tension

మంత్రి తలసాని నివాసం వద్ద ఉద్రిక్తత

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆశా వర్కర్ల జీతాలు పెంచాలంటూ మంగళవారం మంత్రి తలసానికి మెమోరాండం ఇచ్చేందుకు ఆశా వర్కర్లు ఆయన నివాసానికి వెళ్లారు. కానీ మంత్రి అందుబాటులో లేరని అక్కడి సెక్యూరిటీ చెప్పడంతో వారు వినకుండా తలసాని నివాసం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. పెద్ద సంఖ్యలో...

NZ VS SL T20: నరాలు తెగే టెన్షన్… ఉత్కంఠ మ్యాచ్ లో శ్రీలంక విజయం !

ఈ రోజు ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్ మరియు శ్రీలంక ల మధ్యన మొదటి టీ 20 మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 196 పరుగల భారీ స్కోరు చేసింది. అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలండ్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి 7 పరుగులు అవసరం అయిన దశలో...

అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత

రాజధాని అమరావతి రైతుల రెండవ విడత మహాపాదయాత్రలో శనివారం స్వల్ప ఉధృక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర గుడివాడలోకి చేరుకున్న సంగతి తెలిసిందే. గుడివాడ పట్టణంలోని శరత్ టాకీస్ సమీపానికి చేరుకోగానే రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా థియేటర్ వద్ద ఉన్న వైసీపీ అభిమానులు జై వైసిపి...

పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలకు దూరం కానున్నారా..?

పవన్ కళ్యాణ్.. ఇటు పాలిటిక్స్, మూవీస్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన వకీల్‌సాబ్, భీమ్లానాయక్ సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఎనర్జీ రెట్టింపైందని చెప్పుకోవచ్చు. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా స్లోరీలు రెడీ చేసుకున్నారు. అయితే తాజాగా ఒక వార్త మాత్రం అందరినీ కలవరపెడుతోంది. పవన్...

అమలాపురం ఘటనలో 46 మంది అరెస్ట్..!!

అమలాపురంలో హై అలర్ట్ విధించారు. సెక్షన్ 144 అమలు చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తున్నట్లు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనపై 7 కేసులు నమోదు కాగా.. 46 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరో 72 మందిని అరెస్ట్ చేయడానికి బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. కలెక్టరేట్,...

Big Boss OTT Telugu: టెన్షన్..టెన్షన్..ఈ వారం ‘బిగ్ బాస్’ ఎలిమినేట్ చేసేది అషురెడ్డినా? అరియానానా?

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ OTT పదో వారంలోకి ఎంటరయింది. ఇక ఈ వారం వీకెండ్ ఎంట్రీలో నాగార్జున అదరగొట్టేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ‘బిగ్ బాస్’ నిర్వాహకులు విడుదల చేశారు. సదరు ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘బిగ్ బాస్’ షో నుంచి ఈ వారం ఎలిమినేట్...

వీటిని అనుసరిస్తే పరీక్షల ముందు వచ్చే టెన్షన్ పరార్…!

పరీక్షలు అనగానే పిల్లల్లో ఏదో తెలియని భయం ఉంటుంది. పైగా పరీక్షల్లో ఫలితాలు మంచిగా రావాలని చాలా మంది విద్యార్థులు కష్టపడుతూ ఉంటారు. నిజానికి మనం పరీక్షల్లో మంచి మార్కులు స్కోర్ చేయాలంటే మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి. టెన్షన్ లేకుండా చూసుకోవడం చాలా అవసరం. అసలు నిజంగా చాలా మంది విద్యార్థులు టెన్షన్ పడుతున్నారని...

Big Boss Non Stop: ఈ సారి సింగిల్ కాదు డబుల్ ఎలిమినేషన్..టెన్షన్‌లో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ఓటీటీ తెలుగులో ఆరోవారం రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం ఎలిమినేషన్ ఎలా ఉండబోతున్నదనే టెన్షన్ కంటెస్టెంట్స్ తో పాటు బీబీ లవర్స్ కు ఉంది. ఇక ఇప్పటికే విడుదలైన ప్రోమోల్లో నాగార్జున చాలా ఫైర్ మీద ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎప్పుడూ కూల్ గా ఉంటూ పంచులు వేసే...

జమ్మూలో దూసుకొచ్చిన డ్రోన్లు.. కాల్పుల కలకలం

జమ్మూ: సాంబా జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. పాక్ నుంచి డ్రోన్లు దూసుకొస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో జమ్మూ ఎయిర్ పోర్టుపై డ్రోన్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జమ్మూపై ముష్కరులు విషం చిమ్ముతూనే ఉన్నారు. వరుసగా డ్రోన్లు పంపుతున్నారు. అయితే ముష్కరుల కన్నింగ్ తెలివితేటలకు భారత బలగాలు కల్లెం వేస్తునే...

ఆగని వకీల్ సాబ్ రచ్చ..’కామారెడ్డి’లో థియేటర్ ధ్వంసం !

కామారెడ్డిలోని శాంతి థియేటర్ లో పవన్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. థియేటర్ మీద దాదాపు యాభై మంది యువకులు దాడి చేసినట్టు సమాచారం. ఆందోళనకారులు థియేటర్ ప్రొజెక్టర్ మీద బాటిల్ కూడా విసిరినట్టు సమాచారం. సీట్లు కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది, దీంతో ఒక అరగంట పాటు సినిమా నిలిపివేసినట్లు సమాచారం. అయితే ఎందుకు...
- Advertisement -

Latest News

తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్...
- Advertisement -

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు....

నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తతకు కారణం ఏంటి ?

  ఈ సీజన్ లో శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటిని తాగు అవసరాలకే వినియోగించుకోవాలని కృష్ణ నది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. అక్టోబర్ 4న జరిగిన సమావేశంలో ఏపీకి 45 (శ్రీశైలం 30 + సాగర్...

పర్సనల్‌ లోన్ తీసుకుంటే క్రెడిట్‌ స్కోర్‌ దెబ్బతింటుందా..?

ఆర్థిక అవసరాల కోసం ఇప్పుడు అందరూ పర్సనల్‌ లోన్స్‌ తీసుకుంటున్నారు. 50 వేల నుంచి 20లక్షలైనా మీ ఆదాయాన్ని బట్టి తీసుకోవచ్చు. వీటికి ఎలాంటి సెక్యురిటీ లేదు. పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే.. క్రెడిట్‌...

తెలంగాణ ఎన్నికలపై రేవంత్‌ రెడ్డి సంచలన ట్వీట్‌ !

తెలంగాణ ఎన్నికలపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. ధన్యవాదాలు.. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి...