puvvada ajay

పొంగులేటి, తుమ్మలపై పువ్వాడ సీరియస్‌..వారివి శిఖండి రాజకీయాలు

పొంగులేటి, తుమ్మలపై పువ్వాడ సీరియస్‌ అయ్యారు. వారివి శిఖండి రాజకీయాలు అంటూ మండిపడ్డారు. ఖమ్మంలోని మమత ఆసుపత్రిలోని తన ఇంట్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. KCR గారు నాకు క్యాబినెట్ హోదా కల్పించి 4 సంవత్సరాలు కావొస్తుందని.... నేను దానిని శిరసా వహించి....పూర్తి బాధ్యత గా ఎక్కడా నాపదవికి...

పొంగులేటి సీటుపై ట్విస్ట్‌లు.. పువ్వాడని వదలడం లేదు.!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా గెలవకూడదనే కసితో పనిచేస్తున్నారు. బి‌ఆర్‌ఎస్ నుంచి అవమానంతో బయటకొచ్చిన ఆయన..కాంగ్రెస్ లో చేరారు. ఇక ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్ నుంచి ఒక్కరినీ కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను అని సవాల్ చేశారు. దీని బి‌ఆర్‌ఎస్ నేతలు కూడా...

పువ్వాడపై పొంగులేటి పోటీ..ఖమ్మం లెక్కలు ఇవే.!

మొత్తానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఖమ్మం జిల్లా రాజకీయాలు మారిపోయాయి. ఆయన రాకతో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరిందని చెప్పవచ్చు. మామూలుగానే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువే. గత ఎన్నికల్లోనే కాంగ్రెస్ మంచి విజయాన్ని అందుకుంది. ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు ఉంటే..కాంగ్రెస్ 6,...

తెలంగాణకు కొత్తగా 23 వేల కొత్త ఇండస్ట్రీలు వచ్చాయి – పువ్వాడ

తెలంగాణకు కొత్తగా 23 వేల కొత్త ఇండస్ట్రీలు వచ్చాయని పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పారిశ్రామిక దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో అజయ్ కుమార్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన 9 సంవత్సరాల్లో కొత్తగా 23 వేల కొత్త ఇండస్ట్రీలు వచ్చాయి..2014 కంటే ముందు ఒక...

పువ్వాడ మాస్టర్ స్కెచ్..ఖమ్మంలో హ్యాట్రిక్.!

పువ్వాడ మాస్టర్: తెలంగాణ మంత్రివర్గంలో కీలకంగా ఉన్న మంత్రుల్లో పువ్వాడ అజయ్ ఒకరు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెంది ఈయన ఒక్కరే మంత్రివర్గంలో ఉన్నారు. దీంతో ఈయనపై బాధ్యత చాలా ఉంది. జిల్లాపై పట్టు సాధించి..అక్కడ ఈ సారి బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఆధిక్యం తీసుకురావాలి. అదే సమయంలో ఈయన కూడా మళ్ళీ గెలవాలి. అయితే...

ఖమ్మంకు ఎన్టీఆర్..కారుకు అడ్వాంటేజ్.!

ఎన్నికల సమయంలో తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ రకరకాల ఎత్తులతో ముందుకొస్తుంది. మళ్ళీ ప్రజా మద్ధతు కూడబెట్టుకుని మూడోసారి గెలిచి అధికారం సొంతం చేసుకోవడం టార్గెట్ గా రాజకీయం నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా లకారం ట్యాంక్ బండ్‌పై 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం, దాన్ని ప్రారంభించడానికి జూనియర్ ఎన్టీఆర్‌ని ఆహ్వానించడంపై...

పువ్వాడపై రేణుకా పోటీ..ఖమ్మంలో గెలుపెవరిది?

ఖమ్మం గడ్డ కమ్యూనిస్టుల అడ్డా..ఇది ఒకప్పుడు సన్నివేశం..ఇప్పుడు ఖమ్మం గడ్డలో కారు హవా నడుస్తోంది. ఖమ్మం అసెంబ్లీ స్థానంలో మంత్రి పువ్వాడ అజయ్ దూసుకెళుతున్నారు. అయితే అలాంటి స్థానంలో తనపై కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరీ పోటీ చేయాలని పువ్వాడ ఛాలెంజ్ చేశారు. తాజాగా నిరుద్యోగ నిరసన ర్యాలీ పేరుతో టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్...

ఒక్క డైలాగ్..ఖమ్మం కారు నేతలకు టెన్షన్..పొంగులేటి దెబ్బ.!

ఒక్క డైలాగ్..కేవలం ఒకే డైలాగ్..ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బి‌ఆర్‌ఎస్ నేతలని టెన్షన్ పెడుతుంది. ఖమ్మం నుంచి ఒక్క బి‌ఆర్‌ఎస్ నేతని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన డైలాగ్..గులాబీ నేతలని టెన్షన్ పెడుతుందనే చెప్పాలి. లెజెండ్ సినిమాలో బాలయ్య డైలాగుని పొంగులేటి పలకడంతో ఖమ్మం...

కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష – పువ్వాడ అజయ్

సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షా అని అన్నారు మంత్రి పువ్వాడ అజయ్. కేసీఆర్ ని గద్దె దించాలని కొంతమందిని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారని.. కొంతమంది నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమ్మేళనల పేరుతో కేసీఆర్ ని తిట్టే చర్యలు చేపడుతున్నారని పొంగులేటిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత డిసెంబర్ వరుకు కేసీఆర్...

పొంగులేటికి మంత్రి పువ్వాడ అజయ్ సవాల్

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి పువ్వాడ అజయ్. పొంగులేటికి దమ్ముంటే పార్టీకి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. టిఆర్ఎస్ జండా వదలడం అంటే తన గొయ్యి తాను తవ్వుకున్నట్టేనని అన్నారు. పార్టీ బీఫాం తీసుకుని వ్యతిరేకంగా పనిచేసిన వారిని సస్పెండ్ చేస్తామని అన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాలు,...
- Advertisement -

Latest News

తెలంగాణలో జనసేన ప్రభావమెంత?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని...
- Advertisement -

ఉజ్వల పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సబ్సీడీ పెంచిన కేంద్రం..!

ఢిల్లీలో ఇవాళ కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి.   ప్రధానంగా ఉజ్వల పథకం కింద సబ్సీడీ రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు.  ఆంధ్రప్రేదేశ్-తెలంగాణ...

అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష

నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు...

భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట

భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సతీమణి...

పొత్తులో ఎత్తులు..పవన్ కవర్ చేస్తున్నారు.!

రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  నాలుగో విడత వారాహి యాత్ర  ప్రారంభమైంది. వారాహి యాత్రను అవనిగడ్డ నుంచి ప్రారంభించారు. టిడిపి, జనసేన పొత్తు తర్వాత జరుగుతున్న సభపై భారీ అంచనాలు...