phone
వార్తలు
రాకింగ్ రాకేశ్ ఫుల్ హ్యాపీ..ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన జోర్దార్ సుజాత
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన యాంకర్..సుజాత అని చెప్పొచ్చు. అయితే, ఈమె పేరు సుజాత అని చెప్పడం కంటే కూడా ‘‘జోర్దార్ సుజాత’’ అని చెప్తేనే జనాలు తొందరగా గుర్తిస్తారు. అలా తెలుగు వారికి సుపరిచితమైన యాంకర్ జోర్దార్ సుజాత. ఈ మె పాపులర్ తెలుగు రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి తన పాపులారిటీని ఇంకా...
టెక్నాలజీ
ఈ గ్యాడ్జెట్ గురించి విన్నారా..? మనం అరిచినా వినపడదు తెలుసా..?
సాధారణంగా మనం ఫోన్లో ఇతరులతో మాట్లాడుతుంటే పక్క వాళ్ళకి వినబడుతూ ఉంటుంది. దీని వల్ల మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి కూడా చికాకుగా ఉంటుంది. ఒకసారి మనం ముఖ్యమైన పనుల్లో ఉంటే ఉంటాం ఉంటాం. దీనితో అవతల వాళ్ళకి చెప్పాలన్న విషయం చెప్పు లేకపోతు ఉంటాం. పక్కకు వెళ్లి మాట్లాడే సమయం కూడా...
వార్తలు
బడ్జెట్ 2022 : కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకునే వాళ్లకి బ్యాడ్ న్యూస్..!!
చాలా మంది బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆసక్తితో బడ్జెట్ కి సంబందించిన అప్డేట్స్ ని చూస్తున్నారు అంతా. 130 కోట్ల మంది ప్రజలు ఎదురు చూసే బడ్జెట్ కొన్ని గంటల్లో మన ముందుకి వచ్చేస్తోంది కూడా. అయితే మరి స్మార్ట్ ఫోన్ కి సంబంధించి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. అయితే మరి ఇక...
వార్తలు
సిమ్ కార్డుకి ఒక పక్క ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా..?
మనం ఫోన్ లో వేసుకునే సిమ్ కార్డు ని ఒకసారి పరిశీలించి చూస్తే సిమ్ కార్డు ఒక వైపు మాత్రమే కట్ చేసి ఉంటుంది. అయితే ఎందుకు ఒక వైపు మాత్రమే కట్ చేసి ఉండాలి..? మిగతా మూడు వైపులా కూడా ఎందుకు కట్ చేసి ఉండదు..? ఈ విషయం గురించి ఇప్పుడు చూద్దాం....
Telangana - తెలంగాణ
బండి సంజయ్ కి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్… అరెస్ట్ ఘటనపై ఆరా..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఫోన్ చేశారు. ఇటీవల జాగరణ దీక్ష చేస్తున్న క్రమంలో పోలీసులు బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు. ఈవిషయంపై బండి సంజయ్ కి ఫోన్ చేసి పరామర్శించారు. ఘటనపై మోదీ ఆరా తీసినట్లు సమాచారం. అలాగే 317 జీవో గురించి...
వార్తలు
పీఎఫ్ అకౌంట్ లో వడ్డీ పడిందో లేదో ఇలా చెక్ చేసుకోండి..!
ఈపీఎఫ్ఓ ఖాతా బ్యాలెన్స్ను ఈజీగా మనం ఇంట్లో వుండే చెక్ చేసుకోచ్చు. దీని కోసం మనం పెద్దగా కష్టపడక్కర్లేదు కూడా. మీరు వివిధ పద్ధతులను ఉపయోగించి డిజిటల్గా ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ ని చెక్ చేసుకోచ్చు. ఉమంగ్ యాప్, EPFO వెబ్ సైట్, ఇ-సేవా వెబ్సైట్, SMS లేదా మిస్డ్ కాల్ ద్వారా బ్యాలెన్స్...
వార్తలు
Jio Phone Next విడుదల! బుకింగ్ చేయడం ఇలా
Jio Phone Next విడుదల! బుకింగ్ చేయడం ఇలా
అన్ని ఫోన్ ల కంటే అత్యంత తక్కువ ధర తో వస్తున్న ఫోన్ Jio Phone Next. ఈ ఫోన్ ను రిలయన్స్ జియో కంపెనీ వారు దీపావళి సందర్భంగా ఈ రోజు విడుదల చేయనున్నారు. ఈ ఫోన్ కోసం చాలా మంది అనేక రోజుల...
