update
వార్తలు
ఒక దగ్గర పెరిగి! ఒక దగ్గర తగ్గి! షాక్ ఇస్తున్న బంగారం ధరలు
నవంబర్ 6 శని వారం రోజు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. ఒక నగరంలో తగ్గి మరొక నగరంలో పెరుగుతున్నాయి. శుక్ర వారం రోజు దేశ వ్యాప్తంగా నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు కేరళ, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం...
వార్తలు
భారీగా పెరిగిన వెండి ధరలు ! ఎంతంటే?
ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులు బాగా జరుగున్నాయి. కాగ ఈ రోజు వెండి ధరలు బగ్గుమన్నాయి. దేశ వ్యాప్తంగా చాలా నగరాల్లో వెండి ధరలు భారీ గా పెరిగాయి. అలాగే కొన్ని నగరాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది.
మరి కొన్ని ప్రాంతా ల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది....
Telangana - తెలంగాణ
తెలంగాణలో 151 కరోనా కేసులు 2 మృతి
తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా వైరస్ బలహీన పడుతుంది. అలాగే కరోనా వైరస్ కేసులు కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్ష లో 151 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే శుక్రవారం ఇద్దరు కరోన వైరస్ తో మృతి చెందారు. అలాగే...
భారతదేశం
లాభంతో మొదలైన స్టాక్ మార్కెట్లు! నష్టల్లో ఉన్న షేర్లు ఇవే
స్టాక్ మార్కెట్ బుధ వారం మార్నింగ్ సెషన్ లాభాలతో మొదలైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్ల కు పైగా ఈ సెషన్ లో లాభం తో మొదలైంది. ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 60,234 వద్ద ట్రేడ్ అవుతుంది. దీంతో పాటు ఎన్ ఎస్ఈ నీఫ్టీ కూడా మార్నింగ్ సెషన్ లో లాభంతో ప్రారంభించింది. ప్రస్తుతం...
ఇంట్రెస్టింగ్
గూగుల్ హెచ్చరిక : క్రోమ్ అప్డేట్ చేసుకోండి.. లేదంటే మీ మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం..!
ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్లు వాడే బ్రౌజర్లలో గూగుల్ క్రోమ్ మొదటి స్థానంలో ఉంది. గూగుల్ క్రోమ్ 46.68%, సఫారీ 36.64%, మొజిల్లా 9.71% యూజర్లు వాడుతున్నారు. విడోస్, ఆండ్రాయిడ్ లలో గూగుల్ క్రోమ్ను వాడకం 90 శాతం వరకు ఉంటుంది. ఇక ఒపెరా, మైక్రోస్టాఫ్ట్ ఎడ్జ్ వంటి బ్రౌజర్లు కూడా గూగుల్ పైనే...
సినిమా
మహేష్ మూవీలో అది ప్రశ్నార్థకమేనా….!
పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్నారు సర్కారువారి పాట మూవీ. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు మూవీని నిర్మిస్తున్నాయి. మహేష్, కీర్తీ సురేష్ నాయకానాయకులుగా చేస్తున్న మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి నాటికి సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు...
వార్తలు
చిరు, వినాయక్ సినిమా త్వరలో..?
డైరెక్టర్ వివి వినాయక్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ఠాగూర్, ఖైదీ నెం.150 సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. దీంతో వారి ఇమేజ్ మరింత పెరిగిపోయింది. అటు అభిమానులు కూడా వీరి కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలో ఓ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి చిరంజీవి నటించబోయే...
వార్తలు
పవన్ అభిమానులకు గుడ్న్యూస్.. ఇక తగ్గేదిలేదట?
పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. చాలా అవాంతరాలతో ఆగిపోయిన పవన్ సినిమాలు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. పవన్కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘పీఎస్పీకే 28’ ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ ఫ్యాన్మేడ్ పోస్టర్ ఒకటి సోమవారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే ఈ విషయంపై...
ఇంట్రెస్టింగ్
వాట్సప్ లో సరికొత్త ఫీచర్ అప్డేట్..!
నేటి సమాజంలో వాట్సప్ గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్లదాకా అందరు వాట్సప్ ని వాడుతూనే ఉన్నారు. ఇక ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 2బిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగించే వాట్సప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తుంది. తాజాగా మరో కొత్త...
corona
తెలంగాణా కరోనా అప్డేట్.. 1,983 కేసులు, 10 మరణాలు
తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ఈ మధ్య ఏ రోజూ 2 వేలకు తక్కువగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. నిన్న బాగా తగ్గిన కరోనా కేసుల నమోదు ఇప్పుడు మళ్ళీ పెరిగింది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,983...
Latest News
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..రేపే విద్యాకానుక కిట్ల పంపిణీ
ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విద్యా కానుక కిట్లను పంపిణీ చేసేందుకు పట్టణంలోని మున్సిపల్...
Telangana - తెలంగాణ
మాటలు తప్ప విధానమేదీ లేదని తేల్చేశారు : హరీశ్ రావు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభపై మంత్రి హరీశ్రావు విమర్శలు గుప్పించారు. ఆయన తాజాగా స్పందిస్తూ.....
వార్తలు
తప్పు ఆమెదే.. అంటూ తేల్చి చెప్పిన నరేష్ చెల్లెలు..!!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతిరోజు సరికొత్త మలుపులతో వైరల్ గా మారుతున్నారు నటుడు నరేష్ పవిత్ర లోకేష్, రమ్యాల విషయాలు. అయితే వీరందరిలో తప్పు ఎవరిది అనే విషయం మాత్రం ఇప్పటికీ చర్చనీయాంశంలో...
ఆరోగ్యం
నిద్రలో మాట్లాడటం నిజంగా అంత ప్రమాదకరమైన వ్యాధా..?
ప్రశాంతంగా నిద్రపోవడం అనేది వరంలాంటింది.. అది నిద్రలేమితో బాధపడేవారికే తెలుస్తుంది. అసలు నిద్రపోయేప్పుడు కొందరికి ఎన్ని సమస్యలు ఉంటాయో తెలుసా..? ఉన్నట్టుండి చెమటలు పడతాయి, ఊపిరాడదు, దాహం వేస్తుంది. కొందరు నిద్రలో నడుస్తారు,...
Telangana - తెలంగాణ
ఉక్రెయిన్- రష్యా యుద్దాన్ని ఆపింది మోడీనే – బండి సంజయ్ వీడియో వైరల్
ఉక్రెయిన్- రష్యా యుద్దాన్ని ఆపింది ప్రధాని మోడీనేనని బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ తెలంగాణ పర్యటన లో భాగంగా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో సభను ఏర్పాటు చేశారు....