schemes

అదిరే స్కీమ్.. నెలకు రూ.5 వేలతో.. రూ.42 లక్షలు…!

రిటైర్ అయ్యాక ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే స్కీమ్స్ లో డబ్బులు పొదుపు చేయాలి. ఏదొ ఓ స్కీము లో డబ్బులు పెట్టాలంటే PPF పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు పీపీఎఫ్‌ పథకంలో పెట్టుబడి పెడితే మంచిగా లాభం ఉంటుంది. ఇక దీని గురించి పూర్తి వివరాలు చూస్తే.. ఈ స్కీము ద్వారా చక్రవడ్డీ...

మహిళలకి గుడ్ న్యూస్.. రూ. 3 లక్షల లోన్.. వడ్డీ కూడా లేదు..!

చాలా మంది ఈ రోజుల్లో వివిధ రకాల స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. అలానే ఇతర ఆదాయ వనరులపై ఆధారపడుతున్నారు కూడా. వ్యాపారం చేసేవాళ్లు సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. వ్యాపారం చేసే మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందించేందుకే ఓ స్కీము ని ప్రవేశపెట్టింది. ఈ స్కీం ద్వారా...

అదిరే స్కీమ్.. భార్యాభర్తలకు ఏడాదికి రూ.1,11,000…!

ఎన్నో రకాల స్కీమ్స్ మనకి అందుబాటులో వున్నాయి. ఈ స్కీమ్స్ వలన చాలామందికి ఎంతో ప్రయోజనం ఉంటోంది. పోస్ట్ ఆఫీస్ కూడా ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ పోస్టాఫీస్‌ స్కీమ్ వలన ఎంతో లాభం ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఒకటి. ఈ...

రూ.లక్షకు పైగా పెన్షన్ పొందాలంటే.. ఈ స్కీములో చేరండి..!

ఎల్ఐసీ ఎన్నో రకాల స్కీమ్స్ ని ఇస్తోంది. వీటిలో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఒకటి. చాలా మంది నచ్చిన పథకాల్లో డబ్బులు పెడుతున్నారు. ఎల్ఐసీ అందిస్తున్న వాటిలో జీవన్ శాంతి ప్లాన్ కూడా ఒకటి. ఇందులో చేరితే మంచిగా రాబడి వస్తుంది. ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి అనేది యాన్యుటీ ప్లాన్. ఒకేసారి డబ్బులు...

అదిరే స్కీమ్.. రూ. 87పెట్టుబడితో రూ. 11లక్షలు..!

లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలని అందిస్తూనే వుంది. వీటి వలన చాలా మందికి ఎంతో ప్రయోజనం ఉంటోంది. అనేక రకాల బీమా సంస్థలు వచ్చినా కూడా LIC లో ఇంకా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అన్ని వర్గాల వారికీ కూడా అందుబాటులో LIC పలు పథకాలను ప్రవేశ పెడుతోంది....

పిల్లలు ఉన్నవాళ్ళకి గుడ్ న్యూస్.. చేతికి రూ.28 లక్షలు.. ఇంత కడితే సరిపోతుంది..!

చాలా మంది భవిష్యత్తు లో ఏ సమస్యలు ఉండకూడదని పలు పాలసీని తీసుకుంటారు. స్కీమ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. దేశీయ దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో సేవలని అందిస్తోంది. కొత్త కొత్త ప్లాన్లు కూడా తీసుకొస్తోంది. ఎండో మెంట్, మనీ బ్యాక్, లైఫ్,...

పోస్ట్ ఆఫీస్ నుండి సూపర్ స్కీమ్.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలు..!

ఈరోజుల్లో చాలా మంది ఎన్నో రకాల స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు.ఇప్పటికే చాలా స్కీమ్స్ వున్నాయి. మీరు డబ్బులు దాచుకోవాలని చూస్తున్నారా...? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ లో చాలా స్కీమ్స్ వున్నాయి. డబ్బులు పెడితే రాబడి పొందొచ్చు. రిస్క్ కూడా ఉండదు. పోస్ట్ ఆఫీస్ లో ఇన్వెస్ట్...

ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే.. నెలకు రూ.50,000 పెన్షన్ వస్తుంది..!

మీరు ఏదైనా స్కీమ్ లో డబ్బులు పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే ఈ స్కీమ్ గురించి చూడండి. పన్ను ఆదా తో పాటు పెన్షన్ కూడా వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనేక చిన్న మొత్తాల పొదుపు పథకాలను తీసుకు వచ్చింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ఒకటి. గరిష్టంగా...

మహిళలకు గుడ్ న్యూస్.. ఒకేసారి చేతికి రూ.11 లక్షలు.. పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..!

చాలా మంది వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. ఇలా స్కీమ్ లో డబ్బులని పెట్టుకుంటే అదిరే లాభం ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ లో ఎంతో మంది డబ్బులని పెడుతున్నారు. ఎల్ఐసీ తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త...

రూ. 210తో ప్రతీ నెలా రూ. 5 వేలు.. అలానే ఈ లాభాలు కూడా..!

మంచి స్కీమ్స్ లో డబ్బులని పెట్టుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఈ స్కీమ్ వివరాల ని మీరు కచ్చితంగా తెలుసుకోండి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన కూడా ఒకటి. ఈ స్కీమ్ వలన ఎన్నో లాభాలను...
- Advertisement -

Latest News

మణిపుర్ విద్యార్థుల హత్య కేసు.. నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ

జాతుల మధ్య వైరంతో రణరంగంలా మారిన మణిపుర్​లో ఇద్దరు విద్యార్థుల హత్య మరింత కలకలం రేపింది. అల్లర్లు చల్లారుతున్నాయనుకున్న తరుణంలో ఈ హత్య ఫొటోలు సోషల్...
- Advertisement -

బిగ్​బాస్-7లో ఊహించని ఎలిమినేషన్.. హౌస్​ నుంచి రతికా రోజ్ ఔట్

బిగ్‌బాస్‌ సీజన్‌-7 ఉల్టా పుల్టా అనే ట్యాగ్​లైన్​తో ఈసారి చాలా ఇంట్రెస్టింగ్​గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సీజన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే నాలుగు వారాలు ముగిసింది. ఈ వారం హౌజ్ నుంచి ఎవరూ...

దేశంలోనే తొలి సోలార్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ను ప్రారంభించిన కేటీఆర్

దేశంలోనే తొలి సోలార్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ను ప్రారంభించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. నిన్నరాత్రి హైదరాబాద్‌ లోని తొలి సోలార్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ను ప్రారంభించారు తెలంగాణ మంత్రి కేటీఆర్.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.....

రాజమహేంద్రవరం క్వారీ సెంటర్ వద్ద నారా భువనేశ్వరి నిరసన దీక్ష

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ.. వైసీపీ సర్కార్​కు వ్యతిరేంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరాహార దీక్ష చేపట్టనున్నాయి. గాంధీ స్ఫూర్తితో ఉదయం 10 నుంచి సాయంత్రం...

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష

టిడిపి అధినేత చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష కు సిద్ధం అయ్యారు. నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో. రిమాండ్ లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. గాంధీ జయంతిని పురస్కారించుకుని...