ఇంట్రెస్టింగ్
ఫోన్ మాట్లడాలంటే నెట్వర్క్ అవసరం లేదట మీకు తెలుసా?
ప్రస్తుత సమయంలో ఇంట్లో ఏ వస్తువు ఉన్నా లేకపోయినా సెల్ ఫోన్ అనేది కంపల్సరీ అయిపోయింది. ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు వినియోగించుకునేందుకు సైతం మొబైల్ ఫోన్ లింక్ అయి ఉంది. ఈ క్రమంలోనే ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా బాగా పెరిగింది. ప్రతీ ఒక్కరు...
వార్తలు
మీ పేరుతో ఎవరైనా సిమ్ కార్డుని వాడుతున్నారా లేదా అనేది ఈ ప్రభుత్వ వెబ్సైట్ లో చూడచ్చు..!
ది డిపార్ట్మెంట్ అఫ్ టెలీకమ్యూనికేషన్స్ (DoT) సరికొత్త పోర్టల్ ని లాంచ్ చెయ్యడం జరిగింది. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ మరియు కన్స్యూమర్ ప్రొటెక్షన్కు ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఎవరైనా తమ పేరుతో సిమ్ కార్డుని ఉపయోగిస్తున్నారా లేదా అనేది తెలుస్తుంది.
అలానే ఈ పోర్టల్ కనెక్షన్స్ గురించి కూడా చెబుతుంది. ఒకవేళ కనుక...
వార్తలు
అనంతపురం తెలుగు తమ్ముళ్లకు లోకేశ్ ఫోన్.. భయపడొద్దంటూ భరోసా
అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్గా వరుసగా వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. రామగిరి మండలం మాదాపురంలో తెలుగు తమ్ములపై కొందరు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. మూడు రోజుల క్రితం టీడీపీకి చెందిన గంగమ్మగది సర్పంచ్ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిలో కార్యాలయం ఆఫీసు అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసమైంది. పలువురు...
Latest News
ఆడపిల్ల అనుకుంటున్నారా…ఒక్కొక్కరికి బాక్స్ బద్దలు కొడతా – ఆర్.కే.రోజా
ఆడపిల్ల అనుకుంటున్నారా...ఒక్కొక్కరికి బాక్స్ బద్దలు కొడతానని ప్రతి పక్షాలకు ఆర్.కే.రోజా వార్నింగ్ ఇచ్చారు. 12 ఏళ్లుగా ఎన్నో కుట్రలు చేశారు, వాటిని ఎదురించి నిలబడి దమ్మున్న...
వార్తలు
విడాకుల పై క్లారిటీ ఇచ్చిన ప్రముఖ సింగర్ హేమచంద్ర
టాలీవుడ్ పాపులర్ సింగర్స్ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకులు తీసుకుంటున్నట్టుగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరిదీ లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్. 2013లో ఇరు కుటుంబాల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
175 వర్సెస్ 160: ఏది నమ్మాలి?
ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియదుగాని..ఇప్పటినుంచే ప్రతి పార్టీ ఎన్నికలే టార్గెట్ గా రాజకీయం నడిపిస్తున్నాయి. అసలు దగ్గరలోనే ఎన్నికలు ఉన్నట్లు రాజకీయం చేస్తున్నాయి. తమ పార్టీ గెలిచేస్తుందంటే...తమ పార్టీ గెలిచేస్తుందని పార్టీల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మోడీ సర్కార్ కు చంద్రబాబు లేఖ..ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోండి !
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై కేంద్ర జలశక్తి మంత్రికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు సాంకేతింగా జరిగిన నష్టంపై లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు......
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఎక్కువ మాట్లాడితే… పిల్లలు పుట్టరు…తెలుసుకో లోకేష్ – మంత్రి అమర్నాథ్
ఎక్కువ మాట్లాడితే... పిల్లలు పుట్టరు...తెలుసుకో అంటూ నారా లోకేష్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి అమర్నాథ్. నాలుగు వేల కోట్లు పెట్టుబడులు తిరుపతికి వస్తే లోకేష్ ట్వీట్ చేసి విమర్శలు...