prasanth kishore
Telangana - తెలంగాణ
కాంగ్రెస్ స్పీడుకు బ్రేకులు వేసేందుకు సీఎం కేసీఆర్ భారీ ప్లాన్ ?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఎనిమిది రోజుల సమయం ఉందన్న సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. గ్రౌండ్ స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు వేసేందుకు సీఎం కేసీఆర్ భారీ స్కెచ్ వేసినట్లు సమాచారం అందుతోంది.
తెలంగాణ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ తో...
Telangana - తెలంగాణ
తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ గెలవబోతుందని చెప్పిన ప్రశాంత్ కిషోర్
తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ గెలవబోతుందని పేర్కొన్నారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. రానున్న రోజుల్లో 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుంది కానీ రెండు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని కుండ బద్దలు కొట్టి చెప్పారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.
ఛత్తీస్గఢ్లో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీకి బిగ్ ట్రబుల్..టీడీపీకి మరో వ్యూహకర్త..ఐప్యాక్ నుంచే!
నేటి రాజకీయాల్లో వ్యూహకర్తల హవా ఎక్కువైపోయింది..ఒకప్పుడు కేవలం పార్టీ అధినేతలే వ్యూహాలు రచించే వారు ప్రత్యర్ధులకు చెక్ పెట్టడం కోసం పనిచేసేవారు. కానీ ఇప్పుడు పరిస్తితి మారిపోయింది. రాజకీయ నేతల వ్యూహాలు వర్కౌట్ కావడం లేదు..దీంతో ప్రత్యేకంగా వ్యూహకర్తలని నియమించుకుంటున్నారు. ఏపీ రాజకీయాల్లో ఈ ట్రెండ్ని జగన్ మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు...
Telangana - తెలంగాణ
అక్టోబర్ 2న కేఏ పాల్ బహిరంగ సభ.. 28 మంది ప్రధానులు హాజరు !
అక్టోబర్ 2 న జింఖాన గ్రౌండ్ లో ప్రపంచ శాంతి సమావేశం నిర్వహిస్తున్నట్లు కే ఏ పాల్ ప్రకటించారు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కూడా అందర్నీ ఆహ్వానించారని.. 28 మంది ప్రధానులు రానున్నట్లు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. వరుణ్ గాంధీని ఆహ్వానించాము..వరుణ్ గాంధీ ని రావద్దని కేటీఆర్ చెప్పారట.. స్వయంగా వరుణ్ గాంధీ...
Telangana - తెలంగాణ
సికింద్రబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల వెనుక ప్రశాంత్ కిషోర్ – డీకే అరుణ
సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం జరిగిన ఘటనకు తెరాస రాజకీయ వ్యూహకర్త అని చెప్పుకుంటున్న ప్రశాంత్ కిషోర్ కు సంబంధం ఉండచ్చని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అనుమానం వ్యక్తం చేసారు.
నిన్నటి ఘటన పై మాట్లాడిన dk అరుణ, నిన్న జరిగిన ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని,...
Telangana - తెలంగాణ
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు 30 సీట్లు కూడా రావు : కేఏ పాల్
వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి 30 ఎమ్మెల్యే సీట్లు కూడా రావని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పై కేపాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉందని ప్రశాంత్ కిషోర్ తనకు చెప్పినట్లు వెల్లడించారు.
ఈ...
Telangana - తెలంగాణ
సీఎం కేసీఆర్తో ప్రశాంత్ కిశోర్ సమావేశం..ఆ పార్టీకి షాక్ !
నిన్న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్... సమావేశమయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయనతో చర్చలు జరపాలని రాత్రి కూడా ప్రగతి భవన్ లోనే ప్రశాంత్ కిషోర్ బస చేసినట్లు సమాచారం అందుతోంది. దైవాల మరోసారి భేటీ అవుతారని... పలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నట్లు సమాచారం అందుతోంది.
అయితే...
భారతదేశం
కాంగ్రెస్కు వ్యూహకర్తగా పీకే..రాహుల్గాంధీతో చర్చలు..!
రాహుల్ గాంధీ తో ప్రశాంత్ కిషోర్ చర్చలు జరిపినట్లు సమాచారం అందుతోంది. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పనిచేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేసేందుకు గత ఏడాది ఇరువురి మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. ఆ తర్వాత మరలా...
Telangana - తెలంగాణ
కేసీఆర్ ను పీకేలు కాపాడలేరు..ప్రజలు బండకేసి కొడతారు : ఈటల
సీఎం కేసీఆర్ ను ప్రజలు బండకేసి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండా అని... 2014లో టీడీపీ, 2018లో కాంగ్రెస్ ను మింగిన చరిత్ర కేసీఆర్ ది అని నిప్పులు చెరిగారు. కేసీఆర్ ను పీకేలు కాపాడలేరు. తెలంగాణలో చైతన్యమే నిలిచి గెలుస్తుందని...
వార్తలు
హైదరాబాద్లో విజయ్-ప్రశాంత్ కిశోర్ రహస్య సమావేశం !
తమిళ్ హీరో విజయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. విజయ్ కి.. తమిళంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. అయితే.. విజయ్ ప్రస్తుతం తమిళ రాజకీయాలపై ఫోకస్ చేసినట్లు సమాచారం అందుతోంది. గతంలో హీరో విజయ్ ని కేంద్ర బీజేపీ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ ఇంటిపై...
Latest News
తెలంగాణలో పోలింగ్ శాతం 70.79% – ఎన్నికల సంఘం
తెలంగాణలో పోలింగ్ శాతం 70.79% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై సీఈఓ...
వార్తలు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తతకు కారణం ఏంటి ?
ఈ సీజన్ లో శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటిని తాగు అవసరాలకే వినియోగించుకోవాలని కృష్ణ నది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. అక్టోబర్ 4న జరిగిన సమావేశంలో ఏపీకి 45 (శ్రీశైలం 30 + సాగర్...
వార్తలు
పర్సనల్ లోన్ తీసుకుంటే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుందా..?
ఆర్థిక అవసరాల కోసం ఇప్పుడు అందరూ పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారు. 50 వేల నుంచి 20లక్షలైనా మీ ఆదాయాన్ని బట్టి తీసుకోవచ్చు. వీటికి ఎలాంటి సెక్యురిటీ లేదు. పర్సనల్ లోన్ తీసుకుంటే.. క్రెడిట్...
Telangana - తెలంగాణ
తెలంగాణ ఎన్నికలపై రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్ !
తెలంగాణ ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ధన్యవాదాలు.. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి...
Telangana - తెలంగాణ
చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్ర పట్టింది – కేటీఆర్
చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్ర పట్టిందని మంత్రి కేటీఆర్ ఆసక్తిక కర ట్వీట్ చేశారు. నిన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగగా.. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ అయ్యాయి....