Krish

భారతదేశం-యుకె భాగస్వామ్యం మన కాలానికి ఒకదానిని నిర్వచిస్తుంది: UK PM రిషి సునక్..

భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూకే ప్రధాని రిషి సునక్ లు బుధవారం కలిశారు..ఈ సందర్బంగా యూకే ప్రధాని రిషి సునక్ మాట్లాడుతూ..రాబోయే రోజుల్లో యుకె-ఇండియా ఒప్పందానికి మద్దతునిస్తూ, భారతదేశం-యుకె భాగస్వామ్యం "మన కాలానికి నిర్వచించేది" అని తాను విశ్వసిస్తున్నాను. అప్పటి UK ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్ అయిన సునక్, గత సంవత్సరం...

Viral Video: బైక్‌పై పిండి మిల్లు.. ఏమి ఐడియా బాసూ.. వీడియో వైరల్..

ఆలోచన ఉండాలి కానీ ఏదైనా సాధించవచ్చు అని చాలా మంది నిరూపించారు.. తాజాగా ఓ వ్యక్తి కూడా సాధ్యం కానిదాన్ని సుసాధ్యం చేసి చూపించారు.. ఆయన ఆలోచనకు నెటిజన్లు ఓ రేంజులో ఫిదా అవుతున్నారు.. అందుకు సంబందించిన వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ లుక్ వేద్దాం పదండీ.. వైరల్ అవుతున్న...

దిండు కింద ఇలాంటి వస్తువులు పెట్టుకొని పడుకుంటే ఏమౌతుందో తెలుసా?

మంచి నిద్ర మంచి ఆరోగ్యం అన్న విషయం తెలిసిందే.. అందుకే మనం పడుకొనే ముందు అన్ని సరిచేసుకొని దిండును మెడకు అనుకూలంగా పెట్టుకొని పడుకోవడం ఉత్తమం..మనం నిద్రించడానికి ఉపయోగించే దిండు మరీ మెత్తగా లేదా మరీ గట్టిగా ఉండకూడదు..అలాగే నిద్రపోయే ముందు కొన్ని వస్తువులను తలకింద పెట్టుకుని పడుకోకూడదని అంటారు. మనం కొన్ని వస్తువులను...

బుధవారం వినాయకుడిని ఇలా పూజించి చూడండి.. అద్భుతాలు జరుగుతాయి..

బుధవారం అంటే వినాకుడు.. ఈరోజు వినాకుడిని భక్తితో పూజిస్తే ఎటువంటి కోరికలైన కూడా వెంటనే తీరతాయని పండితులు చెబుతున్నారు.. సర్వ రోగాలను కూడా నయం చేస్తాడు.. అందుకే ఏ శుభ కార్యంలో నైనా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. బుధవారం గణేశుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నమ్మకం. శివ పార్వతుల తనయుడు...

గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో ఎయిర్‌పోర్ట్‌లో 1086 ఉద్యోగాలు..

ఇంటర్ పాస్ అయ్యారా? ఉద్యోగాల కోసం వెతుకుతున్నారా? మీకో గుడ్ న్యూస్.. ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు.. ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో వివిధ గ్రౌండ్ డిపార్ట్‌మెంట్లలో మొత్తం 1086 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.igiaviationdelhi.com ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 12 నుంచి ప్రారంభమైంది....

శివుడు పులి చర్మంపై ఎందుకు కూర్చుంటాడో తెలుసా?

శివాలయంలో శివుడు లింగ రూపంలోనే దర్శనం ఇస్తారు.. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం శివుడు విగ్రహం ఉంటుంది.. అయితే విగ్రహ రూపంలో దర్శనం ఇచ్చే శివుడు పులి చర్మంపై ధ్యానముగ్ధుడై కూర్చుంటాడు. ఈ సృష్టిలో ఎన్ని రకాల జంతువులు ఉండగా కేవలం పులి చర్మం పైన ఎందుకు శివుడు కూర్చుంటాడు అన్న సందేహం చాలా...

SBI కస్టమర్స్ కు కొత్త రూల్స్.. తెలుసుకోకుంటే నష్టాలు తప్పవు..

ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బిఐ తన కస్టమర్స్ కోసం కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టారు..ఎప్పటికప్పుడు రూల్స్ మారుస్తూనే ఉన్న ఈ బ్యాంక్ మరోసారి రూల్స్ ను మార్చింది..అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. SBI న్యూ రూల్స్.. *. ఈ మార్పులకు సంబంధించిన వివరాలను ఎస్‌బీఐ కార్డ్ తమ కస్టమర్లకు అధికారిక వెబ్‌సైట్, ఇమెయిల్స్ ద్వారా వెల్లడిస్తోంది. మరి...

కర్పూరంతో పాటుగా వీటిని వెలిగిస్తే ఎన్ని ప్రయోజనాలో…

ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదని చాలా మంది అంటుంటారు.. ఆర్థిక ఇబ్బందులు ఈ మధ్య ఎక్కువ అందరిని బాదిస్తున్నాయి.. డబ్బులు లేకుంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం నిత్యం చూస్తూనే ఉన్నాము.. అలాంటి వాళ్ళు వాస్తు ప్రకారం చెయ్యాలని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..   లవంగాలు,కర్పూరం...

LIC super policy : రోజుకు రూ.256 పెడితే.. రూ.54 లక్షలు మీ సొంతం..

ఈరోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం.. ఇటీవల కరోనా మిగల్చిన పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరు పొదుపు పథకాల వైపు మొగ్గు చూపిస్తున్నారు..అందులో ఎల్ఐసి పాలసీలను ఎక్కువగా తీసుకుంటున్నారు.. ఎల్ఐసి మనదేశంలోనే అతి పెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ..తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అద్భుత పథకాలను అందిస్తూనే ఉంటుంది. ఎల్ఐసీ అన్ని...

రూ.500 నోట్ల రద్దు పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన?

ఇటీవలే కేంద్రం రూ.2000 వేల రూపాయల నోటును రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు రూ. 500 నోట్ ను కూడా రద్దు చెయ్యనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. అందుకు కారణం నోట్ల కొరత, నకిలీ నోట్లు.. దీనివల్ల ఆర్బీఐ కు పెద్ద సమస్యగా మారింది. రెండు వేల నోట్లను...

About Me

2679 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు చేసింది మా ప్రభుత్వమే : మంత్రి ధర్మాన

ప్రపంచంలో ఎవ్వరికీ లేి ఇబ్బందులు మనకు వచ్చాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీసీఎల్ఏ...
- Advertisement -

జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదు : లోకేశ్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ మిగలకూడదని అనుకుంటున్నాడని, సైకో జగన్ విధ్వంసంతో...

తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి : మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాకు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడ్నించి హెలికాప్టర్ లో భూత్పూరు పయనమయ్యారు. పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన రూ.13,545 కోట్ల...

నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు..!

నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో కొత్తగా...

కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం : మోడీ

పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా  బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి. రాజకీయ...