rates hike
వార్తలు
2023 లో షాక్ ఇవ్వనున్న మొబైల్ టారిఫ్లు..అసలు కారణం ఇదే?
2023 లో మొబైల్ వినియోగ దారులకు టారిఫ్ ప్లానులు భారీ షాక్ ఇవ్వనున్నాయి..ఇప్పుడున్న ప్లాన్స్ కు డబుల్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. మొబైల్ టారిఫ్లు భారీగా పెరగనున్నాయని తెలుస్తుంది..అది నిజమైతే మాత్రం ప్రీ పెయిడ్ పోస్ట్ పెయిడ్ ప్లానులు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మొబైల్ టారిఫ్లు కొత్త ధరలతో అందుబాటులోకి రానున్నాయి.టెలికం కంపెనీల...
వార్తలు
పెట్రోలు,డీజిల్ కొరతకు కేంద్రం చెక్..
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇంధన కొరత కనిపిస్తుంది..ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్తోపాటు ఏపీలోని కొన్నిచోట్ల ఈ పరిస్థితి నెలకొంది. దీంతో పెట్రోల్, డీజిల్ కోసం బంక్లకు వచ్చిన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చమురు విక్రయాలు గిట్టుబాటు కాకపోవడంతో ప్రైవేట్ కంపెనీలు విక్రయాలు నిలిపివేయడమే ఇంధన...
వార్తలు
గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాలి..
కోతి పుండు బ్రహ్మాండమన్నట్లు..సామాన్యులకు వరుస షాక్ లు తగులుతున్నాయి..ఒకవైపు వంట గ్యాస్ ధరలు వింటే జనాలకు గుండెల్లో మంటలు కూడా పెరుగుతున్నాయి.గ్యాస్ కొద్ది రోజులకు ఖాళీ అవుతుంది. ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు..సామాన్యులు తమ జీతాల్లో నుంచి ఈఎంఐలు, ఇంటి రెంట్లతో పాటు వంటగది బడ్జెట్కు అధికంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో...
భారతదేశం
పసిడి ప్రియులకు షాక్…. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బంగారం దిగిరాను అంటోంది. క్రమంగా ధరలు పెరుగుతున్నాయి. పెరిగిన ధరలు పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు ఉండటంతో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు కూడా బంగారం ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి బంగారం ధరలు కొండెక్కుతున్నాయి....
అంతర్జాతీయం
ఆ దేశంలో చుక్కలను అంటుతున్న ధరలు… చికెన్ కిలోకు రూ. 1000, పెట్రల్ కు రూ. 283
అత్యంత ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక కొట్టుమిట్టాడుతోంది. అక్కడి ప్రజలు నిత్యావసరాలు కొనుక్కొవాలనుకున్నా... ధరలు చుక్కలను అంటుతున్నాయి. సామాన్యుడు కొనుగోలు చేయాలంటే కొనలేని పరిస్థితి ఉంది. శ్రీలంక ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, నిత్యావసరాల, ఆహార వనరులపై నియంత్రణ లేకపోవడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. కోడి గుడ్డు ఒకటి రూ.35, కిలో చికెన్ రూ.1000, కేజీ ఉల్లి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సామాన్యుడికి షాక్… భారీగా పెరిగిన సిమెంట్ ధరలు.
సామాన్యుడి సొంతిటి కల మరింత ప్రియం కానుంది. పెరుగుతున్న ధరలతో సగటు సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే.. డబ్బుల్ని నీళ్లలా ఖర్చు చేయాల్సిన వస్తోంది. ఇంటి నిర్మాణానికి అవసమయ్యే సిమెంట్, ఐరన్, ఇసుక ఇలా అన్నింటి ధరలు పెరిగాయి. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ఇంటి నిర్మాణాలకు కీలకమైన ఐరన్ ధరలు పెంచాయి...
భారతదేశం
సామాన్యుడికి షాక్… పెరిగిన సిమెంట్, స్టీల్ ధరలు
సొంతిళ్లు ఉండాలనేది సగటు కుటుంబం కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఎన్ని కష్టాలు పడైన సొంతిళ్లు కట్టుకోవాలనుకుంటారు. అయితే అలాంటి వారందరికి పెరుగుతున్న రేట్లు ప్రతిబంధకంగా మారాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మళ్లీ వందకు చేరిన టొమాటో… మదనపల్లి మార్కెట్ లో కిలో రూ.102
మళ్లీ టొమాటో చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా కిలో టొమాటో రూ. 50 లోపే లభిస్తుండటంతో సంతోష పడిన సామాన్యుడికి ఇది మూన్నాళ్ల ముచ్చటగానే ఉంది. తాజాగా మరోసారి టొమాటో ధరలు సెంచరీని దాటాయి. తాజాగా టొమాటోకు కేరాఫ్ గా ఉండే మదనపల్లి మార్కెట్ లో కిలో టొమాటో రూ. 102కు చేరింది.
ఇటీవల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మళ్లీ పెట్రో బాదుడు.. సెంచరీ దాటిన డిజిల్ ధర
వాహనదారులకు మరోమారు పెట్రో షాక్ తగిలింది. రోజురోజు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపెడుతోంది. తాజాగా మరోమారు పెట్రోల్, డిజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటికే పెరుగుతన్న ధరలతో అల్లాడుతున్న ప్రజలకు పెరుగుతున్న ధరలు గుదిబండలా మారాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై 31 పైసలు, లీటర్ డిజిల్ పై 38 పైసలు పెరిగాయి. ఇన్నాళ్లు...
ఇంట్రెస్టింగ్
భగ్గుమన్న సిలిండర్ రేట్లు.. మరోసారి పెరుగుదల
ప్రస్తుతం మన దేశంలో రేట్ల ఎరుగుదల అనే విషయానికి వస్తే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి పెట్రోల్, గ్యాస్ సిలిండర్ అనే చెప్పాలి. ఈ రెండింటి ధరలు ఇప్పటికే విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ కరోనా పరిస్థితుల్లో కూడా వీటి ధరలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. వరుసగా...
Latest News
ఈ అలవాట్ల వలన కిడ్నీలు చెడిపోయే ప్రమాదం.. జాగ్రత్త సుమా..!
ఈ మధ్యకాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. కొన్ని చెడు అలవాట్ల వల్ల కిడ్నీలు పాడైపోయే...
Telangana - తెలంగాణ
BIG BREAKING : కౌశిక్రెడ్డికి హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్.?
నేడు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో పరోక్షంగా ఈ...
agriculture
మామిడి తోటలో తామర పురుగుల నియంత్రణ చర్యలు..
పండ్ల తోటలో నలుపు రంగు తామర పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది..పంటలను ఆశించి తీవ్రనష్టాన్ని కలుగజేస్తుంది. దీని నియంత్రణకు సకాలంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.. కేవలం వీటికి మాత్రమే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది – మంత్రి జోగి రమేష్
ఆంధ్రప్రదేశ్ కి కాబోయే పాలన రాజధాని విశాఖపట్నం గురించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు గ్లోబల్ ఇన్వెస్టర్ల సబ్మిట్ సన్నాహక సదస్సులో పాల్గొన్న సీఎం జగన్ పలు...
Telangana - తెలంగాణ
తండ్రిలాంటి కెసిఆర్ ను ఈటెల విమర్శిస్తున్నారు – మంత్రి కేటీఆర్
నేడు హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గులాబీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ఈటెల సొంత గ్రామం కమలాపూర్ లో పర్యటించారు మంత్రి కేటీఆర్....