loksabha
భారతదేశం
BREAKING : పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్..LIC పై కీలక ప్రకటన
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ లోక్సభలో కాసేపటి క్రితమే 2022 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ... కరోనా కట్టడి లో వ్యాక్సినేషన్ బాగా కలిసి వచ్చిందని.. ప్రజల ప్రాణాలు కాపాడటం టీకా బాగా పని...
భారతదేశం
పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే.. జీడీపీ వృద్ధి ఎంతంటే..!
ఇవాల్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలి రోజు పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 2021 -22 లో జి.డి.పి వృద్ధి రేటు 9.2 శాతం ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2022-23 నో జి.డి.పి...
Telangana - తెలంగాణ
బండి సంజయ్ అరెస్ట్ పై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా…! నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అధికారులకు ఆదేశం
బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇప్పటికే కోర్ట్ 14 రోజలు రిమాండ్ ను విధించి క్రమంలో 14 రోజుల పాటు ఏదో ఒక నిరసన తెలియజేయాలని బీజేపీ అనుకుంటుంటే.. రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోంది.
ఇదిలా ఉంటే.. బండి సంజయ్ అరెస్ట్ పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించినట్లు...
భారతదేశం
నేడు లోక్సభలో ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ బిల్లు
ఎన్నికల్లో దొంగ ఓట్లను చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. దేశంలో ఉన్న ఓటర్ జాబితా కు ఆధార్ కార్డు ను అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దాని కోసం పార్లమెంటు బిల్లు ప్రవేశ పెట్టనుంది. ముందుగా నేడు లోక్ సభలో ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. అయితే ఈ...
భారతదేశం
రాజ్యసభ వాయిదా.. విపక్షాలపై మోదీ ఆగ్రహం
న్యూఢిల్లీ: పెగాసస్ సెగతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. పెట్రోల్ ధరలు, పెగాసస్పై చర్చ జరపాలంటూ లోకసభ, రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ రెండు అంశాలపై చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టాయి. రాజ్యసభలో పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ ఛైర్మన్ వెల్ వైపు దూసుకెళ్లేందుకు విపక్ష ఎంపీలు ప్రయత్నించారు. దీంతో అధికార ఎంపీలు కూడా...
భారతదేశం
వరుసగా పదోరోజూ లోక్సభలో గందరగోళం.. రాజ్యసభ వాయిదా
న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. పెగాసస్ వ్యవహారంపై చర్చకు రెండు సభల్లోనూ ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు. లోక్సభ ప్రారంభమవడంతోనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. పెగాసస్పై చర్చ పట్టుపట్టాలని డిమాండ్ చేశాయి. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. దీంతో లోక్ సభలో గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యుల...
భారతదేశం
అదే రచ్చ.. పార్లమెంట్ ఉభయసభలు వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్లో మళ్లీ అదే రచ్చ కొనసాగింది. ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్ల ట్యాంపిగ్
వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలను కుదిపేస్తోంది. రెండు ఉభయ సభల్లోనూ పెగాసస్ పై చర్చ జరపాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. దీంతో వరుసగా పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడుతున్నాయి. మరే ఇతర అంశాలు చర్చకు రాకుండానే లోక్సభ, రాజ్యసభ వాయిదా పడుతున్నాయి.
ఇవాళ...
భారతదేశం
పెగాసస్పై రచ్చ.. రచ్చ.. పార్లమెంట్ ఉభయసభలు వాయిదా
న్యూఢిల్లీ: రెండో రోజు పార్లమెంట్ సభలు ప్రారంభంకాగానే పెగాసస్పై ఉభయసభలు దద్దరిల్లాయి. దేశంలో ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయని రాజ్యసభ్, లోక్ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో రెండు సభలు కూడా ఒక్కసారిగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నారు. పెగాసస్ వ్యవహారంపై సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
అంతేకాదు స్పీకర్ వెల్లోకి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
స్పీకర్ పై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు…ఇప్పుడే నిద్ర లేచారు!
ఢిల్లీ : లోక్సభ స్పీకర్ పై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహారిస్తోందని ఫైర్ అయ్యారు. శరద్ యాదవ్ విషయంలో నోటీసులు ఇచ్చి.. వారం రోజుల్లోనే అనర్హత వేటు వేశారని గుర్తు చేసిన ఆయన...వైసీపీ.. ఏడాది క్రితం అనర్హత పిటిషన్ ఇస్తే... 11 నెలల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎంపీ రఘరామ షాక్.. మరోసారి లోక్సభ స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీలు
నరసాపురం ఎంపీ రఘరామ కృష్ణం రాజు వ్యవహారంలో వైసీపీ ఎంపీలు మరోసారి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. రఘరామ కృష్ణం రాజుపై ఆధారాలతో కూడిన అనర్హత పిటిషన్ ను మరోసారి స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. రఘ రామ కృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా...
Latest News
కుసుమ పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వేసవిలో వేస్తున్న పంటలకు కాస్త ఆలోచించాలి.. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు నీళ్ళు తక్కువ అయితే పంట దిగుబడి మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టిడిపి నన్ను వాడుకుంది..నేను కొన్ని పార్టీలను వాడుకున్నా..తప్పేముంది..?: ఆర్ కృష్ణయ్య
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో తనను వాడుకుని గెలిచిందని.. ఒక్కోసారి తానే కొన్ని పార్టీలను వాడుకున్నాడని బిసి ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్ వన్ మ్యాన్ షో ఇంకా లేనట్లేనా?
సినిమాల్లో పవన్ వన్ మ్యాన్ షో ఉంటుంది గాని...రాజకీయాల్లో మాత్రం వన్ మ్యాన్ షో ఉండటం లేదు..పూర్తిగా ఆయన ఎవరోకరికి సపోర్ట్ గా ఉంటున్నారే తప్ప..ఆయనకంటూ సొంతమైన బలం ఎక్కువ కనిపించడం లేదు....
Telangana - తెలంగాణ
ఫార్మా స్కాం చేసిన వ్యక్తికి రాజ్య సభ సీటు ఇచ్చింది టీఆర్ఎస్: జగ్గారెడ్డి
టీఆర్ఎస్ రాజ్యసభ సీట్ల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. డబ్బులు ఉన్న వారికి మాత్రమే రాజ్యసభ స్థానాలు కేటాయించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాజ్యసభ స్థానాలను వేలం వేసి మరీ అమ్ముకున్నారని విమర్శలు...
భారతదేశం
Mosque Row: జ్ఞానవాపీ, మథుర షాషీ ఈద్గా తరువాత వివాదంలో మరో మసీదు
దేశంలో వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు, మథురలోని మథుర షాషీ ఈద్గా మసీదులు ప్రస్తుతం వివాదంలో ఉన్నాయి. వీటి చుట్టూ ఇటీవల జరిగిన పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పటికే జ్ఞానవాపీ మసీదులో...