train accident

ఏపీ రైలు ప్రమాదం..వారి వల్లే జరిగింది – రైల్వే శాఖ

విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంటర్ లాకింగ్ సిస్టం వైఫల్యం లేదని తెలిపారు. విశాఖ-రాయగూడ ప్యాసింజర్ లోకో పైలట్ సిగ్నల్ ను గమనించకుండా వేగంగా వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని...

Vizianagaram Train Derailment : రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Vizianagaram Train Derailment :  విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన ఆయన సహాయక చర్యలపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో మాట్లాడారు. సహాయ చర్యలు చేపట్టాలని రైల్వే మంత్రిని మోదీ ఆదేశించారు. ఆటు ప్రస్తుత సహాయక చర్యలపై...

AP : ఘోర రైలు ప్రమాదం…మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు

విజయనగరం సమీపంలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీచేశారు. మృతుల్లో ఏపీకి చెందిన వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం అందించాలన్నారు. అలాగే మరణించన...

రైలు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్బ్రాంతి

ఏపీలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. విశాఖ నుంచి పలాస వెళుతున్న స్పెషల్ ప్యాసింజర్ రైలును విశాఖ-రాయగడ రైలు ఢీకొట్టింది. కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం విశాఖ-పలాస ప్యాసింజర్ రైలు ఆగి ఉంది. అయితే, అదే ట్రాక్ పై వచ్చిన...

BREAKING : మరో ఘోర రైలు ప్రమాదం… 15 మంది మృతి

గడిచిన కొంతకాలం నుండి రైళ్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలోనూ ఘోరమై రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. రైళ్లకు సెపరేట్ గా ట్రాక్ లు ఉన్నా కూడా ఎందుకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనే విషయం పట్ల ప్రభుత్వాలు ఆయా శాఖల అధికారులు ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదన్నది మిలియన్...

మహారాష్ట్రలో గూడ్స్‌ రైలు బోల్తా

మహారాష్ట్రలో గూడ్స్‌ రైలు బోల్తా పడింది. రైలు పాన్వెల్‌ నుంచి వసాయ్‌కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. దాంతో కళ్యాణ్‌, కుర్లా రైల్వే స్టేషన్‌ల నుంచి ఘటనా ప్రాంతానికి యాక్సిడెంట్‌ రిలీఫ్‌ రైళ్లను పంపించారు. గూడ్స్‌ రైలు బోల్తా పడటంతో ఆ మార్గంలో రైళ్ల...

ఫలక్ నుమా రైలు ప్రమాదంలో 7 బోగీలు దగ్ధం

ఫలక్ నుమా రైలు ప్రమాద ఘటనలో ఏడు బోగీలు దగ్ధమైనట్లు ఎస్సీఆర్ జిఎం అరుణ్ కుమార్ తెలిపారు. ఇందులో మూడు భోగీలు పూర్తిగా దగ్ధం అవ్వగా.. మరో నాలుగు పాక్షికంగా దహనం అయ్యాయని తెలిపారు. మొత్తం 18 భోగీలలో ఏడు ఘటనస్థలిలో ఉంచి మిగతా 11 కోచ్ లను సికింద్రాబాద్ తరలిస్తున్నామని తెలిపారు. ఇక...

ఒడిశా ప్రమాదం.. 290కి చేరిన మరణాల సంఖ్య

ఒడిశాలోని బాలేశ్వర్‌ సమీపంలో మూడు రైళ్లు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేయిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఓవైపు స్థానిక పోలీసులు.. మరోవైపు కేంద్ర దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తోంది. అయితే, తాజాగా ఒడిశా రైలు ప్రమాద ఘటనలో మరణాల సంఖ్య పెరిగింది. కటక్ ఆసుపత్రిలో...

మరో రైలు ప్రమాదం.. ఈ సారి చెన్నైలో

వరుస రైలు ప్రమాదాలు ప్రయాణీకులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది. చెన్నై నగరంలో ఓ రైలు పట్టాలు తప్పింది. తిరువళ్లూరు వెళుతున్న ఈ రైలు బేసిన్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఉదయం పట్టాలు తప్పింది. ఈ ఈఎంయూ రైలులో చివరి...

విషాదం : ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. పలువురు కూలీలు మృతి

ఒడిశాలోని జాజ్‌పూర్ రోడ్ రైల్వే స్టేషన్‌లో బుధవారం గూడ్స్ రైలు ఢీకొనడంతో నలుగురు కార్మికులు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. కూలీలు గూడ్స్ రైలు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో విషాదకరమైన ట్రిపుల్ రైలు ప్రమాదంలో 288 మంది మరణించారు మరియు 1,000 మందికి పైగా గాయపడిన ఐదు రోజుల...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...