national herald case
భారతదేశం
Breaking News : ముగిసిన గాలి అనిల్ ఈడీ విచారణ.. 5గంటల పాటు..
నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనిగాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గీతారెడ్డి గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల వ్యవహారంలో...
భారతదేశం
ఈడీ విచారణకు హాజరైన సోనియా గాంధీ
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలపై సోనియాను ఇవాళ ఈడీ ప్రశ్నించనుంది. సోనియాకు తోడుగా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
మరోవైపు సోనియాపై ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి....
Telangana - తెలంగాణ
బీజేపీ బాగోతం బయటపడుతుందనే.. ఈడీ కేసులు: రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రజల దగ్గరికి వెళితే.. బీజేపీ బాగోతం బయటపడుతుందని ఈడీ కేసులు పెడుతున్నారని విమర్శించారు. మత విద్వేషాల నుంచి ఈ దేశ ప్రజల చూపు మరల్చడానికి సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ ఆఫీసులకు పిలుస్తున్నారని ఆరోపించారు. మోదీ కుట్రలకు కాంగ్రెస్ పార్టీ బయపడదని అన్నారు. 14...
వార్తలు
బీజేపీ దేశంలో ప్రతిపక్షాలు లేకుండా కుట్ర చేస్తోంది: భట్టి విక్రమార్క
బీజేపీ కేంద్ర ప్రభుత్వం సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలపై కక్ష సారిస్తోందని విమర్శించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. దేశంలో ప్రతిపక్షాలను బెదిరించి, దేశ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. ఈ దేశ ప్రజాస్వామ్య యుతంగా, రాజ్యాంగ సంస్థలను ఉపయోగించి ప్రశ్నించే వారిపై కేసులు పెడుతోందని, దేశంలో ప్రతిపక్షాలు లేకుండా కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశ...
Latest News
BIG BREAKING : కౌశిక్రెడ్డికి హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్.?
నేడు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై నిప్పులు...
agriculture
మామిడి తోటలో తామర పురుగుల నియంత్రణ చర్యలు..
పండ్ల తోటలో నలుపు రంగు తామర పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది..పంటలను ఆశించి తీవ్రనష్టాన్ని కలుగజేస్తుంది. దీని నియంత్రణకు సకాలంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.. కేవలం వీటికి మాత్రమే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది – మంత్రి జోగి రమేష్
ఆంధ్రప్రదేశ్ కి కాబోయే పాలన రాజధాని విశాఖపట్నం గురించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు గ్లోబల్ ఇన్వెస్టర్ల సబ్మిట్ సన్నాహక సదస్సులో పాల్గొన్న సీఎం జగన్ పలు...
Telangana - తెలంగాణ
తండ్రిలాంటి కెసిఆర్ ను ఈటెల విమర్శిస్తున్నారు – మంత్రి కేటీఆర్
నేడు హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గులాబీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ఈటెల సొంత గ్రామం కమలాపూర్ లో పర్యటించారు మంత్రి కేటీఆర్....
వార్తలు
RC 15:రిలీజ్ డేట్ విషయంలో దిల్ రాజుకు, శంకర్ కు గ్యాప్.!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకొని ఆ తర్వాత ఆచార్యతో ప్లాప్ మూట గట్టుకున్నాడు. అయితే ఇప్పుడు రామ్...