గూగుల్ పేలో కొత్త ఫీచర్.. ఇకపైన నోటితో చెబితే చాలు

-

గూగుల్ పే కొత్త ఫీచర్‌‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపైన నగదు పంపడం కోసం నంబర్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. నోటితే చెబితే చాలు! మీరు ఎవరికి పంపాలో వారి ఫోన్ నంబర్‌ లేదా పేరును నోటితే చెబితే చాలు. వాయిస్ కమాండ్‌ను స్వీకరించి ఆటోమేటిక్‌ నగదు ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఈ ఫీచర్‌‌ను ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీ భాషలలో ప్రవేశ పెట్టారు. హిందీ, ఇంగ్లిష్‌ కలబోత హింగ్లిష్‌లో కూడా ఈ ఫీచర్‌ను గూగుల్ పే అందిస్తున్నది. నార్త్ ఇండియాలో అత్యధిక మంది హింగ్లిష్‌ను వినియోగిస్తుంటారు. అందుకోసమని ఈ ఫీచర్‌ను గూగుల్ పే ప్రవేశ పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news