swimming

ఈత ను ఈజీగా నేర్చుకోవటం ఎలా? ఈ టిప్స్ తో సాధ్యమవుతుందట..!

ఈతకొట్టటం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అది ఒక సరదా అంతే. పల్లెటూర్లలో యువత కాళీగా ఉండే చేసే మొదటిపని వెళ్లి సరదాగా చెరువుల్లోనో, బావిలోనే ఈతకొట్టడమే. కాని కొందరికి ఇష్టం ఉన్నా నీళ్ల భయమో లేక సరైన గైడెన్స్ లేకనో ట్రైచేసి ఉండరు. మన దేశంలో యువతలో సగం మందికి ఈతరాదని ఓ...

ఊపిరితిత్తులు ఆరోగ్యం కోసం కొన్ని పద్ధతులు మీకోసం..!

కరోనా కారణంగా చాలా సమస్యలు రావడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా కరోనా వలన ఊపిరితిత్తుల సమస్యలు చాలా ఎక్కువయ్యాయి. కాలుష్యం, స్మోకింగ్ వలన కూడా ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ విధంగా అనుసరించడం మంచిది. వీటిని పాటిస్తే మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. మరి వాటి కోసం ఇప్పుడు...

రంగారెడ్డిలో మరో విషాదం.. ఈతకు వెళ్లిన ఇద్దరు అనంతలోకాలకు

రంగారెడ్డి జిల్లాశంషాబాద్ మండలంలోని నానాజీపూర్ వాటర్ ఫాల్స్ లో కి ఈతకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటి లో మునిగి మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇద్దరు వేరు వేరు కుటుంబాలకు సంబంధించిన వారు. ఒకరు మరి నాగరాజు (45)...

BREAKING : రంగారెడ్డిలో విషాదం.. ఈతకు వెళ్లి 4 గురు చిన్నారులు మృతి

రంగారెడ్డి జిల్లాలో విషాధం చోటు చేసుకుంది. రంగా రెడ్డి జిల్లా యాచారం పరిధిలోని తాడిపర్తిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు ఈ సంఘటన లో మరణించగా... మరో కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు కూడా మృతి మరణించారు. ఇక ఈ సంఘటన తెలియగానే.. ఘటనా స్థలానికి...

ఆస్తమా ఉన్నవాళ్లు ఈతకొట్టొచ్చా..? మంచిదేనా..?

కోశ వ్యాధి వల్ల మనిషికి ఊపిరి అందక తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ ఆస్తమా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిలోనూ ఉంటుంది. వీరికి ఎప్పుడు ఊపిరి అందడంలో ఇబ్బంది ఎదురవుతుందో చెప్పలేం. సమయానికి ఆక్సిజన్‌ అందకపోతే ప్రాణాంతకం అవుతుంది. ఈ వ్యాధితో బాధపడేవారు వ్యాయామం చేయాలన్నా కష్టమే.. అయినా సరే బరువును...

జల తార..స్విమ్మింగ్ ఫూల్‌లో సేదతీరుతూ హొయలు పోతున్న శ్రీముఖి..

బుల్లి తెర అల్లరి పిల్ల శ్రీ ముఖి..తన యాంకరింగ్ తో కుర్రకారు మనసు దోచుకుంది. ఎప్పుడూ లౌడ్ స్పీకర్‌లా అరుస్తూ అల్లరి చేస్తూ ఉంటుంది శ్రీ ముఖి. అంతేకాదు వెండితెర మీద కూడా ‘నేను శైలజ’ సినిమాలో చాక్లెట్ బాయ్ రామ్‌‌కు సిస్టర్ క్యారెక్టర్ తో అదరగొట్టింది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కనిపించే ఈ సుందరి...

ఈత కొట్టేందుకు వెళ్లి.. హైదరాబాద్ యువకులు గల్లంతు..!!

సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన సంభవించింది. సిద్దిపేటలోని కొండపోచమ్మ జలాశయంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. జలాశయంలో ఈత కోసం దిగిన ఆ యువకులు.. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగారు. దీంతో వారిద్దరు గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టారు. ఆ అరుపులు విన్న స్థానికులు పరుగెత్తుకుని రాగా.....

మరో మెడల్ గెలుచుకున్న వేదాంత్ మాధవన్..ఈ సారి బంగారు పతకం

జనరల్‌గా ఏదేని రంగంలో తండ్రి సక్సెస్ అయితే అదే రంగంలోకి తన తనయుడిని కూడా తీసుకొస్తుంటారు. రాజకీయాలు, సినిమాలు, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లోనే ఇలానే జరుగుతున్నది. ముఖ్యంగా సినిమాలు..ఉదాహారణకు మెగస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆయన కుటుంబం నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. కాగా, కోలీవుడ్...

తనయుడి విజయం చూసి మురిసిపోతున్న మాధవన్..ప్రముఖుల అభినందన

కోలీవుడ్ స్టార్ హీరో మాధ‌వ‌న్ ప్రస్తుతం పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నాడు. తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు చూసిన మాధవన్..ఇప్పుడు అంతకు మించిన సంతోషం ఎక్స్‌పీరియెన్స్ చేస్తు్న్నాడు. తన తనయుడు ఈ సంతోషానికి కారణమయ్యాడు. మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ ఏం చేశాడంటే.. స్విమ్మింగ్ పోటీల్లో ఇండియాకు సిల్వర్ మెడ‌ల్ సాధించాడు. కోపెన్ హాగ‌న్ లో...

మాసాయిపేట: ‘ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు’

చెరువులో ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతైన సంఘటన మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బెబ్బులి సురేష్ స్థానిక అచ్చంపేట చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -

Latest News

నేడు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్‌ రెడ్డి చేత...
- Advertisement -

టీమిండియా ముందు భారీ టార్గెట్..!

మూడు టీ-20 సిరీస్ లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇంగ్లండ్ తలబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి...

వైఎస్ పాలనలాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది : వంశీకృష్ణ

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన లాగే.. రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్...

రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన..!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా...

దయచేసిన నన్ను క్షమించండి : మంచు మనోజ్‌

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ 2017 తర్వాత ఏ సినిమా చేయలేదు. కొన్ని సినిమాలకు సైన్ చేసినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. మరోవైపు ఓటీటీలోనూ...