Mumbai Indians
sports
యూపీ వారియర్స్ చేతిలో ముంబయి ఇండియన్స్ కు తొలి ఓటమి
వరుసగా 5 మ్యాచ్ ల్లో గెలిచిన ముంబయి ఇండియన్స్న, ఈరోజు యూపీ వారియర్స్ చేతిలో పాలైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబయికి నేడు యూపీ వారియర్స్ అడ్డుకట్ట వేయడం జరిగింది. నేడు జరిగిన మ్యాచ్ లో యూపీ వారియర్స్... ముంబయి ఇండియన్స్ పై 5 వికెట్ల తేడాతో గెలిచారు. ఈ మ్యాచ్ లో టాస్...
Sports - స్పోర్ట్స్
127 పరుగులకే ముంబై ఆలౌట్
ముంబై ఇండియన్స్ మహిళల ప్రీమియర్ లీగ్ లో చాల చిన్న స్కోర్ నమోదుచేసింది. యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో స్టార్ ప్లేయర్లు నిలకడగా ఆడలేకపోవడంతో ముంబై 127 పరులకే ఆల్ ఔట్ అయింది. యూపీ బౌలర్లు విజృంభించడంతో ఆ జట్టు అన్ని వికెట్లు కోల్పోయింది. ముంబై మిడిలార్డర్ ఈ మ్యాచ్లో భారీగా విఫలం అయింది....
Sports - స్పోర్ట్స్
IPL 2023 : ముంబై ఇండియన్స్ కు మరో భారీ షాక్…కీలక ప్లేయర్ అవుట్!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ప్రీమియర్ లీగ్ ‘ఐపీఎల్’. ఈ ఐపీ ఎల్ లీగ్ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యం లోనే క్రికెట్ ఫ్యా న్స్ కు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2023 సీజన్ కు దూరం కానున్నట్లు ప్రచారం...
Sports - స్పోర్ట్స్
IPL 2023 : ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం..13 ప్లేయర్లు ఔట్
IPL 2023 : IPL 2023 మినీ యాక్షన్ నేపథ్యంలో.. ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 13 మంది ఆటగాళ్లను వదులుకున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్ చరిత్రలో ముంబై జట్టు ఇంత మందిని తొలగించడం ఇదే మొదటిసారి.
ముంబై జట్టు వదులుకున్న ఆటగాళ్ల జాబితాలో, కీరన్ పొలార్డ్, అన్ మోల్ ప్రీత్...
Sports - స్పోర్ట్స్
ముంబయి ఇండియన్స్ జట్టులోకి సచిన్ తనయుడు.. అర్జున్ టెండూల్కర్
ఐపీఎల్ 2022 సీజన్లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్.. జట్టు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. 15 ఏళ్ల టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచిన ముంబై.. అప్కమింగ్ సీజన్లో బలంగా తిరిగిరావాలనుకుంటోంది. ఈ క్రమంలోనే రిటెన్షన్ ప్రక్రియలో ఏకంగా 13 మంది ఆటగాళ్లను వదిలేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)...
Sports - స్పోర్ట్స్
ముంబయి ఇండియన్స్ నుంచి పొలార్డ్ ఔట్ !
ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ ఊహించని షాక్ తగిలింది. టీ 20 లీగ్ లో ఇప్పటికే ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై జట్టు రానున్న సీజన్ కు ఓ కీలక ఆటగాడిని వదులుకున్నాయి. ఈ క్రమంలో ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ ని ముంబై ఫ్రాంచైజీ రిలీజ్ చేసినట్లు సమాచారం.
భారత టి20 లీగ్ 2023...
ipl
IPL 2023 : సచిన్ కూతురు కోసం ముంబై ఇండియన్స్ లోకి గిల్ !
ఐపీఎల్ 2023 సీజన్ నేపథ్యంలోనే గుజరాత్ టైటాన్స్ జట్టు స్టార్ ఓపెనర్ శుబ్ మన్ గిల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అప్ కమింగ్ సీజన్ లో గుజరాత్ తరపున ఆడలేనని చెప్పాడు. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. శుబ్ మన్ గిల్ భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించింది. తమ జట్టుతో కొనసాగినా...
Sports - స్పోర్ట్స్
IPL 2023 కోసం అంబానీ బిగ్ స్కెచ్
IPL 2023 కోసం అంబానీ బిగ్ స్కెచ్ వేశారు. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్, వచ్చే సీజన్ నుంచి కొత్త హెడ్ కోచ్ తో బరిలోకి దిగబోతున్నది. 2017 నుంచి ఆ జట్టుకు హెడ్ కోచ్ గా పని చేసిన శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్దేనే ఇటీవల...
ipl
IPL 2022 : ముంబై బ్యాటర్ కోసం ఘోరంగా ఏడ్చేసిన సారా..!
డూ ఆర్ డై మ్యాచ్ లో ముంబైపై హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ముంబై పై హైదరాబాధ్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 7 వికెట్లు కోల్పోయి.. 190 పరుగులకే పరిమితమైంది. రోహిత్ శర్మ...
ipl
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై.. ఆరెంజ్ ఆర్మీ ఆశలు నేరవేరేనా..
ఐపీఎల్ సీజన్ 2022 దగ్గర పడుతున్న కొద్దీ జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. అయితే.. ఇప్పటికే ప్లే ఆప్ ఆశలు విడిచిన ముంబై జట్టు.. ఆ మ్యాచ్పైనే ప్లే ఆఫ్ ఆశలు పెట్టుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ రోజు తలపడుతున్నాయి. అయితే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై జట్టు ఫీల్డింగ్ను...
Latest News
బరువు తగ్గించేందుకు ఇక కష్టపడక్కర్లేదు.. ట్యాబ్లెట్లు వచ్చేస్తున్నాయ్..!
అధిక బరువు అనేది ఈరోజుల్లో అందరికీ కామన్గా ఉండే సమస్య అయిపోయింది. బరువు తగ్గాలని చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం చేయడం, డైట్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : ఏపీకి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఏపీకి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ద్రోణి / గాలుల కోత ఇప్పుడు అంతర్గత తమిళనాడు నుండి విదర్భ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ పై ఎంతో నమ్మకం ఉంది – మంత్రి పెద్దిరెడ్డి
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో రూ. 165 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఫెర్రో అలాయి పరిశ్రమకు శుక్రవారం భూమి పూజ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్...
Telangana - తెలంగాణ
మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉదృతం చేసిన కవిత
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతోపాటు దాదాపు 18 పార్టీలతో , ఆయా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శ్రీదేవి కాదు..మేకపాటి కాదు..మరి ఆ ఇద్దరు ఎవరు?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు వేసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నలుగురు క్రాస్ ఓటింగ్ వేయడంతో టిడిపి అభ్యర్ధి...