వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తితో దాడి చేసిన శ్రీనివాస్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అడవివరం జైలు నుంచి ఎన్ఐఏ అధికారులు అర్థరాత్రి దాటిన తర్వాత ఒక సుమో వాహనంలో విశాఖ నుంచి విజయవాడకు తరలించారు. దీంతో నేడు విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారు. మొత్తం 107 రోజుల పాటు విశాఖలో ఈ కేస్ విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన సిట్ దర్యాప్తుని ఎన్ఐఏ కి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఎట్టకేలకు ఎన్ఐఏ వద్దకు శ్రీనివాస్
-
Read more RELATEDRecommended to you
ఐప్యాక్ ఓ పనికిమాలిన సంస్థ: మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ
వాలంటీర్ వ్యవస్థ, ఐప్యాక్ వైసీపీ ఓటమికి కారణాలయ్యాయని మాజీ మంత్రి కొట్టు...
Ganesh -
ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్ష రాయండి: సీఎం రేవంత్ రెడ్డి
గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసే అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలని...
Ganesh -
బీజేపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకోదు : ఎడప్పాడి పళనిస్వామి
తమిళనాడు ఎంపీ ఎన్నికల్లో రూలింగ్ పార్టీ డీఎంకే మరోసారి క్లీన్ స్వీప్...
Ganesh -