Medak district
Telangana - తెలంగాణ
మెదక్ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి బాల్యన్ కి అవమానం
బ్రేకింగ్ : మెదక్ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి బాల్యన్ కి ఘోర అవమానం ఎదురైంది. కేంద్ర మంత్రి బాల్యన్ బస కోసం మెదక్ లో బిజెపి నేతలు ప్రభుత్వ గెస్ట్ హౌస్ బుక్ చేశారు. నిన్న పర్యటన ముగించుకుని రాత్రి గెస్ట్ హౌస్ కు వచ్చారు కేంద్ర మంత్రి బాల్యన్. అయితే... కేంద్ర...
Districts
మెదక్: త్వరలో అందుబాటులో 2, 5 కిలోల గ్యాస్ సిలిండర్లు
త్వరలో పట్టణ ప్రాంతాలలో రేషన్ దుకాణాల ద్వారా 2 కిలోలు, 5 కిలోల గ్యాస్ సిలిండర్లను ప్రజలకు అందుబాటులో తేనున్నామని అడిషనల్ కలెక్టర్ రమేష్ తెలిపారు. తన ఛాంబర్లో ఆయిల్ మార్కెటింగ్ ఏజెన్సీలు, రేషన్ డీలర్లతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ.. వినియోగదారులకు 24 గంటలు సిలిండర్లు అందుబాటులో ఉండే విధంగా చూడాలని...
Districts
మెదక్ జిల్లాలో మరో టూరిస్ట్ స్పాట్
మెదక్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు ఘనపూర్ ( వనదుర్గా ప్రాజెక్టు) ఇక టూరిస్ట్ స్పాట్గా మారనుంది. సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించిన సందర్భంగా.. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కోరిక మేరకు వనదుర్గా ప్రాజక్టును టూరిస్ట్ స్పాట్గా తయారు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్ట్ అభివృద్ధి...
Districts
మెదక్: ఇద్దరు ఎటిఎం దొంగలు అరెస్ట్
మెదక్ పట్టణం ఫతేనగర్ లో గల SBI ATM లో నుంచి రూ.50 వేల విలువగల స్పీకర్, కీ బోర్డు లాక్, సేఫ్ లాక్ హ్యాండిల్ పరికరాలను దొంగిలించిన దొంగలను అరెస్ట్ చేశారు. నిందితులు అవుసులపల్లికి చెందిన బంగరి రాజు, కొరివి సురేశ్ లను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు డిఎస్పీ సైదులు...
క్రైమ్
మెదక్లో దారుణం.. ప్రైవేటు బస్సు బోల్తా పడి తల్లికూతురు మృతి
మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రయివేటు బస్సు అదుపు తప్పింది. దీంతో ఆ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తల్లీ కూతురు ఇద్దరు మృతి చెందారు. అలాగే మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దారుణమైన ఘటన మెదక్ జిల్లా లోని హవేళి ఘనపూర్ వద్ద చోటు చేసుకుంది....
Districts
మెదక్ జిల్లా నిరుద్యోగులకు శుభవార్త
తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ డీసీసీబీలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు మెదక్ జిల్లా డీసీసీబీలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఇందులో 57 స్టాఫ్ అసిస్టెంట్, 15 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులున్నాయి. అర్హులైన వారు మార్చి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.tscab.org వెబ్ సైట్...
Districts
ఈ నెల 21న మెదక్లో జాబ్ మేళా
మెదక్: ఈ నెల 21న జిల్లా కేంద్రంలోని ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎంఫార్మసీ పూర్తైన వారితో పాటు డిగ్రీ, ఇంటర్ పదో తరగతి పాసైన నిరుద్యోగ యువతీ, యువకులు.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం...
Districts
Medak: జాతీయ రహదారి బైపాస్ రోడ్డు వద్దంటూ రైతుల రాస్తారోకో
మెదక్ జిల్లా రామాయంపేటలో జాతీయ రహదారి బై పాస్ నిర్మాణం చేయవద్దంటూ రైతులు ఆందోళన నిర్వహించారు. స్థానిక మెదక్ రోడ్లో సర్వేను అడ్డుకుని రాస్తారోకో చేపట్టారు. రామాయంపేటలో విలువైన భూములు కోల్పోతున్నామని.. గతంలో ఉన్న రహదారి నుండే జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. గంట పాటు రహదారిపై రాస్తారోకో చేశారు.
Districts
మెదక్ : మైనర్ను పెళ్లి చేసుకున్న యువకుడు.. కేసు నమోదు
మైనర్ బాలికను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న వ్యక్తిని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై రాజు గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మం. గౌతోజిగూడ గ్రామానికి చెందిన కర్ర అనిల్ కుమార్ ఓ మైనర్ బాలికను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోగా.. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం అరెస్ట్ చేశామన్నారు. పోక్సో చట్టం కింద కేసు...
Districts
ఉమ్మడి మెదక్ జిల్లా కరోనా బులెటన్ విడుదల
ఉమ్మడి మెదక్ జిల్లా కరోనా బులెటిన్ను వైద్య అధికారులు విడుదల చేశారు. కొత్తగా 42 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 20, సిద్దిపేట జిల్లాలో 17 మెదక్ జిల్లాలో 5 చొప్పున నమోదయ్యాయి. కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ...
Latest News
పులి వస్తుంటే గుంటనక్కలు పారిపోతాయి: బండి సంజయ్..
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రసవత్తరంగా మారింది..మొదటి నుంచి రాష్ట్రంలో బీజెపి వర్సెస్ తెరాస కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మోదీ మూడు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..రేపే విద్యాకానుక కిట్ల పంపిణీ
ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విద్యా కానుక కిట్లను పంపిణీ చేసేందుకు పట్టణంలోని మున్సిపల్ క్రీడామైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు...
Telangana - తెలంగాణ
మాటలు తప్ప విధానమేదీ లేదని తేల్చేశారు : హరీశ్ రావు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభపై మంత్రి హరీశ్రావు విమర్శలు గుప్పించారు. ఆయన తాజాగా స్పందిస్తూ.....
వార్తలు
తప్పు ఆమెదే.. అంటూ తేల్చి చెప్పిన నరేష్ చెల్లెలు..!!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతిరోజు సరికొత్త మలుపులతో వైరల్ గా మారుతున్నారు నటుడు నరేష్ పవిత్ర లోకేష్, రమ్యాల విషయాలు. అయితే వీరందరిలో తప్పు ఎవరిది అనే విషయం మాత్రం ఇప్పటికీ చర్చనీయాంశంలో...
ఆరోగ్యం
నిద్రలో మాట్లాడటం నిజంగా అంత ప్రమాదకరమైన వ్యాధా..?
ప్రశాంతంగా నిద్రపోవడం అనేది వరంలాంటింది.. అది నిద్రలేమితో బాధపడేవారికే తెలుస్తుంది. అసలు నిద్రపోయేప్పుడు కొందరికి ఎన్ని సమస్యలు ఉంటాయో తెలుసా..? ఉన్నట్టుండి చెమటలు పడతాయి, ఊపిరాడదు, దాహం వేస్తుంది. కొందరు నిద్రలో నడుస్తారు,...