలో లాంచ్ కానున్న Tecno Pova Neo 2..
టెక్నో నుంచి కొత్త ఫోన్ ఇండియాలో లాంచ్ కానుంది. ఇది ఒక బడ్జెట్ ఫోన్.. అదే టెక్నో పోవా నియో 2 స్మార్ట్ ఫోన్. త్వరలోనే ఇది ఇండియాలో కూడా లాంచ్ కానుంది. లాంచ్కు ముందే ఫోన్ ఫీచర్స్ లీక్ అయ్యాయి.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Tecno Pova Neo 2 స్పెసిఫికేషన్స్..
4 జీబీ,...
మొబైల్స్
త్వరలో లాంచ్ కానున్న Infinix Zero Ultra 5G..లీకైన ఫీచర్స్ ఇవే..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్ఫీనిక్స్ త్వరలో జీరో అల్ట్రా 5జీ అనే ఫోన్ లాంచ్ చేయనుంది. సప్టెంబర్ లేదా అక్టోబర్లో ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. అయితే ఈ ఫోన్కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ ఇప్పటికే లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్స్టర్ పరాస్ గుల్గాని ఈ ఫోన్ లాంచ్ టైమ్ లైన్, ఫీచర్లను...
మొబైల్స్
చైనాలో లాంచ్ అయిన .. దడ పుట్టిస్తున్న ధర..!
మోటొరోలా నుంచి కొత్త ఫోన్ చైనాలో లాంచ్ అయింది. మోటొరోలా రేజర్ 2022 క్లామ్షెల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్.. రేజర్ సిరీస్ ఫోన్లకు ఇండియాలో కూడా మంచి క్రేజ్ ఉంది. త్వరలోనే భారత్ మార్కెట్లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి సేల్లో కేవలం ఐదు నిమిషాల్లోనే 10 వేల యూనిట్లు...
Latest News
లైమ్ లైట్ లో లేని హీరోయిన్ లేటెస్టుగా గా అందాల విందు.!
ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్...
Telangana - తెలంగాణ
ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే.. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ...
అంతర్జాతీయం
టర్కీ, సిరియాలో భూకంపం బీభత్సం.. 1800 దాటిన మృతుల సంఖ్య
టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం బీభత్సం విలయం సృష్టించింది. ప్రకృతి ప్రకోపాని ఈ రెండు దేశాలు అల్లకల్లోలమయ్యాయి. రెండు దేశాల్లో ఇప్పటి వరకు 1800కు పైగా మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా...
వార్తలు
బాలయ్య బాబు గౌరవం పెరుగుతోందా! తరుగుతోందా.!
నందమూరి బాలకృష్ణ అంటే మాస్ కా బాప్, అభిమానులకు తనని మొన్నటి దాకా థియేటర్స్ లోనే చూసే అవకాశం వుండేది. కాని తాను ప్రస్తుతం టాక్ షో, యాడ్స్ లో కూడా కనిపిస్తూ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ అక్రమాస్తుల కేసు.. భారతీ సిమెంట్స్ ఆస్తులు జప్తు చేసిన ఈడీ
భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్మెంట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బ్యాంకు గ్యారెంటీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల విడుదల విషయంలో భారతీ సిమెంట్స్కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ ఈడీ సుప్రీం కోర్టులో...