నిన్న లాగే ఇవాళ కూడా షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు

-

న్యూఢిల్లీ: రోజు మాదిరే ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ. 90 పెరగగా, 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ. 100 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ. 48,440గా ఉండగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 44,400గా అమ్మకాలు జరుగుతున్నాయి.

ఇక వెండి ధరలో కూడా నిన్నతో పోల్చితే పెరిగింది. కేజీ వెండి కిలోపై రూ. 200 పెరిగింది. దేశీయంగా కేజీ వెండి కిలో రూ. 75,200గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 48,440, 22 క్యారెట్ల బంగారం రూ. 44, 400గా ఉంది. విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధర:

Read more RELATED
Recommended to you

Latest news