తిరుమలలో ప్రత్యక్షమైన ప్రశాంత్‌ కిశోర్‌

-

తిరుమలలో ప్రత్యక్షమయ్యారు ప్రశాంత్‌ కిశోర్‌. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు జన్‌ సురాజ్‌ పార్టీ నేత ప్రశాంత్‌ కిశోర్‌. తన కుటుంబ సభ్యులతో కలిసి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు జన్‌ సురాజ్‌ పార్టీ నేత ప్రశాంత్‌ కిశోర్‌.

Jan Suraj Party leader Prashant Kishore visited Tirumala Srivara

అటు తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తిరుమలలో శ్రీవారి స్వామివారి దర్శనం కోసం భక్తుల బారులు తీరారు. దింతో తిరుమల శ్రీవారి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తులు 67,192 మంది కాగా, , తలనీలాలు సమర్పించినవారు 20,825 మంది గా నమోదు ఐంది. నిన్న హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చిందని వెల్లడించింది టీటీడీ పాలకమండలి.

 

Read more RELATED
Recommended to you

Latest news