టెక్నాలజీ
5జి స్మార్ట్ఫోన్ను కొనాలని చూస్తున్నారా ? బెస్ట్ ఆప్షన్లు ఇవిగో..!
భారత్లో 5జి సేవలు ఇంకా ప్రారంభం కానే లేదు. కానీ 5జి ఫీచర్ ఉన్న ఫోన్లను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో నిత్యం 5జి స్మార్ట్ ఫోన్లను కొంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అయితే 5జి ఫోన్లను కొనాలని అనుకునేవారికి మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ 5జి ఫోన్లు...
టెక్నాలజీ
ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ కార్నివాల్.. తగ్గింపు ధరలకు శాంసంగ్ ఫోన్లు..
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ ఫోన్ కార్నివాల్ను నిర్వహిస్తోంది. సోమవారం ఈ సేల్ ప్రారంభం కాగా మార్చి 12వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఇందులో శాంసంగ్ కంపెనీకి చెందిన ఫోన్లపై రాయితీలు, ఆఫర్లను అందిస్తున్నారు. ఈ సేల్లో శాంసంగ్కు చెందిన గెలాక్సీ ఎఫ్41 ఫోన్పై 31 శాతం వరకు డిస్కౌంట్ను పొందవచ్చు....
టెక్నాలజీ
అలర్ట్.. ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది మైక్రోసాఫ్ట్ యూజర్ల అకౌంట్లు హ్యాక్..
మైక్రోసాఫ్ట్కు చెందిన ఔట్లుక్ను మీరు ఎక్కువగా ఉపయోగిస్తున్నారా ? అయితే వెంటనే దానికి సంబంధించిన పాస్వర్డ్లను వెంటనే మార్చేయండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది మైక్రోసాఫ్ట్ యూజర్ల అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. ఈ మేరకు బ్లూమ్బర్గ్ సంస్థ వెల్లడించింది. మొత్తం 60వేల మందికి పైగా యూజర్లకు చెందిన మైక్రోసాఫ్ట్ అకౌంట్లు హ్యాక్ అయినట్లు నిర్దారించారు.
చైనాకు...
టెక్నాలజీ
Atum 1.0: ఈ టూ వీలర్ కి లైసెన్స్, పెట్రోల్ అవసరమే లేదు…!
పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిపోతున్నాయి. దీనితో వాహనదారులు కూడా ఎలెక్ట్రిక్ వాహనాల వైపు మక్కువ చూపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కి చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ ఆటమ్ మొబైల్ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది. పైగా లైసెన్స్, పెట్రోల్ అవసరమే లేదు. ఇక ఈ టూ వీలర్ ఫీచర్స్ ని కనుక...
టెక్నాలజీ
గూగుల్ పే లో బ్యాంక్ ఖాతాను తొలగించాలా ? ఇలా చేయండి..!
సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్ కు చెందిన గూగుల్ పే ను చాలా మంది డిజిటల్ చెల్లింపుల కోసం ఉపయోగిస్తున్నారు. అనేక మంది ఇందులో నగదు ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నారు. దీని ద్వారా నగదు ట్రాన్స్ఫర్తోపాటు బిల్లులను చెల్లించవచ్చు. ఆన్లైన్ లో వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అలాగే ఫోన్లకు రీచార్జి చేయవచ్చు. అయితే గూగుల్ పేను...
టెక్నాలజీ
జియో నుంచి త్వరలో చవక ధరకు ల్యాప్టాప్..?
4జి స్మార్ట్ ఫోన్ రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. జియో లైఫ్ ఫోన్ల పేరిట జియో 4జి ఫోన్లను విడుదల చేసి వినియోగదారులకు మరింత చేరువ అయ్యింది. అలాగే చాలా తక్కువ ధరకే 4జి ఫీచర్ ఫోన్ను లాంచ్ చేసి గ్రామీణులకు దగ్గరైంది. అయితే ఇకపై ల్యాప్టాప్ రంగంలోనూ జియో...
టెక్నాలజీ
స్తంభంలా బయటకు వచ్చే టీవీ.. దీని ధరెంతో తెలుసా..?
ప్రస్తుతం టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందింది. స్మార్ట్ గ్యాడ్జెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఏ సమాచారాన్ని తెలుసుకోవాలన్నా.. చేతిలో ఫోన్ ఉంటే చాలని.. ప్రపంచాన్నే చుట్టేయ్యెచ్చనే భావన అందరిలో ఉంది. ఈ స్మార్ట్ యుగంలో పలు సంస్థలు తమ కొత్త ఆవిష్కరణతో ఎప్పుడు ముందు ఉంటున్నారు. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్లు ఇలా...
టెక్నాలజీ
అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన రెడ్మీ నోట్ 10 స్మార్ట్ ఫోన్లు.. ధరలు ఎలా ఎన్నాయంటే..?
మొబైల్స్ తయారీదారు షియోమీ.. రెడ్మీ నోట్ 10 సిరీస్లో 3 నూతన స్మార్ట్ ఫోన్లను గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది. రెడ్మీ నోట్ 10, నోట్ 10 ప్రొ, నోట్ 10 ప్రొ మ్యాక్స్ పేరిట ఆ ఫోన్లు విడుదలయ్యాయి. వీటిల్లో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి.
రెడ్మీ నోట్...
టెక్నాలజీ
తప్పుడు సమాచారం షేర్ చేస్తే.. ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ అవుతుంది జాగ్రత్త..!
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా దేశాల్లో కోవిడ్ 19 టీకాల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. భారత్లో రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియను మార్చి 1వ తేదీ నుంచి చేపట్టారు. అయితే కోవిడ్ టీకాల పంపిణీ నేపథ్యంలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో ఆ సమాచార వ్యాప్తిని...
టెక్నాలజీ
వాట్సాప్లో రానున్న మరో కొత్త ఫీచర్.. డిజప్పియరింగ్ ఫొటోస్..
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే డిజప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఇక త్వరలోనే డిజప్పియరింగ్ ఫొటోస్ ఫీచర్ను అందించనుంది. ఈ ఫీచర్ను వాట్సాప్ ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.
WaBetaInfo అనే సైట్ షేర్ చేసిన స్క్రీన్షాట్ల...
Latest News
చిదంబర నటరాజ స్వామిని చూసి తరిద్దాం!
చిదంబర నటరాజ స్వామి ఆలయం తమిళనాడులో కడలూరు జిల్లాలో ఉంది.శివ,వైష్ణవులను ఒకే దేవాలయంలో పూజించే ఒకే ఒక్క కట్టడం. ఇది పురాతన ద్రావిడ శైలిలో నిర్మించిన...