భారతదేశంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 9,971 కేసులు నమోదవగా 287 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,46,628కి చేరుకోగా మరణాల సంఖ్య 6,929కి పెరిగింది. ప్రస్తుతం 1,20,406 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 1,19,292 మంది డిశ్చార్జ్ అయ్యారు.
రికార్డు స్థాయిలో కరోనా కేసులు..ఇండియాలో కలకలం!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
BREAKING : పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం.. అయిదుగురు సజీవదహనం
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్ పయనమవుతున్నారు. అలా ఏపీ...
లోక్ సభ ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ
లోక్ సభ ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల...
Ganesh -
ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అయ్యే అవకాశం లేదు : రేవంత్ రెడ్డి
జూన్ 2 వరకే హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంటుందని.. ఆ తర్వాత...
Ganesh -